News

News

తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం

తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. గురువారం శ్రీవారి దర్శనం కోసం 5 కంపార్ట్‌మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. టోకెన్ లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 5 గంటల సమయం పడుతోంది. బుధవారం శ్రీవారిని 63,315 మంది భక్తులు దర్శించుకుని మొక్కులు...
News

భారత్‌ భవిష్యత్తు యువత చేతుల్లోనే ఉంది – సర్‌కార్యవాహ దత్తాత్రేయ హోసబాలే జీ

మైసూరు (VSK) - భారతదేశం అంతటా సాంస్కృతిక పునరుజ్జీవనం జరుగుతోందని.. ఎంతో ప్రతిభావంతులైన మనదేశ యువకులు అనేక రంగాల్లో ప్రపంచంతో పోటీ పడగలుగుతున్నారని ఆర్‌ఎస్‌ఎస్ సర్‌కార్యవాహ దత్తాత్రేయ హోసబాలే జీ తెలిపారు. రానున్న 25 ఏళ్లలో భారతదేశ అభివృద్ది యువత చేతుల్లోనే...
News

మీరు రావొద్దు.. పాక్‌ ప్రధానికి తేల్చిచెప్పిన టర్కీ.. ఖంగుతిన్న పాకిస్తాన్‌!

పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ కు టర్కీ ఊహించని షాక్ ఇచ్చింది. ఆ దేశంలోని అంకారాలో షెహబాజ్ షరీప్ పర్యటించాల్సి ఉండగా.. , ఆ పర్యటనను రద్దు చేసుకోవాలని టర్కీ సూచించింది. అత్యంత శక్తివంతమైన భూకంపంతో దేశం మానవతా సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నందున...
News

ప్రపంచ పర్యాటక ప్రాంతం ‘కొండవీడు కోట’ను అభివృద్ధి చేసేవారేరీ?

ఆంధ్రుల చరిత్రలో  'కొండవీడు కోట'కు ప్రత్యేక స్థానం ఉంది. గుంటూరు నగరానికి 18 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ ప్రదేశానికి చక్కటి రోడ్డు మార్గం అందుబాటులో ఉంది. 14వ శతాబ్దంలో రెడ్డి రాజుల పాలనలో ఈ చారిత్రక కట్టడాన్ని నిర్మించారు. ఈ...
News

తుర్కియే, సిరియా దేశాలకు మరోసారి భారత్‌ సాయం!

భూకంపాల వల్ల తీవ్ర కష్టాల్లో చిక్కుకున్న తుర్కియే, సిరియా దేశాలకు ఆరో విడత సాయం పంపించేందుకు భారతదేశం సిద్దమైంది. అత్యంత భారీ రవాణా విమానం సీ-17లో సహాయక సామాగ్రిని పంపించబోతోంది. అయితే పాకిస్థాన్ తన నీచ బుద్ధిని విడనాడకుండా, తన గగనతలంపై...
News

ఈ నెల 27న ముత్యాలమ్మ తల్లి జాతర.. ఏర్పాట్లను పరిశీలించిన అధికారులు

ఆంధ్రా - ఒడిశా రాష్ట్రాల్లోని గిరిజనుల ముఖ్య పండుగ అయిన ముత్యాలమ్మ తల్లి(బడాయాత్ర) జాతర ఈ నెల 27న జరగనున్న నేపథ్యంలో ఒడిశాలోని మల్కాన్‌గిరి జిల్లా సబ్‌ కలెక్టర్‌ అక్షయ్‌ కుమార్‌, అడిషనల్‌ ఎస్పీ బలభద్ర, ఇంటెలిజెన్స్‌ డీఎస్‌వీ జోధానల్‌ బృందం...
News

భక్తిశ్రద్ధలతో గజగౌరీ వ్రతాలు

అనంతపురం నగరంలోని పాతూరు వాసవీ కన్యకాపరమేశ్వరి ఆలయంలో ఆర్యవైశ్య మహిళా మండలి ఆధ్వర్యంలో ఈ నెల 7న గజగౌరీ వ్రతాన్ని ఆచరించారు. ఆలయం, కల్యాణ మండపం ఆవరణలో వందలాది మంది మహిళలు ఏకకాలంలో గజగౌరీ వ్రతంలో పాల్గొన్నారు. అమ్మవారిని ఫల, పుష్పాలతో...
News

వాసుదేవుని బ్రహ్మోత్సవాలకు అంతా సిద్ధం.. వేడుకలు ఎప్పటి నుంచి మొదలంటే?

శ్రీకాకుళం - వాసుదేవుని బ్రహ్మోత్సవాలకు రంగం సిద్ధమైంది. ఈ నెల 10 నుంచి 17వ తేదీ వరకూ మందస వాసుదేవ పెరుమాళ్‌ ఆలయంలో బ్రహ్మోత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు కమిటీ ప్రతినిధులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఎనిమిది రోజులపాటు ఆధ్యాత్మిక కార్యక్రమాలు, స్వామిజీల...
News

శంబర పోలమాంబ దర్శనానికి పోటెత్తిన భక్తులు

విజయనగరం జిల్లా సాలూరు మండల పరిధిలోని శంబర పోలమాంబ మూడోవారం జాతరకు భక్తులు పోటెత్తారు. అమ్మవారి దర్శనానికి క్యూలైన్లు దాటి బారులుదీరారు. సుదూర ప్రాంతాల నుంచి భారీగా తరలివచ్చిన వారు వనం, చదురుగుడుల వద్ద క్యూలైన్లలో గంటలకొద్దీ నిరీక్షించారు. తొలుత గోముఖీ...
News

శ్రీశైల క్షేత్రంలో శివరాత్రి బ్రహ్మోత్సవాలకు ఏర్పాట్లు

శ్రీశైల మహాక్షేత్రంలో ఈ నెల 11 నుంచి 21వ తేదీ వరకు జరిగే మహా శివరాత్రి బ్రహ్మోత్సవాలకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆలయ కార్యనిర్వహణాధికారి ఎస్‌.లవన్న తెలిపారు. మంగళవారం పరిపాలన భవనంలోని సమావేశమందిరంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ... భక్తుల సౌకర్యాల...
1 1,516 1,517 1,518 1,519 1,520 2,378
Page 1518 of 2378