గుజరాత్ లో పాఠశాల సిలబస్ కు అనుబంధంగా భగవద్గీత పుస్తకాన్ని ఆవిష్కరించిన విద్యాశాఖ
గుజరాత్ ప్రభుత్వం 6వ తరగతి నుంచి 8వ తరగతి పాఠశాల సిలబస్ కు అనుబంధంగా 'భగవద్గీత'పై పాఠ్య పుస్తకాన్ని తీసుకువచ్చింది. ఈ మేరకు పుస్తకాన్ని ఆవిష్కరిం చగా వచ్చే ఏడాది నుంచి ఇది అమలుకానుంది. విద్యార్థులను భారతదేశ గొప్పదైన, వైవిధ్యమైన, పురాతన...









