( చైత్ర శుక్ల ప్రతిపద ) కాలం నిత్యనూతనం. దానికి పాత, కొత్త భేదం లేదు. ఎప్పటికప్పుడు ముస్తాబై మనలో ఆశలు, ఆశయాలు నింపుతూనే ఉంటుంది. అనంత సింధువులో ‘శ్రీ విశ్వావసు’ బిందువై ప్రభవాది ఆరు పదుల వత్సరాల కాలచక్రంలో 40వదిగా...
( వర్షప్రతిపాద ప్రత్యేకం ) భారతీయ పంచాంగం చైత్రశుక్లపాడ్యమితో మొదలవుతుంది. పాడ్యమిని ప్రతిపత్ అనిపిలుస్తారు. అంటే ముందడుగని అర్ధం. తిరుగులేని శాస్త్రీయ కాలగణన, గ్రహస్థితిగతులు, ఋతువుల ఆగమనం మొదలైన వాటి ఆధారంగా ఈ పంచాంగం తయారైంది. ఇస్లాం, క్రైస్తవంలాగా దేవుడికీ, మతానికి...
ఆ కుగ్రామానికి వెళ్లిన కొందరు స్వయంసేవకులు అక్కడి మట్టిని తీసి నుదుట అద్దుకున్నారు. ఆర్ఎస్ఎస్ వ్యవస్థాపకులు డాక్టర్ కేశవ్రావ్ బలీరామ్ హెడ్గెవార్ పూర్వీకులు నడిచిన నేల అదే. తెలంగాణ-మహారాష్ట్ర సరిహద్దులో, ఇందూరు (నిజామాబాద్) జిల్లాలో మారుమూల, పవిత్ర గోదావరీ తీరంలో కనిపిస్తుందా...
( చైత్ర శుక్ల ప్రతిపాద - ప.పూ.డాక్టర్.కేశవ్ బలిరామ్ హెడ్గేవార్ జయంతి ) ఇంగ్లిష్ చదువులు, విదేశాలలో విద్య తరువాత పాశ్చాత్య రాజకీయ, ఉదారవాద సిద్ధాంతాల ఆధారంగా భారతదేశ పరాధీనతను అర్థం చేసుకున్నవారు కనిపిస్తారు. వీరితో పాటు భారతీయ పురాణాలు, ఆర్ష...
( శ్రీ పరాభవ నామ సంవత్సరం - ఉగాది ) కాలమనే మహావృక్షం వత్సరమనే మరో ఒక ఆకు రాల్చింది. ఇంకో చిగురాకు విచ్చుకుంటోంది. ఆరు పదుల తెలుగు వత్సర చక్రంలోని శ్రీ విశ్వావసు సెలవు తీసుకుంటుండగా, శ్రీ పరాభవ నామ...
భారతీయ సనాతన సంప్రదాయంలో ప్రతి ఐతిహ్యం ఒక అమూల్యమైన సందేశాన్నిస్తుంది. వాటన్నింటి మూలం భక్తి. జ్ఞానం, శక్తియుక్తులను సద్వినియోగం చేసుకోవాలంటే భక్తి ఉండాలి. ఈ దిశగా అష్టావక్ర మహర్షి చూపిన మార్గం వెలుగుకిరణంలా నిలుస్తుంది. ఎనిమిది వంకరలతో జన్మించిన అష్టావక్రుణ్ని అందరూ...
రామాయణం, భారతం.. ఇవి భారతీయ సమాజానికి జాతీయ కావ్యాలు. ఇవి శతాబ్దాలుగా భారతజాతిని ఉత్తేజితం చేస్తున్నాయి, మార్గదర్శనం చేస్తున్నాయి. కుటుంబ విలువలు, నైతిక విలువలను బోధిస్తున్నాయి. భారతదేశంలోనే 300 పైగా రామాయణాలు ఉన్నాయని ఇదివరకు అభిప్రాయపడేవారు. కానీ అయోధ్యలో రామాయణ అధ్యయన...
ఇస్లాం కోసం యుద్ధం, ముస్లింలకు పన్ను మినహాయింపు, హిందువుల తలలతో మినార్లు: రాణా సాంగా చేతిలో ఓడిపోయిన సైన్యానికి మతపిచ్చిని నూరిపోసి ఖన్వా యుద్ధాన్ని గెలిచిన బాబర్ “చరిత్రను విజేతలే రాస్తారు” – అంటే గెలిచిన వారే తమకు అనుకూలంగా చరిత్రను రాయించుకుంటారు...
రఘూజీ రాజే భోంస్లే (రెండో రఘూజీ) నాగ్పూర్ సంస్థానాధీశుడు. ఈయనకు కందకుర్తితో చిత్రంగా పరిచయం కలిగింది. అది కూడా పిండారీల కారణంగా జరగడమే వింత. ఈయన కాలంలోనే అంటే 1800 ప్రాంతంలో పిండారీల బెడద ఎక్కువయింది. పిండారీలు గ్రామాలపై పడి దోచుకుపోయేవారు....
తిరుమల శిఖరాలు ఎంత పవిత్రమో, తిరుపతి పరిసర ప్రాంతాలూ అంతే పవిత్రం. ఆ ప్రదేశంలో వెలసిన అనేక పుణ్యక్షేత్రాలు అందుకు నిదర్శనం. వాటిలో కోదండరామాలయం ఒకటి. పౌరాణిక, చారిత్రక ప్రాధాన్యమున్న ఈ కోవెల భక్తులకు దివ్యానుభూతుల నిలయం. తిరుమల శ్రీవేంకటేశ్వరుని దర్శనానికి...