Articles

ArticlesNews

గ్యాస్ కొరత నేపథ్యంలో వెలుగులోకి ‘‘గోబర్ గ్యాస్’’

ఇరాన్, అమెరికా -ఇజ్రాయెల్ యుద్ధంతో ఇంధన సంక్షోభం ముసురుకుంటోంది. ఇప్పుడు భారత్‌‌లోనూ ఈ ప్రభావం కనిపిస్తోంది. మన దేశంలోని పలు ప్రాంతాలలో వంటగ్యాస్ కొరత ఏర్పడింది. ఎల్‌పీజీ సిలిండర్ ధర సగటున రూ.60 దాకా పెరిగింది. ఈ నేపథ్యంలో అందరి కళ్లూ...
ArticlesNews

పురాణేతిహాసాల్లో మార్గదర్శనం చేసిన మహిళలెందరో…

ఊహ తెలి సింది మొదలు వృద్ధాప్యం వరకూ ఇంటా బయటా అందరితో అణకువగా ఉంటూ అభిమానం పంచే దయార్ద్రహృదయ స్త్రీ. అపురూప లక్షణాలతో, అద్భుత వ్యక్తిత్వంతో మార్గదర్శనం చేసిన మహిళలెందరో మన పురాణేతిహాసాల్లో ఉన్నారు.  సమాజంలో మన అస్తిత్వాన్ని, స్వాభిమానాన్ని నిలబెట్టుకునేందుకు...
ArticlesNews

ఆపరేషన్ పోలో కంటే ముందే నిజాంను ఎదిరించిన మరాఠా వీరులు!

1948లో భారత సైన్యం చేపట్టిన ‘ఆపరేషన్ పోలో’ కంటే సుమారు 153 ఏళ్ల ముందే మరాఠాలు హైదరాబాద్ నిజాంను మోకాళ్లపై నిలబెట్టారని మీకు తెలుసా? 1795లో మరాఠా మరియు నిజాం సైన్యాల మధ్య జరిగిన ‘ఖార్దా యుద్ధం’లో నిజాం ఘోర పరాజయాన్ని...
ArticlesNews

రామాయణాన్ని ఆంధ్రీకరించిన తొలి తెలుగు కవయిత్రి మొల్ల

( మార్చి 13 – కవయిత్రి మొల్ల జయంతి ) ఎన్నో రామాయణ గ్రంథాలు తెలుగు సాహిత్యాన్ని సుసంపన్నం చేశాయి. సంస్కృత రామాయణాన్ని ఆంధ్రీకరించిన తొలి తెలుగు కవయిత్రి ఆతుకూరి మొల్ల వ్రాసిన “మొల్ల రామాయణం” ఈ రామాయణాల్లో ప్రత్యేకతను సంతరించుకుంది.రామాయణాన్ని...
ArticlesNews

చెత్త సేకరిస్తూనే విద్యావంతులుగా మారిన స్వచ్ఛతా దీదీలు

చెత్తే కదా అని తీసి పారేస్తుంటాం. ఆ చెత్తే ఎంతోమంది మహిళల జీవితాలను నిలబెట్టింది. వందలాది మంది మగువలకు స్వయం సమృద్ధిని సాధించేందుకు ఊతాన్ని అందించింది. దీంతో చెత్త సేకరణ పనిని చేసే చాలామంది మగువలు ఉన్నత విద్యావంతులుగా మారారు. దీంతో...
ArticlesNews

అగ్ని సంజాత ద్రౌపదికి ఉన్న ఆలయాల గురించి తెలుసా ?

దక్షిణ భారతంలో ద్రౌపదికి ఏడు ఆలయాలున్నాయనే సంగతి మీకు తెలుసా? కానీ ఉత్తర భారతదేశంలో మాత్రం ద్రౌపదికి ఒక్క ఆలయం కూడా లేకపోవడం చిత్రమైన సంగతే. ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏమంటే.. సింగపూర్, మలేషియా, శ్రీలంక, మారిషస్‌ వంటి ఇతర దేశాల్లోనూ...
ArticlesNews

మొఘల్ సైన్యం శివాజీ మహారాజ్‌ను చుట్టుముట్టినప్పుడు, సంత్ తుకారాం చేసిన అద్భుతం

ఇది 17వ శతాబ్దానికి చెందిన గాథ. పుణె సమీపంలోని లోహ్‌గావ్ గ్రామంలో సంత్ తుకారాం మహారాజ్ ప్రవచనాలు/కీర్తనలు జరుగుతున్నాయి. ఆ రోజు లోహ్‌గావ్ గ్రామంలో సాయంత్రం వేళ వాతావరణం చాలా ఉద్రిక్తంగా ఉంది. ఈ ఒత్తిడి మధ్య వేలాది మంది భక్తులతో...
ArticlesNews

వినూత్న ఆలోచనతో.. పర్యావరణ పరిరక్షణ

వినూత్న ఆలోచనలతో ప్రజల్లో చైతన్యం తెచ్చి పర్యావరణ పరిరక్షణకు కృషి చేస్తున్నారు.  విశాఖపట్నం జిల్లా  గోపాలపట్నం జేడీ ఫౌండేషన్‌ సభ్యులు. వివిధ వ్యాపారాలు, ఉద్యోగాలు చేస్తున్న గోపాలపట్నానికి చెందిన 40 మంది ఆ ఫౌండేషన్‌లో సభ్యులుగా ఉండటం విశేషం. వారు చేపట్టిన...
ArticlesNews

క్రైస్తవంలో మతం పేరిట మహిళలపట్ల మారణహోమం

చరిత్ర ఎప్పుడూ విజేతల గురించే చెప్పదు.. బాధితుల ఆర్తనాదాలను దాచి ఉంచుతుంది కూడా.. 15వ శతాబ్దం నుండి 18వ శతాబ్దం వరకు ఐరోపాలోను, 1560 నుండి గోవాలో 'మంత్రగత్తెలు' అనే పేరుతో వేల సంఖ్యలో క్రైస్తవమతంలోని మహిళలపై జరిగిన అమానుష దాడులు...
ArticlesNews

మహిళల గౌరవం కోసం మరాఠాల మెరుపు దాడి : సర్హింద్ ముట్టడి

1758వ సంవత్సరంలో మరాఠా సైన్యం సర్హింద్ ముట్టడి కోసం పంజాబ్ వైపు ముందుకు సాగుతున్నప్పుడు, అఫ్గాన్ కమాండర్ అబ్దుస్ సమద్ ఖాన్.. మల్హర్ రావు హోల్కర్ కుటుంబానికి చెందిన మహిళలను మరియు యాత్రికులను బందీలుగా చేసుకున్నాడు. కానీ మరాఠా గార్డులు తమ...
1 38 39 40 41 42 334
Page 40 of 334