Articles

ArticlesNews

సత్యాహింసల మార్గదర్శకుడు భగవాన్ వర్థమాన మహావీరుడు

( చైత్ర శుక్ల త్రయోదశి - వర్థమాన మహావీరుడి జయంతి ) ‘‘కర్మలను నశింపజేసుకుంటే ఎవరైనా దేవుడు కావచ్చు. ఊహాత్మకమైన దేవుణ్ణి వెతకడానికి బదులు, మీరే దైవత్వాన్ని పొందడానికి ప్రయత్నించండి’’ అంటూ మానవాళికి మార్గనిర్దేశనం చేసిన మహనీయుడు వర్ధమాన మహావీరుడు. ‘సరైన...
ArticlesNews

అన్నం పరబ్రహ్మ స్వరూపం

అన్నం పరబ్రహ్మ స్వరూపం. అన్నం అంటే వరి, గోధుమ, జొన్న తదితర ధాన్యాలే కాదు. ప్రాణాన్ని నిలిపి, చైతన్యవంతంగా ఉంచి, ఆలోచించగల శక్తినిచ్చే ఏ ఆహారమైనా అన్నమే. ఇక్కడ ప్రాణి అంటే మానవులూ, పశు పక్ష్యాదులూ అనుకుంటే పొరపాటే. సృష్టి మొత్తానికి...
ArticlesNews

దేహమే దేవాలయం

ఏ పని చేయాలన్నా కావాల్సింది ఆరోగ్యకరమైన దేహం. మనసు, శరీరం రెండూ బాగుంటేనే మనిషిలో ఉత్సాహం, చైతన్యం పరవళ్లు తొక్కుతుంటాయి. అందుకే ఆచార వ్యవహారాలు, సంస్కృతీ సంప్రదాయాల ద్వారా ఆరోగ్యకరమైన జీవన విధానం ఎలా ఉండాలో చెప్పారు మన పూర్వీకులు. పూజావిధానంలో...
ArticlesNews

ప్రత్యేకతను చాటుతున్న నాలుగు రోడ్ల కూడలి మధ్య ధ్వజస్తంభం

ఆలయాల్లో ధ్వజస్తంభం ఎంతో పవిత్రమైంది.. ఇది గర్భగుడికి ఎదురుగా ఉంటోంది.. భక్తుని చూపుని నేరుగా దేవునిపై పడేలా చేస్తోంది. మూలవిరాట్‌కు, భక్తులకు మధ్య వారధిగా ఉంటోంది. ఆలయానికి పూర్ణత్వాన్ని ప్రసాదిస్తుంది. అయితే ఆ గ్రామంలో ధ్వజస్తంభానికి ఎంతో విశిష్టత ఉంది. ఇది ఆలయానికి ఎదురుగా కాకుండా, ఊరి మధ్యలో ఉండడం ప్రత్యేకతను చాటుతోంది. తూర్పుగోదావరి జిల్లా సీతానగరం మండలం ఇనుగంటివారిపేటలో ఊరి మధ్యలో ఉన్న ధ్వజస్తంభం ఆధ్యాత్మికతను చాటుతుంది. ఆ విశేషమేమిటో తెలుసుకుందాం రండి. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఏ గ్రామంలో లేని విధంగా సీతానగరం మండలం ఇనుగంటివారిపేట గ్రామం నడిబొడ్డున కూడలి మధ్యలో పెరుమాళ్ల ధ్వజస్తంభం ఏర్పాటు చేశారు. దీనిని తొంభై మూడేళ్ల్ల కిందట ప్రతిష్ఠించారు. కాలానుగుణంగా అది శిథిలావస్థకు చేరుకోవడంతో 2019 జూన్‌లో పునర్నిర్మించారు. ఇక్కడి ధ్వజస్తంభానికి విశిష్టత ఉంది. ఏ గ్రామంలోనైనా ఆలయాల...
ArticlesNews

ISYF మరియు ఖలిస్థాన్ గ్రూపుల విషయంలో UK ద్వంద్వ నీతి

లండన్, 30 సెప్టెంబర్ 2012: మృత్యువు అంచుల్లో ఒక జనరల్ రిటైర్డ్ ఇండియన్ ఆర్మీ లెఫ్టినెంట్ జనరల్ కుల్దీప్ సింగ్ బ్రార్ తన భార్యతో కలిసి మార్బుల్ ఆర్చ్ సమీపంలో నడుచుకుంటూ వెళ్తుండగా.. ముగ్గురు వ్యక్తులు ఆయనపై దాడి చేశారు. అందులో...
ArticlesNews

శ్రీనాథ్ జీ విగ్రహ వీర గాథ

1669లో మొఘల్ పాలకుడు ఔరంగజేబు ఉత్తర భారతదేశంలోని ప్రధాన హిందూ దేవాలయాలను ధ్వంసం చేయాలని ఆదేశించాడు. కేవలం కొన్ని నెలల వ్యవధిలోనే మధుర, బ్రజ్ ప్రాంతాల్లోని పవిత్ర కట్టడాలన్నీ నేలమట్టమయ్యాయి. శ్రీకృష్ణుడి బాల్య రూపమైన ‘శ్రీనాథ్ జీ’ విగ్రహం కూడా ప్రమాదంలో...
ArticlesNews

సనాతన ధర్మం.. సమతా కార్యం.. మలయాళ స్వామి సందేశం

( మార్చి 29 - మలయాళ స్వామి జయంతి ) అనుష్టాన వేదాంతాన్ని ప్రచారం చేసిన యోగి మలయాళ స్వామి, స్త్రీలు కూడా దీక్షలు తీసుకోవచ్చని చెప్పి అన్ని కులాల వారిని ఆదరించిన మహా జ్ఞాని. మలయాళ స్వామి తల్లిదండ్రులు కరియప్ప,...
ArticlesNews

జలమే జీవము

‘‘ఏకాదశ రుద్రులలో శంకరుని నేను’’ అంటాడు శ్రీకృష్ణుడు భగవద్గీతలో విభూతియోగంలో. ఈ శంకరునికి ఎనిమిది రూపాలు. వాటిలో జలమూర్తి ఒకరు. ‘భవము’ అనగా ‘అగునది’ అని అర్థము. మన ప్రాణమునకు ఆధారము అగునది జలము. అందుకే జలమూర్తి అయిన శివుని ‘భవుడు’...
ArticlesNews

శ్రీవారి పేరిట తమిళగడ్డపై వెలసిన ‘తొలి అక్షరాలయం’

తిరుమల  ఏడుకొండలవాడి విద్యాసంస్థలు అనగానే మనకు తిరుపతిలోని ఎస్వీయూ, పద్మావతి కళాశాలనో గుర్తుకొస్తాయి. కానీ శ్రీవారి పేరిట వెలసిన ‘తొలి అక్షరాలయం’ ఎక్కడుందో చాలా మందికి తెలియదు. ఆ చారిత్రక పాఠశాల పొరుగున ఉన్న తమిళనాడులోని వేలూరులో 15 దశాబ్దాల కిందటే...
ArticlesNews

మరణభయం తొలగించే ధర్మరాజ దశమి

( చైత్ర శుద్ధ దశమి - ధర్మరాజ దశమి )  చైత్ర శుద్ధ దశమి యముడికి సంబంధించిన పర్వదినం. ఈ ధర్మరాజ దశమి రోజున యమ ధర్మరాజును పూజిస్తే మరణభయం తొలగుతుందని చెబుతారు. ఆలయాల్లో యముడి పేరిట అర్చనలు జరిపిస్తారు. కఠోపనిషత్తులోని...
1 39 40 41 42 43 342
Page 41 of 342