News

News

నిజరూపంలో దర్శనమిచ్చిన భ్రమరాంబాదేవి

శ్రీశైల మహాక్షేత్రంలో దసరా మహోత్సవాలు ఘనంగా ముగిశాయి. ఉత్సవాల చివరి రోజు మంగళవారం ఉదయం ఈవో డి.పెద్దిరాజు, ఆలయ అర్చకులు, వేదపండితులు, ధర్మకర్తలు శాస్త్రోక్తంగా ఉత్సవాలకు పూర్ణాహుతి నిర్వహించారు. రాత్రి 7 గంటలకు భ్రమరాంబాదేవి నిజరూప అలంకారంలో దర్శనమిచ్చారు. భ్రమరాంబిక, మల్లికార్జున...
News

మాడవీధుల్లో మార్మోగిన రామనామం

తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు సోమవారం రాత్రి బంగారు తిరుచ్చి ఉత్సవంతో ముగిశాయి. శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామి.. శ్రీరామ పట్టాభిషేకం అలంకారంలో మాడవీధుల్లో విహరించారు. అంతకుముందు ఉదయం శాస్త్రోక్తంగా చక్రస్నానం జరిగింది. విశేషసంఖ్యలో భక్తులు పుష్కరిణిలో పుణ్యస్నానాలు ఆచరించారు. సోమవారం...
News

అమ్మా పరమేశ్వరి.. జననీ జగదీశ్వరి

విజయవాడ దుర్గామల్లేశ్వరస్వామి దేవస్థానంలో దసరా వేడుకలు ఘనంగా ముగిశాయి. ఉత్సవాల చివరి రోజు సోమవారం దుర్గమ్మ రెండు రూపాల్లో భక్తులకు దర్శనమిచ్చింది. ఉదయం మహిషాసురమర్దనిగా.. మధ్యాహ్నం నుంచి రాజరాజేశ్వరీదేవి రూపంలో భక్తులకు అభయమిచ్చింది. ఉత్సవాల ముగింపు సందర్భంగా సోమవారం సాయంత్రం కృష్ణా...
News

వచ్చే రామనవమి అయోధ్యలోనే

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశ ప్రజలకు నవరాత్రి, విజయదశమి శుభాకాంక్షలు తెలిపారు. చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీక ఈ పండుగ అని అభివర్ణించారు. అయోధ్యలో భవ్య రామాలయాన్ని చూసే భాగ్యం మనకు కలగనుందని, వచ్చే రామనవమి అయోధ్యలోనే జరుగుతుందని చెప్పారు....
News

దేవరగట్టు బన్నీ ఉత్సవం..కర్రల సమరం

కర్నూలు జిల్లా దేవరగట్టులో ఏటా విజయదశమి రోజు కర్రల సమరం జరగడం అనవాయితీ. హోళగుంద మండలం దేవరగట్టు సమీపంలో ఉన్న కొండపై వెలిసిన మాళమల్లేశ్వరస్వామికి రాత్రి 12 గంటలకు కల్యాణం జరిపించారు. అనంతరం కొండ పరిసర ప్రాంతాల్లో ఉన్న పాదాలగట్టు, రక్షపడ,...
News

భారత్‌ నుంచి గాజాకు 38 టన్నుల ఆహార పదార్థాలు, వైద్య పరికరాలు!

ఇజ్రాయెల్‌ దాడులకు తీవ్రంగా నష్టపోయిన గాజాకు 35 టన్నుల ఆహార పదార్థాలు, వైద్య పరికరాలను భారత్‌ అందించింది. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో ‘పాలస్తీనాతో సహా మధ్యప్రాచ్యంలో పరిస్థితి’ అనే అంశంపై జరిగిన చర్చలో భారతదేశం తరపున ప్రాతినిధ్యం వహిస్తున్న యునైటెడ్‌ నేషన్‌...
ArticlesNews

విజయదశమి ఉత్స‌వంలో ఆర్‌.ఎస్‌.ఎస్ సర్ సంఘచాలక్ డా. మోహన్ భాగవత్ జీ ఉప‌న్యాసం

నేటి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధి శ్రీ శంకర మహదేవన్ జీ, వేదికపై ఉన్న మా. సర్ కార్యవాహ జీ, విదర్భ ప్రాంత మా. సంఘచాలక్, నాగపూర్ మా. సంఘచాలక్, నాగపూర్ మహానగర్ మా. సహ సంఘచాలక్, ఇతర అధికారులు, పురప్రముఖులు,...
News

శబరిమల భక్తుల కోసం వందే భారత్ రైలు

శబరిమల యాత్రికులకు రైల్వేశాఖ గుడ్ న్యూస్ చెప్పింది. వందేభారత్ ట్రైన్ ను చెంగనూర్ స్టేషన్ లో ఆపేందుకు కేంద్ర రైల్వే మంత్రిత్వ శాఖ ఆమోదం తెలిపింది. ఈ విషయాన్ని కేంద్ర మంత్రి వి మురళీధరన్ శుక్రవారం (అక్టోబర్ 20) సోషల్ మీడియా...
News

శిరిడీలో సాయిబాబా పుణ్యతిథి ఉత్సవాలు… ద్వారకామాయిలో చిత్రపటం, పోతి, వీణ ఊరేగింపు

శిరిడీలోని సాయిబాబా పుణ్యతిథి ఉత్సవాలు (105వ వర్ధంతి) ఈరోజు తెల్లవారుజామున సాయి మందిరంలో కాకడ్ హారతి అనంతరం ప్రారంభమయ్యాయి. ఈ సంవత్సరం శిరిడీలో సాయిబాబా వర్ధంతి నాలుగు రోజుల పాటు నిర్వహించనున్నట్లు సాయిట్రస్ట్ సీఈఓ పి.శివశంకర్ వెల్లడించారు. ఉత్సవాల మొదటి రోజైన...
1 1,508 1,509 1,510 1,511 1,512 2,486
Page 1510 of 2486