నిజరూపంలో దర్శనమిచ్చిన భ్రమరాంబాదేవి
శ్రీశైల మహాక్షేత్రంలో దసరా మహోత్సవాలు ఘనంగా ముగిశాయి. ఉత్సవాల చివరి రోజు మంగళవారం ఉదయం ఈవో డి.పెద్దిరాజు, ఆలయ అర్చకులు, వేదపండితులు, ధర్మకర్తలు శాస్త్రోక్తంగా ఉత్సవాలకు పూర్ణాహుతి నిర్వహించారు. రాత్రి 7 గంటలకు భ్రమరాంబాదేవి నిజరూప అలంకారంలో దర్శనమిచ్చారు. భ్రమరాంబిక, మల్లికార్జున...









