News

News

వైభవంగా సత్యదేవుని ఆలయ వార్షికోత్సవం

భక్తవరదుడైన అన్నవరం సత్యదేవుని నూతన ఆలయ పునర్నిర్మాణం, శిఖర ప్రతిష్ఠ జరిగి, పుష్కర కాలం (12 సంవత్సరాలు) పూర్తయిన సందర్భంగా రత్నగిరిపై సోమవారం 13వ వార్షికోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా తెల్లవారుజామున సత్యదేవుడు, దేవేరి అనంతలక్ష్మీ సత్యవతీదేవి అమ్మవారికి, శంకరులకు...
News

గుప్త నిధుల ఆరోపణలను ఖండించిన అహోబిలం మఠాధిపతి

నంద్యాల జిల్లాలోని చారిత్రక అహోబిలం ఆలయంలో గుప్త నిధి తవ్వకాలపై తిరుమల మాజీ ప్రధాన అర్చకులు ఏవీ రమణ దీక్షితులు చేసిన ఆరోపణలను అహోబిల మఠం 46వ అళగీయసింగరుడు శ్రీ రంగనాథ యతీంద్ర మహాదేశికన్ తీవ్రంగా ఖండించారు.గుప్త నిధుల ఆరోపణలన్ని అవాస్తవలేనని...
News

భోజ్‌శాల సర్వే నిలిపివేతకు సుప్రీంకోర్టు నిరాకరణ

మధ్యప్రదేశ్‌ ధార్‌ జిల్లాలోని మధ్యయుగం నాటి కట్టడం భోజ్‌శాల కాంప్లెక్స్‌ సర్వే పనుల నిలిపివేతకు సుప్రీంకోర్టు నిరాకరించింది. అయితే, భారత పురావస్తు విభాగం (ఏఎస్‌ఐ) సర్వే నివేదిక ఎలా ఉన్నప్పటికీ దాని ఆధారంగా తమ అనుమతి లేనిదే ఎటువంటి చర్యలకు ఉపక్రమించరాదని...
News

తిరుమలలో రేపు కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం, బ్రేక్ దర్శనాలు రద్దు

ఈ నెల 9న తెలుగు సంవత్సరాది ఉగాది పండుగ. శ్రీ క్రోధినామ సంవ‌త్స‌ర ఉగాది పర్వదినాన్ని అత్యంత వైభవంగా నిర్వహించడానికి టీటీడీ అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. అదే రోజున వేలాదిమంది భక్తుల సమక్షంలో శ్రీ‌వారి ఆల‌యంలో తెలుగు సంవత్సరాది ఉగాది ఆస్థానాన్ని...
ArticlesNews

స్వాతంత్ర్యోద్యమంలో ఆంధ్రసామాజిక సమరసత వీరులు – 51 ; ఉన్నవ లక్ష్మీనారాయణ

స్వాతంత్ర్యోద్యమంలో విద్యాధికులు, అగ్రవర్ణాల వారు జరిపిన పోరాటం అది. అందులో నిమ్నవర్గాలకు పాత్రలేదు అని స్వాతంత్ర పోరాట చరిత్రను తప్పుదోవ పట్టించే ప్రయత్నం కొందరు చేశారు. నిజానికి ఆంధ్ర ప్రాంతంలో ఈ ఉద్యమంలో భాగస్వామ్యం అన్ని వర్గాలది. ఉత్సాహవంతులు ఎవరైనా సరే...
News

అరుణాచల్ ప్రదేశ్ లోని మరో 30 ప్రాంతాలకు చైనా కొత్త పేర్లు

అరుణాచలప్రదేశ్ విషయంలో చైనా వివాదాస్పద వైఖరి కొనసాగుతోంది. అరుణాచల్ తమదేనంటూ చైనా ఇటీవల చేసిన ప్రక టనలు ఇరుదేశాల మధ్య ఉద్రిక్తతలను పెంచాయి. ఇదిలా ఉండగానే అరుణా చల్ ప్రదేశ్లోని మరో 30 ప్రాంతాలకు కొత్త పేర్లు పెట్టుకున్న చైనా తన...
News

జ్ఞానవాపిలో యథావిధిగా పూజలు కొనసాగించుకోవచ్చు : సుప్రీంకోర్టు

జ్ఞానవాపి మసీదు సముదాయంలోని వ్యాస్ బేస్‌మెంట్‌లో పూజలు చేసుకునేందుకు వ్యతిరేకంగా మసీదు కమిటీ వేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు ఇవాళ విచారించింది. మసీదు తరఫు న్యాయవాది హుజైఫా అహ్మదీ వాదనలు వినిపించారు. ఉత్తర్వులను అమలు చేయడానికి దిగువ కోర్టు ఒక వారం సమయం...
News

దుర్గగుడిలో అభివృద్ధి పనులపై సమీక్ష

విజయవాడ శ్రీదుర్గామల్లేశ్వరస్వామి వార్ల దేవస్థానం ఇంద్రకీలాద్రిపై జరుగుతున్న అభివృద్ధి పనులపై ఈవో కేఎస్‌ రామరావు ఆదివారం సమీక్ష సమావేశం నిర్వహించారు. మహామండపం నాలుగో అంతస్తులోని ఈవో చాంబర్‌లో జరిగిన సమావేశంలో అభివృద్ధి పనులు, బడ్జెట్‌, ఆర్జిత సేవలతో పాటు గత వారం...
News

శ్రీరాముని శోభాయాత్ర పోస్టర్‌ల ఆవిష్కరణ

సనాతన ధర్మానికి ప్రతీక శ్రీరామ.. హనుమంతుడు రథయాత్రకు భారీగా తరలిరండి హిందూ ధర్మ గొప్పదనాన్ని చాటి చెబుదాం అని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి విడదల రజిని తెలిపారు. శ్రీ రాముని చరితం అపూర్వం.. ప్రతి ఒక్కరికి ఆయన జీవితం ఒక...
News

పాక్‌ అధికారిక కార్యక్రమాల్లో ఎర్ర తివాచీల నిషేధం

ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న పాకిస్థాన్‌లో అనవసర ఖర్చులను తగ్గించడంలో భాగంగా ప్రభుత్వ కార్యక్రమాల్లో ఎర్ర తివాచీల వినియోగాన్ని నిషేధిస్తూ ఆ దేశ ప్రధాని హెహబాజ్‌ షరీఫ్‌ నిర్ణయం తీసుకున్నారు. వాటిని దౌత్యపరమైన కార్యక్రమాలకు మాత్రమే పరిమితం చేయాలని ఆదేశించారు. ప్రభుత్వ కార్యక్రమాల్లో...
1 1,281 1,282 1,283 1,284 1,285 2,480
Page 1283 of 2480