News

News

అక్కడ మార్షల్ లా.. భారతీయులంతా వచ్చేయండి!

న్యూఢిల్లీ: ఉక్రెయిన్‌లో ఉన్న భారత పౌరులకు ఇండియన్ ఎంబసీ హెచ్చరికలు జారీ చేసింది. తక్షణమే ఉక్రెయిన్ ను ఖాళీ చేసి వచ్చేయాలని హెచ్చరించింది. ఏ క్షణంలోనైనా ఇది మరింత తీవ్రరూపం దాల్చే అవకాశం ఉందని, అక్కడ ఉండటం ఏ మాత్రం సురక్షితం...
News

టపాసుల బ్యాన్.. సుప్రీంకోర్టు

న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో బాణసంచా కొనుగోలు, కాల్చడంపై ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వం నిషేధం విధించింది. ఈ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ గురువారం సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఈ పిటిషన్‌ను అత్యవసరమైనది భావించి తక్షణమే విచారణ చేపట్టాలని పిటిషనర్లు...
News

‘ప్రజల భాగస్వామ్యంతోనే పర్యావరణ పరిరక్షణ’

గాంధీనగర్‌: పర్యావరణ పరిరక్షణలో ప్రపంచ దేశాలన్నీ కలిసికట్టుగా ముందుకు సాగాలని ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. గుజరాత్‌లోని కేవాడియాలోని ఏక్తా నగర్‌లో స్టాచ్యూ ఆఫ్ యూనిటీ వద్ద ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెర్రస్‌తో కలిసి ప్రధాని మోదీ మిషన్‌ లైఫ్‌...
News

షూటింగ్‌లో భారత షూటర్ల పతకాల వేట

న్యూఢిల్లీ: ప్రపంచ షూటింగ్‌ చాంపియన్‌షిప్‌లో భారత క్రీడాకారుల పతకాల వేట కొనసాగుతోంది. బుధవారం జరిగిన జూనియర్‌ మహిళల 10 మీటర్ల ఎయిర్‌ రైఫిల్‌ విభాగంలో రమిత భారత్‌కు స్వర్ణ పతకాన్ని అందించింది. ఫైనల్లో రమిత 16–12తో చైనా షూటర్‌ యింగ్‌ షెన్‌పై...
News

2030 నాటికి శిలాజేతర ఇంధనం నుంచి 65 శాతం విద్యుదుత్పత్తి

న్యూఢిల్లీ: భారత్‌ 2030 నాటికి తన మొత్తం విద్యుదుత్పత్తిలో 65 శాతాన్ని శిలాజేతర ఇంధనాల నుంచే కలిగి ఉంటుందని కేంద్ర మంత్రి ఆర్కే సింగ్‌ తెలిపారు. గ్రీన్‌ ఎనర్జీపై సీఐఐ నిర్వహించిన కార్యక్రమంలో భాగంగా మంత్రి మాట్లాడుతూ.. 2030 నాటికి 90...
News

ఏపీలో నైపుణ్య కళాశాల

విజయవాడ: డిగ్రీ, ఇంజినీరింగ్‌ పట్టాపుచ్చుకొని బయటికి వస్తున్న వారికి ఉచిత శిక్షణతో పాటు ఉపాధిబాట చూపించేందుకు నైపుణ్య కళాశాలల్ని రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేస్తోంది. ఇందులో భాగంగా.. విశాఖలోని సెంటర్‌ ఆఫ్‌ ఎక్స్‌లెన్స్‌ ఇన్‌ మారిటైమ్‌ అండ్‌ షిప్‌ బిల్డింగ్‌ (సెమ్స్‌)...
News

భారత సంతతి బ్రిటన్‌ హోం మంత్రి బ్రేవర్మన్‌ రాజీనామా

లండన్‌: భారత సంతతికి చెందిన బ్రిటన్‌ హోం మంత్రి సుయెల్లా బ్రేవర్మన్‌ రాజీనామా చేశారు. లండన్‌లోని ఆమె కార్యాలయ వర్గాలు ఈ విషయాన్ని బుధవారం ధ్రువీకరించాయి. గోవా మూలాలున్న తండ్రి–తమిళనాడు మూలాలున్న తల్లికి జన్మించిన బ్రేవర్మన్‌ 43 రోజుల క్రితమే యూకే...
News

విలువిద్యలో జాతీయ పోటీలకు ఎంపిక

అచ్చంపేట: రాష్ట్రస్థాయి విలువిద్య పోటీల్లో ప్రతిభ కనబర్చిన నల్లమల విద్యార్థులు జాతీయస్థాయి పోటీలకు ఎంపికయినట్టు వనవాసీ కల్యాణ పరిషత్‌ జిల్లా ఉపాధ్యక్షుడు అశోక్‌రెడ్డి తెలిపారు. ఈ నెల 15న హైదరాబాద్‌లోని అన్నోజిగూడలో రాష్ట్రస్థాయి పోటీలు ఏర్పాటు చేశారు. అచ్చంపేట పట్టణంలోని మల్లికార్జున...
News

5జితో స్కూళ్ల రూపురేఖలు మారుతాయి

అదాలజ్: దేశంలో 5జి సాంకేతికత విద్యావ్యవస్థను సమున్నత స్థాయికి తీసుకువెళుతుందని ప్రధాని నరేంద్ర మోదీ బుధవారం తెలిపారు. ఇకపై స్కూళ్ళ రూపురేఖలు మారుతాయి... అంతర్జాతీయ స్థాయి విద్యా ప్రమాణాల స్థాయిలో విద్యాభ్యాసానికి వీలేర్పడుతుందని చెప్పారు. విద్యావ్యవస్థ తదుపరి దశను అందుకునేందుకు 5జి...
News

ముంబయి ఉగ్రదాడుల మృతులకు ఘన నివాళి

ముంబయి: మూడు రోజుల భారత్​ పర్యటనలో భాగంగా ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెరస్‌ బుధవారం ముంబయిలోని ​తాజ్​ హోటల్‌ని సందర్శించారు. స్మారక చిహ్నం వద్ద పుష్పగుచ్ఛం ఉంచి, 26/11 ఉగ్రదాడుల అమరులకు ​నివాళులు అర్పించారు. మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు,...
1 1,496 1,497 1,498 1,499 1,500 2,274
Page 1498 of 2274