News

News

అయోధ్య రైల్వే జంక్షన్ పేరు అయోధ్య ధామ్ గా మార్పు

అయోధ్యలో నిర్మిస్తున్న భవ్య రామమందిరంలో బాల రాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్టకు ముందు రైల్వే శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. అయోధ్య రైల్వే జంక్షన్ పేరును అయోధ్య ధామ్ గా మార్చింది. ఈ విషయాన్ని అయోధ్య పార్లమెంటు సభ్యుడు లల్లూ సింగ్...
News

క్రైస్తవ మత మార్పిడి మిషనరీలకు వ్యతిరేకంగా హిందువుల నిరసన

రాష్ట్రంలో అన్యమతం ప్రచారం చేసే వారి నుండి హైందవులు నిరంతర ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు. మతమార్పిడి సంఘటనలు తరచుగా వెలుగు చూస్తునే ఉన్నాయి. క్రైస్తవ మత మార్పిడి మిషనరీలకు వ్యతిరేకంగా హిందువులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. తాజాగా తూర్పుగోదావరి జిల్లాలోని ముమ్మిడివరం మండలం...
ArticlesNews

గో సంపదే దేశ సౌభాగ్యం

గోవర్థనగిరిని ఎత్తి గోపాలకృష్ణుడు ప్రళయ వర్షం నుండి వేల వేల గోవులను రక్షించాడు. గోవులంటే గోపాలకృష్ణునికి అమితమైన ప్రేమ. గోమాతను గౌరవించడం ప్రాచీన కాల సాంప్రదాయం. ‘గోవు’ అనగానే భారతీయులలో ఎక్కడా లేని పవిత్రభావం కలుగక మానదు. దాదాపు ఐదు వేల...
News

నత్తనడకన ఒంటిమిట్ట రామాలయం అభివృద్ధి పనులు

ఎడారి మతాలను అందలం ఎక్కిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం సనాతన ధర్మం దగ్గరికి వచ్చేసరికి కినుక వహిస్తోంది. ఇతర మతాల పైన పెట్టిన శ్రద్ధ హిందూ మతం, దేవాలయాలపై చూపించడం లేదు. దేవాలయాల ఆదాయమైతే వారికి కావాలి కానీ దేవాలయ అభివృద్ధిని మాత్రం...
News

ఉగ్రపోరులో తుది విజయం సైనికులదే : రాజ్‌నాథ్‌ సింగ్‌

ఉగ్రవాదులపై సాగిస్తున్న పోరులో సైనికులు పూర్తి విజయం సాధిస్తారనే సంపూర్ణ విశ్వాసం తనకు ఉందని రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ చెప్పారు. దేశ రక్షణ కోసం పాటుపడుతూనే ప్రజల హృదయాలనూ నెగ్గాల్సిన గురుతర బాధ్యత రక్షణ దళాల భుజస్కంధాలపై ఉందన్నారు....
News

హిందూ మతవిశ్వాసాలను హేళన చేసిన రణబీర్ కపూర్‌

యానిమల్ సినిమాతో తీవ్ర విమర్శలు మూటగట్టుకున్న హిందీ నటుడు రణబీర్ కపూర్ తాజాగా మరో వివాదంలో చిక్కుకున్నాడు. క్రిస్మస్ పార్టీలో తన ప్రవర్తనతో హిందువుల మనోభావాలు దెబ్బతీసాడంటూ అతనిపై కేసు నమోదయింది. కునాల్ కపూర్ ఇచ్చిన క్రిస్మస్ పార్టీకి రణబీర్ కపూర్...
Newsvideos

అయోధ్య మందిరం ఎలా ఉంటుంది?

అయోధ్యలో నిర్మిస్తున్న రామమందిరంలో భగవాన్ శ్రీరాముడు బాలుడి రూపంలో దర్శనమిస్తాడు. ఐదేళ్ళ చిన్నారి రామ్ లల్లా విగ్రహం 51 అంగుళాల పొడవు ఉంటుంది. అలా, ఆలయానికి సంబంధించిన వివరాలను శ్రీరామజన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ వెల్లడించింది. బాలరాముడి విగ్రహాన్ని స్వచ్ఛమైన మక్రానా చలువరాతితో...
News

గోమూత్రం, పేడతో ప్రత్యేక తివాచీ

ఛత్తీస్‌గఢ్‌లోని ఖైరాగఢ్‌లో గల మనోహర్‌ గోశాల నిర్వాహకులు గోమూత్రం, పేడతో ప్రత్యేక తివాచీ రూపొందించారు. ఆయుర్వేద హితామహుడు చరకుడి ప్రేరణతో తయారుచేసిన ఈ తివాచీని ప్రధానమంత్రికి కానుకగా పంపనున్నారు. ‘‘ఆధ్యాత్మికంగా ఉన్నత శిఖరాలను చేరుకోడానికి చరకుడు ఇలాంటి తివాచీని వాడారు. 14...
ArticlesNews

హరిదాసులు సంస్కృతి సారథులు

ధనుర్మాసం రానే వచ్చింది.. తెలుగువారి పండగలకు ఆహ్వానం పలికింది.. దీనికి ప్రతీకగా గ్రామాల్లో హరిదాసుల సందడి మొదలైంది.. గలగల గజ్జెల చప్పుడు, అలరించే హరినామ సంకీర్తనలతో గ్రామాలకు సంక్రాంతి శోభ తెచ్చింది.. శిరస్సుపై అక్షయపాత్ర ధరించి ఒక చేత్తో వీణ, మరో...
News

నూతన రామాలయంలోకి ఇలా ప్రవేశించి..

సనాతన సంప్రదాయంలో శ్రీరాముడు ఆదర్శ పురుషునిగా కనిపిస్తాడు. అయోధ్యలో నిర్మితమవుతున్న శ్రీరాముని ఆలయం సనాతన విలువలకు ప్రతిబింబంగా నిలుస్తుంది. నాగర్ శైలిలో నిర్మితమవుతున్న రామాలయ ప్రాంగణంలో దక్షిణ ద్రావిడ శైలి ప్రభావం కూడా కనిపిస్తుంది. పంచాయతన సంప్రదాయమూ దర్శనమిస్తుంది. నూతన రామాలయంలోకి...
1 1,429 1,430 1,431 1,432 1,433 2,482
Page 1431 of 2482