Articles

ArticlesNews

సత్యాన్వేషకులు… ఎన్నో తరాలకు ‌దయానంద స్ఫూర్తి ప్రదాతలు

– క్రాంతిదేవ్‌ ‌మిత్ర, సీనియర్‌ ‌జర్నలిస్ట్ మూఢాచారాలు సనాతన ధర్మాన్ని కబళిస్తున్న తరుణంలో ఆ పతనం గురించి ఆలోచించాడా బాలుడు. సత్యాన్వేషణ కోసం యుక్తవయసు ఆరంభంలో ఇల్లు విడిచి వెళ్లాడు. ధర్మాన్నీ, వేదాలనూ అధ్యయనం చేశాడు. సనాతన ధర్మంలో, వేదాల్లో ఎలాంటి...
ArticlesNews

భారత్ – పాకిస్థాన్ సరిహద్దులో హనుమాన్‌ ఆలయం.. నిత్యం జవానుల పూజలు

గుజరాత్‌ రాష్ట్రంలోని కచ్‌ ఇండియా - పాకిస్తాన్ ఇంటర్నేషనల్ బోర్డర్‌లో ఉన్న భెడియా బెట్ హనుమాన్‌ జీ టెంపుల్ ఇది.. ఇక్కడ ఆధ్యాత్మిక క్షేత్రమే కాకుండా.. అనేక పర్యాటకు ప్రాంతాలు ఉన్నాయి. కచ్‌లో ఉన్న ఈ హనుమాన్ జీ ఆలయం చాలా...
ArticlesNews

విలువైన నిక్షేపాలు జమ్మూకశ్మీర్‌లో లభ్యం.. ఇక మన దేశం లిథియం వ్యాలీ అవుతుందా?

భారత దేశంలో తొలిసారి అత్యంత అరుదైన ఖనిజ నిక్షేపాలను గుర్తించినట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ ఖనిజాన్ని ఎలక్ట్రిక్ వాహనాల బ్యాటరీల తయారీలో ఉపయోగిస్తారని తెలిపింది. ఇది నాన్ ఫెర్రస్ లోహం లిథియం అని, ఇది జమ్మూ-కశ్మీరులో ఉందని, దాదాపు 59...
ArticlesNews

శరవేగంగా అయోద్య రామ మందిర నిర్మాణ పనులు.. నేపాల్‌ నుంచే శిలలు ఎందుకు తెప్పించారంటే?

అయోధ్య రామ మందిర నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఇప్పటికే 70% పనులు పూర్తయ్యాయి. ఆలయ గోపురం దాదాపు తుది రూపుకు వచ్చేసింది. ఆలయంలోని మొదటి అంతస్తు పనులు ఈ ఏడాది అక్టోబర్‌లోగా పూర్తవుతాయని ట్రస్టు వెల్లడించింది. వచ్చే ఏడాది మకర...
ArticlesNews

కనీవినీ ఎరుగని రీతిలో శ్రీ లక్ష చండీ మహా యజ్ఞం… 55 ఎకరాల విస్తీర్ణంలో కార్యక్రమాలు!

భారతావనిలోనే తొలిసారిగా చేపడుతున్న శ్రీ లక్ష చండీ మహా యజ్ఞం కోసం ఏర్పాట్లు పూర్తయ్యాయి. కురుక్షేత్ర సమీప గుంతి ప్రాంతంలో 55 ఎకరాల సువిశాల ప్రాంగణంలో భారీ ఏర్పాట్లు చేశారు. గుంతి మాత ఆధ్వర్యంలో విశాఖ శ్రీ శారదా పీఠాధిపతులు స్వరూపానందేంద్ర,...
ArticlesNews

రామచరితమానస్ అత్యంత గౌరవనీయమైన గ్రంథం.. ప్రతి ఇంట్లోనూ పూజిస్తారు – యూపీ సీఎం యోగి

నిర్ణీత గడువులోగా రామమందిరం పనులు పూర్తవుతాయని యూపీ సీఎం యోగి ఆశాభావం వ్యక్తం చేశారు. ఓ టీవీ ఛానల్‌కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ఆయన పలు కీలక విషయాలను వెల్లడించారు. రామమందిర నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయని.. ఇటీవల 'రామచరిత మానస్‌'పై...
ArticlesNews

చైనా దూకుడుకు చెక్‌ పెట్టేలా భారత్‌ భారీ ప్లాన్‌! అది ఏంటంటే?

సువిశాల జలసాగరం మన దేశ వ్యూహాత్మక ప్రయోజనాలకు మరింత కీలకం కానుంది. దేశంలో తొలి అంతర్జాతీయ ట్రాన్షిప్‌మెంట్‌ పోర్టును బంగాళాఖాతంలోని నికోబార్‌ దీవుల్లో నిర్మించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. అతి భారీ నౌకల ద్వారా సరుకు రవాణా కోసం విదేశాల్లోని ట్రాన్షిప్‌మెంట్‌...
ArticlesNews

అమెరికా, చైనా మధ్య ఉద్రిక్తతకు దారితీస్తున్న గూఢచార బుడగలు..! అసలు స్పై బుడగలను ఎందుకు వినియోగిస్తారంటే?

గూఢచార బుడగలు అమెరికా, చైనా మధ్య ఉద్రిక్తతకు దారి తీశాయి. అమెరికా గగనతలంలో చైనా గూఢచార బుడగలు ఎగురుతుండటంతో అమెరికా సెక్రటరీ ఆఫ్ స్టేట్ ఆంటోనీ బ్లింకెన్ చైనా పర్యటనను రద్దు చేసుకున్నారు. భద్రతా కారణాలతో ఈ బుడగలను కూల్చలేదని పెంటగాన్...
ArticlesNews

సనాతన ధర్మమే జాతీయ ధర్మం.. మరోసారి సంచలన వ్యాఖ్యలు చేసిన యోగి ఆదిత్యనాథ్‌..! అసలు ఆయన ఏమన్నారంటే?

సనాతన ధర్మమే భారతదేశ జాతీయ ధర్మమని, సనాతన ధర్మమే భారత్‌కు గుర్తింపు అని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ అన్నారు. రాజస్థాన్‌లోని జలోర్‌లో ఇటీవల చేసిన ఈ వ్యాఖ్యలనే ఆయన ఓ ఛానెల్‌కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో పునరుద్ఘాటించారు. జలోర్‌లో 1,400...
ArticlesNews

కళా తపస్వకి శ్రద్దాంజలి

భారత ఆణిముత్యం, అరుదైన మణి, విశిష్ట సంస్కృతీ పూజారి, కళాతపస్వి పద్మశ్రీ కె. విశ్వనాథ్ గారి హటాన్మరణం సినీరంగానికే కాక తెలుగు ప్రాంతాలకు, ప్రజలకు తీరని లోటు మిగిల్చింది. తెలుగు సినిమాకు విలువలు జోడించి, భారతీయ సంప్రదాయానికి, పరంపరకు, శాశ్వత సత్యానికి...
1 35 36 37 38 39 107
Page 37 of 107