News

News

ఉగాది ఏర్పాట్లపై దృష్టి సారించండి

ఉగాది మహోత్సవాలు సమీపిస్తుండటంతో శ్రీశైలం దేవస్థానంలోని అన్ని విభాగాల అధికారులు, సిబ్బంది క్షేత్ర పరిధిలో ఏర్పాట్లపై దృష్టి సారించాలని ఈఓ పెద్దిరాజు సూచించారు. ఆదివారం ఆయన ఉగాది మహోత్సవాల నేపథ్యంలో క్షేత్రంలో చేపడుతున్న ఏర్పాట్లను పరిశీలించారు. యాంపీథియేటర్‌, మల్లమ్మ కన్నీరు, పలు...
News

పుంగనూరు జాతరకు భారీ ఏర్పాట్లు

చిత్తూరు జిల్లా పుంగనూరు పట్టణంలో కులమతాలకు అతీతంగా సుమారు ఎనిమిది శతాబ్దాలుగా జమీందార్ల కులదైవమైన శ్రీ సుగుటూరు గంగమ్మ జాతరను ఈనెల 2, 3 తేదీల్లో వైభవంగా నిర్వహించనున్నారు. ఈసారి కూడా అమ్మవారికి మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఆయన సతీమణి స్వర్ణమ్మ...
News

“ఇండియా జిందాబాద్’’ అంటూ పాక్ జాతీయుల నినాదాలు

అరేబియా సముద్రంలో హైజాక్ కు గురైన ఇరాన్ నౌక – అల్-కంబర్ ను భారతీయ నౌకాదళం రక్షించింది. ఆ నౌకను హైజాక్ చేసిన సాయుధులైన 9 మంది సముద్రపు దొంగలను అదుపులోకి తీసుకుంది. ఆ రవాణా నౌకలో ఉన్న పాకిస్తాన్ కు...
News

సంగమేశ్వరుడి బ్రహ్మోత్సవాలపై సమీక్ష

శ్రీసత్యసాయి జిల్లా కూడేరులో స్థానిక ఆంజనేయ స్వామి ఆలయంలో దక్షిణ భారతదేశంలో ప్రసిద్ధిగాంచిన కూడేరు శివపార్వతుల జోడు లింగాల సంగమేశ్వరుడి రథోత్సవం నిర్వాహణపై ఆదివారం ఆలయ ధర్మకర్త కిష్టప్ప అధ్యక్షతన ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌ బాబు గ్రామ పెద్దలు, ఆలయ కమిటీ సభ్యులతో...
ArticlesNews

అక్కడి హిందువుల అగచాట్లు వర్ణనాతీతం

పౌరసత్వ సవరణ చట్టం 2019 అమలు నల్లేరు మీద నడక లాంటిది కాదని ఊహించిందే.అంతా ఊహించినట్టుగానే ఈ చట్టం అమలు మీద స్టే విధించాలని కొందరు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. మార్చి 19న ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ‌డీవై చంద్రచూడ్‌, ‌జస్టిస్‌ ‌జేబీ...
News

శ్రీఖాద్రీ లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాల్లో నయన శోభితంగా అలకోత్సవం

శ్రీసత్యసాయి జిల్లా కదిరిలోని శ్రీఖాద్రీ లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాల్లో ఆదివారం అలకోత్సవం నయన శోభితంగా జరిగింది. అలసిన శరీరంతో వచ్చిన శ్రీవారిపై అపోహ చెందిన దేవేరులు అలకబూనటం. లోక సంచారంలో జరిగిన సంఘటనలను వివరించి శ్రీవారు బుజ్జగించే ఘట్టం హృద్యంగా సాగింది. ఆలయ...
News

ముగిసిన భారత్‌- అమెరికా విన్యాసాలు

భారత్‌- అమెరికా దేశాల మధ్య సముద్రంలో నిర్వహించిన త్రివిధ దళాల ద్వైపాక్షిక విన్యాసాలు (టైగర్‌ ట్రయంప్‌-2024) విజయవంతంగా ముగిసినట్టు ఆదివారం నేవీ వర్గాలు తెలిపాయి. సహాయ, విపత్తు నివారణ(హెచ్‌ఏడీఆర్‌)కు సంబంధించి చేపట్టిన నమూనా విన్యాసాల ప్రదర్శన ఆకట్టుకుందని పేర్కొన్నాయి. ఇరుదేశాల మధ్య...
ArticlesNews

రత్నగిరిపై నేడు నూతన ఆలయ 13వ వార్షికోత్సవం

భక్తవరదుడైన సత్యదేవుడు.. దేవేరి అనంతలక్ష్మీ సత్యవతీదేవీ సమేతుడై.. ఆ పరమేశ్వరునితో కలసి రత్నగిరిపై ఆలయంలో ఒకే పీఠంపై కొలువుతీరిన మహామహిమాన్విత క్షేత్రం అన్నవరం. రాష్ట్రం, దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి నిత్యం వేలాదిగా భక్తులు ఈ దివ్య సన్నిధానానికి తరలి వస్తూంటారు....
News

జ్ఞానవాపీ కమిటీ పిటిషన్‌పై నేడు సుప్రీంకోర్టులో విచారణ

ఉత్తర్‌ప్రదేశ్‌లోని జ్ఞానవాపీ మసీదు ప్రాంగణంలో పూజలకు ఇచ్చిన అనుమతిని వ్యతిరేకిస్తూ దాఖలైన పిటిషన్‌ను సోమవారం సుప్రీంకోర్టు విచారించనుంది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ డి.వై.చంద్రచూడ్‌, జస్టిస్‌ జె.బి.పార్దీవాలా, జస్టిస్‌ మనోజ్‌ మిశ్రలతో కూడిన ధర్మాసనం దీనిపై విచారణ చేపట్టనుంది. మసీదులో హిందువులు పూజలు...
News

అయోధ్యకు హైదరాబాద్ నుంచి నేరుగా విమాన సర్వీసు

అయోధ్య రామయ్యను దర్శించాలనుకునే వారికి ఇది శుభవార్తే. హైదరాబాద్ నుంచి నేరుగా అయోధ్యకు విమాన సర్వీసు అందుబాటులోకి రానుంది. రేపటి నుంచి వారానికి మూడు రోజులు అంటే మంగళ, గురు, శనివారాల్లో విమాన సేవలు అందుబాటులో ఉంటాయని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి ఎక్స్...
1 1,282 1,283 1,284 1,285 1,286 2,480
Page 1284 of 2480