News

News

రాజస్థాన్‌లో రాముని ఊరేగింపుపై ఇస్లామిక్ మూక దాడి

రాజస్థాన్‌లోని కోటాలో రాముని ఊరేగింపుపై ఇస్లామిక్ మూక దాడి చేసింది. ఈ దుశ్చర్యలో పలువురు హిందువులు గాయపడ్డారు. ఊరేగింపులో భాగంగా ఏర్పాటు చేసిన డీజే సెట్‌ను ఇస్లామిక్ మూక ధ్వంసం చేయడంతో పాటు లాప్‌టాప్‌ను విరగగొట్టారు. మొత్తంగా ఈ ఘటనలో హిందువులకు...
News

తిరుమలలో శాస్త్రోక్తంగా కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం

తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయంలో శాస్త్రోక్తంగా ఈరోజు కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం నిర్వహించారు. ఏప్రిల్ 9వ తేది ఉగాది పర్వదినాన్ని పుర‌స్క‌రించుకుని కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం నిర్వహించారు ఆలయ అర్చకులు. ఉదయం ఆలయశుద్ధి కార్యక్రమాన్ని అర్చకులు ఆగమోక్తంగా నిర్వహించారు. ఆలయంలోని ఆనందనిలయం మొదలుకొని...
News

బీజాపూర్‌లో భారీ ఎన్‌కౌంటర్‌.. నలుగురు మావోయిస్టులు మృతి

ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్‌ జిల్లాలో మావోయిస్టులకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. మంగళవారం ఉదయం బీజాపూర్‌ జిల్లా కొర్చెలి అటవీ ప్రాంతంలో మావోయిస్టులు, పోలీసులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఎన్‌కౌంటర్‌లో నలుగురు మావోయిస్టులు మృతిచెందారు. పలువురు గాయపడినట్లు తెలుస్తున్నది. అటవీ ప్రాంతంలో కూంబింగ్‌...
News

3 నెలల్లో పాక్‌లో 245 ఉగ్ర దాడులు

పాకిస్తాన్‌లో ఈ ఏడాది మొదటి మూడు నెలల్లో 245 ఉగ్ర దాడులు, ఉగ్రవాద నిరోధక చర్యలు చోటు చేసుకున్నాయని, పౌరులు, భద్రత సిబ్బంది, రెబెల్స్ 432 మంది మరణించారని, 370 మంది గాయపడ్డారని ఒక మేధోవర్గం నివేదిక వెల్లడించింది. పరిశోధన, భద్రత...
ArticlesNews

వైవిధ్య భరితం.. అరుదైన చరితం

కాకినాడ జిల్లా పిఠాపురంలో అది ఉప్పాడ సాగర తీరం. సముద్ర కెరటాల హోరు నిత్యం ధ్వనిస్తుంటుంది. కాని ఏటా మార్చి, ఏప్రిల్‌ నెలల్లో అమావాస్య, పౌర్ణమిలకు సముద్ర ఘోషను సైతం తోసిరాజని అమ్మవార్ల నామస్మరణ మారు మోగుతుంది. గ్రామే దేవతల జాతరలతో...
News

కాలినడక భక్తులు జాగ్రత్తలు తీసుకోవాలి

కాలినడకన శ్రీశైలం వెళ్లే భక్తులు జాగ్రత్తలు తీసుకోవాలని కర్నూలు డీఎంహెచ్‌ఓ డాక్టర్‌ వై. ప్రవీణ్‌కుమార్‌ సూచించారు. సోమవారం ఆయన గోకులపాడులో ఏర్పాటు చేసిన శిబిరాన్ని సందర్శించి భక్తులకు సూచనలు, సలహాలు ఇచ్చారు. కర్ణాటక, మహారాష్ట్రల నుంచి దీక్షతో 600 నుంచి 800...
News

ఇంటి వద్దకే భద్రాద్రి సీతారాముల కల్యాణోత్సవ తలంబ్రాలు

శ్రారీమనవమి సందర్భంగా భద్రాచలంలో జరగబోయే సీతారాముల కళ్యాణోత్సవ తలంబ్రాలను భక్తులకు అందజేయాలని టీఎస్‌ఆర్టీసీ యాజమాన్యం నిర్ణయించింది. గతేడాది మాదిరిగానే ఈసారి కూడా తెలంగాణ దేవాదాయ శాఖ సహకారంతో రాములోరి కల్యాణ తలంబ్రాలను భక్తుల ఇళ్ల వద్దకు చేరవేసే పవిత్ర కార్యానికి శ్రీకారం...
News

వసంత నవరాత్రులకు ఏర్పాట్లు

విజయవాడ ఇంద్రకీలాద్రి దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానం, ఇంద్రకీలాద్రి వసంత నవరాత్రోత్సవాలకు ముస్తాబవుతోంది. 9వ తేదీ నుంచి 10రోజుల పాటు నిర్వహించే వసంత నవరాత్రోత్సవాలను వైభవంగా నిర్వహించేందుకు దేవస్థానం అన్ని ఏర్పాట్లు చేస్తోంది. ఉత్సవాలలో భాగంగా 10 రోజుల పాటు...
ArticlesNews

బంగ్లాదేశ్‌లో బాయ్‌కాట్‌ భారత్‌ ; ఖండించిన ప్రధాని హసీనా

బంగ్లాదేశ్‌.. భారత్‌ మద్దతుతో ఏర్పడిన దేశం. ఇండియాతో అత్యంత సుదీర్ఘమైన భూసరిహద్దును కలిగి ఉన్న దేశం. వాణిజ్యావసరాలకు మనపైన ఆధారపడమే కాకుండా గతంలో భారత ఉపఖండంలో భాగంగా ఉండి సాంస్కృతికంగానూ భారత్‌కు ఎంతో దగ్గరైన దేశం. అలాంటి దేశంలో ఇప్పుడు ‘బాయ్‌కాట్‌...
News

రెండో ప్రపంచ యుద్ధంలో పాల్గొన్న ‘సుబేదార్ థాన్సేయా’ మృతి

రెండవ ప్రపంచ యుద్ధంలో వీరోచితంగా పోరాడిన సైనికులలో 'సుబేదార్ థాన్సేయా' ఒకరు. మిజోరంకు చెందిన మాజీ సైనికుడు థాన్సేయా 102 సంవత్సరాల వయస్సులో మరణించినట్లు అధికారులు సోమవారం తెలిపారు. యుద్ధంలో అనుభవజ్ఞుడైన సుబేదార్ థాన్సేయా బలీయమైన అసమానతలకు వ్యతిరేకంగా వ్యతిరేకంగా జరిగిన...
1 1,280 1,281 1,282 1,283 1,284 2,480
Page 1282 of 2480