గ్యాస్ కొరత నేపథ్యంలో వెలుగులోకి ‘‘గోబర్ గ్యాస్’’
ఇరాన్, అమెరికా -ఇజ్రాయెల్ యుద్ధంతో ఇంధన సంక్షోభం ముసురుకుంటోంది. ఇప్పుడు భారత్లోనూ ఈ ప్రభావం కనిపిస్తోంది. మన దేశంలోని పలు ప్రాంతాలలో వంటగ్యాస్ కొరత ఏర్పడింది. ఎల్పీజీ సిలిండర్ ధర సగటున రూ.60 దాకా పెరిగింది. ఈ నేపథ్యంలో అందరి కళ్లూ...













