1704 నాటి చమ్కౌర్ వీరగాథ : మట్టి గోడల హవేలీలో 40 సింహాలు చేసిన అజేయ యుద్ధం
చలిగా, కఠినంగా ఉన్న ఆ వర్షపు రాత్రి (డిసెంబర్ 20, 1704), గురు గోవింద్ సింగ్ జీ తో పాటు ఇంకా సుమారు 400 మంది సిక్కులు చివరికి ఆనంద్పూర్ సాహిబ్ను విడిచిపెట్టారు. ఖురాన్పై ప్రమాణం చేసి, ఎలాంటి హాని తలపెట్టమని...













