ఉగాది ఏర్పాట్లపై దృష్టి సారించండి
ఉగాది మహోత్సవాలు సమీపిస్తుండటంతో శ్రీశైలం దేవస్థానంలోని అన్ని విభాగాల అధికారులు, సిబ్బంది క్షేత్ర పరిధిలో ఏర్పాట్లపై దృష్టి సారించాలని ఈఓ పెద్దిరాజు సూచించారు. ఆదివారం ఆయన ఉగాది మహోత్సవాల నేపథ్యంలో క్షేత్రంలో చేపడుతున్న ఏర్పాట్లను పరిశీలించారు. యాంపీథియేటర్, మల్లమ్మ కన్నీరు, పలు...









