ఇంద్రకీలాద్రిపై వైభవంగా గిరిప్రదక్షిణ
విజయవాడ దుర్గామల్లేశ్వరస్వామి దేవస్థానం ఆధ్వర్యంలో మార్గశిర పౌర్ణమిని పురస్కరించుకుని ఇంద్రకీలాద్రిపై గిరిప్రదక్షిణ నిర్వహించారు. లోక కళ్యాణార్థం, భక్త జనశ్రేయస్సు కోసం ధర్మప్రచారానికి వేదపండితుల మంత్రోచ్చారణలు, అమ్మవారి నామ స్మరణలు, మంగళ వాయిద్యాల నడుమ ఈ గిరిప్రదక్షిణ ఉత్సాహంగా సాగింది. కామధేను అమ్మవారి...









