News

News

పాకిస్తానీ హిందూ శరణార్థులకు సిఎఎ అర్హత సర్టిఫికెట్లు

పాకిస్తాన్‌లో దారుణమైన పీడనకు, మతహింసకూ గురై భారతదేశానికి శరణార్థులుగా వచ్చిన హిందువులకు ఆశ్రయం కల్పించడం, వారికి చట్టబద్ధమైన గుర్తింపు ఇప్పించడం కోసం రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ అనుబంధ సంస్థ ‘సీమాజన్ కళ్యాణ్ సమితి’ కృషి చేస్తోంది. గత వారం రోజులుగా రాజస్థాన్‌లోని...
ArticlesNews

స్వాతంత్ర్యోద్యమంలో ఆంధ్రసామాజిక సమరసత వీరులు – 53 ; చుండి జగన్నాథం

స్వాతంత్ర్య సమర యోధులు, సోషలిస్టు నాయకులు శ్రీ చుండి జగన్నాథం 1914 ఆగష్టు 19న నెల్లూరులో జన్మించారు. వీరి తండ్రి పేరు నరసయ్య స్వాతంత్య్ర పోరాటంలో ప్రముఖ పాత్ర వహించిన దేశభక్తులు, విప్లవ భావాలు గల తీవ్రవాది, అనేక సామాజిక ఉద్యమాలలో...
News

‘జై హనుమాన్’ : వీరాంజనేయుడి ఫొటో షేర్ చేసిన డేవిడ్ వార్నర్

ఢిల్లీ క్యాపిటల్స్ ఆటగాడు డేవిడ్ వార్నర్, జై హనుమాన్ క్యాప్షన్ తో వీరాంజనేయస్వామి ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. త‌న అధికారిక ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ద్వారా హ‌నుమంతుడి భారీ విగ్ర‌హం తాలూకు ఫొటోను అభిమానులతో పంచుకున్నారు. వైజాగ్ వేదికగా కోల్‌కతా...
News

దైవసన్నిధికి చేరుకున్న ‘పురుషోత్తమ భజన సామ్రాట్‌’ శాంతిలత బారిక్‌

భోజి భోజి తు నామో చొక్కా నొయానో... మోరో జవు జీబొనో’ (పెద్దకళ్ల స్వామి నీ నామం గానం చేస్తూ నా ప్రాణవాయువు నీలో కలిసిపోనీ) అంటూ ఆలపించిన ఆ సుమధుర కంఠం మూగబోయింది. నిరంతరం తన కీర్తనలు ఆలపించిన ఆమె...
News

పుష్పగిరి క్షేత్రంలో వసతులలేమి

వైఎస్ఆర్ జిల్లాలో చారిత్రక వైభవం, ఆధ్యాత్మిక నేపథ్యం, కలిగిన పుష్పగిరి చెన్నకేశవ క్షేత్రంలో పాలకులు, అధికారుల నిర్లక్ష్యం కారణంగా భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పుష్పగిరి కొండపై శివ, కేశవుల ఆలయాలున్నారు. ఈ క్షేత్రాన్ని దర్శించుకునేందుకు మన రాష్ట్రం నుంచే కాక...
News

65 గోవులను తరలిస్తున్న కంటెయినర్‌ సీజ్‌

అనకాపల్లి జిల్లాలోని నక్కపల్లి జాతీయ రహదారిపై వేంపాడు టోల్‌ప్లాజా వద్ద అక్రమంగా గోవులను తరలిస్తున్న కంటెయినర్‌ను నక్కపల్లి పోలీసులు పట్టుకుని సీజ్‌ చేశారు. ఒడిశా నుంచి హైదరాబాద్‌కు కంటెయినర్‌లో గోవులు తరలిస్తున్నారన్న సమాచారం మేరకు నర్సీపట్నం డీఎస్పీ మోహన్‌, సీఐ విజయ్‌కుమార్‌లు...
ArticlesNews

హిందూ వ్యతిరేకతే ధ్యేయంగా…

చరిత్రలో హిందువులు ఎన్ని దారుణమైన పరిణామాలు చూశారో, ఎన్ని చేదు జ్ఞాపకాలు మింగారో మన చరిత్రకారులు కాకపోయినా, విల్‌ డ్యూరాంట్‌ వంటి పాశ్చాత్య చరిత్రకారులు చక్కగా చెప్పారు. ఆ ఘర్షణలలో హిందూ సమాజం కునారిల్లి పోయింది. కానీ ఇక్కడి చరిత్రకారులు మాత్రం...
News

సనాతన ధర్మాన్ని స్వీకరించిన ఇజ్రాయెలీ పౌరుడు

ప్రపంచంలోకెల్లా ప్రాచీనమైన ధర్మం సనాతన ధర్మం. మానవుడి సంపూర్ణ వికాసానికి అవసరమైన జీవన గమనాన్ని అందించడం సనాతన ధర్మం ప్రత్యేకత. అందుకే విదేశీ పాషండ మతాల తాకిడి ఎంత తీవ్రంగా ఉన్నా, సనాతన ధర్మం సజీవంగా నిలుస్తోంది. అంతేకాదు, ఎందరో విదేశీయులను...
News

భక్తుల దాహం తీర్చేలా..

శ్రీశైల మహాక్షేత్రంలో త్వరలో జరుగనున్న ఉగాది మహోత్సవాలను పురస్కరించుకుని భక్తులకు మంచినీటి కొరత లేకుండా ఏర్పాట్లు చేస్తున్నట్లు శ్రీశైల దేవస్థాన కార్యనిర్వహణాధికారి డి.పెద్దిరాజు తెలిపారు. ఈ నెల 6వ తేదీ నుంచి 10వ తేదీ వరకు శ్రీశైలంలో ఉగాది మహోత్సవాలు జరుగనున్నాయి....
News

హిందూ ఆలయాలపై దాడులు.. నివేదిక కోరిన అమెరికా కాంగ్రెస్‌ సభ్యులు!

అమెరికాలోని హిందూ దేవాలయాలపై ఇటీవలి కాలంలో తరచూ దాడులు చోటుచేసుకుంటున్నాయి. వీటిపై జరుగుతున్న విచారణ ఎంతవరకూ వచ్చిందో తెలియజేయాలని కోరుతూ ఐదుగురు యూఎస్ కాంగ్రెస్ సభ్యులు అమెరికా న్యాయ శాఖకు లేఖ రాశారు. దేశవ్యాప్తంగా ప్రార్ధనా స్థలాల వద్ద విధ్వంసక చర్యల...
1 1,278 1,279 1,280 1,281 1,282 2,480
Page 1280 of 2480