యానంలో ఘనంగా ధనలక్ష్మీ అమ్మవారి విగ్రహప్రతిష్ఠ
యానాంలోని గోపాల్నగర్ రామరాజు గార్డెన్స్లో నూతనంగా నిర్మించిన ఆలయంలో ధనలక్ష్మీ కల్యాణలక్ష్మి అమ్మవారి విగ్రహప్రతిష్ఠ, ఆలయ శిఖర మహోత్సవంలో భాగంగా అమ్మవారి విగ్రహాన్ని యానాం పురవీధుల్లో ఊరేగించారు. తొలుత ఆలయ ప్రాంగణంలో ఆగమశాస్త్ర భాస్కర సుదర్శనం వెంకట జనార్ధనాచార్యులు ఆధ్వర్యంలో ఆలయ...









