విశ్వ హిందూ పరిషత్తు, బజరంగదళ్ శోభాయాత్రలో పాల్గొన్న భక్తులు
దత్తమాల ధరించి వచ్చిన భక్తులతో చిక్కమగళూరు జిల్లా మలెనాడు చంద్రద్రోణ పర్వత పరిధిలోని ‘కాఫీనాడు’ కాషాయమయమైంది. చిక్కమగళూరులో విశ్వ హిందూ పరిషత్తు, బజరంగదళ మంగళవారం నిర్వహించిన శోభాయాత్రలో పాతిక వేలకుపైగా భక్తులు పాల్గొన్నారు. కామధేను గణపతి దేవాలయంలో దత్తాత్రేయునికి పూజ చేసి...









