Articles

ArticlesNews

గోవా విమోచన దినోత్సవం: ఆర్.ఎస్.ఎస్. భూమిక

( డిసెంబర్ 19 - గోవా విమోచన దినోత్సవం ) దేశానికి 1947లో స్వాతంత్ర్యం వచ్చినా ఆ తరువాత 13 యేళ్లకుగానీ గోవా స్వేచ్ఛావాయువులు పీల్చలేదు. దురదృష్టవశాత్తు కాంగ్రెస్ నేతలు పోర్చుగీస్ కాలనీలు గోవా, డయ్యూ , డామన్ దాద్రా, నగర్...
ArticlesNews

ధనుర్మాసం నెలలో తిరుమల శ్రీవారి పూజల్లో ప్రత్యేకత ఏంటీ?

వైష్ణవాలయాల్లో ధనుర్మాసాన్ని అత్యంత పవిత్రంగా భావిస్తారు... ఆచరిస్తారు. ..పూజిస్తారు. దేవదేవుడు కొలువైన తిరుమలేశుని ఆలయంలో ఈ మాసాన్ని వైఖానసాగమోక్తంగా నిర్వహించటం సంప్రదాయం. ధనుర్మాసంలో (ఈ ఏడాది డిసెంబర్​ 16 నుంచి జనవరి 14 వరకు)స్వామివారికి ప్రత్యేక నిత్య కైంకర్యాలు, ప్రత్యేక నివేదనలు...
ArticlesNews

46 ఏళ్ళ తర్వాత యూపీలోని శివాలయంలో పూజలు

ఉత్తరప్రదేశ్ సంభాల్‌లోని పురాతన శివాలయం వద్ద ఆదివారం ప్రజలు పెద్ద ఎత్తున క్యూలో కనిపించారు. కొన్ని రోజుల క్రితం జరిగిన హింసాకాండ తర్వాత నగరంలో జరిగిన ఆక్రమణల నివారణ చర్యలో ఈ ఆలయంను కనుగొన్నారు. ఆదివారం ఉదయం, ఆలయం గంటలు, శ్లోకాలతో...
ArticlesNews

జాతీయోద్యమ ప్రదీప్తం గరిమెళ్ల సత్యనారాయణ సాహిత్యం

( డిసెంబర్ 18 - గరిమెళ్ల సత్యనారాయణ వర్ధంతి ) "మాకొద్దీ తెల్ల దొరతనం" అంటూ సత్యాగ్రహుల్లో గొప్ప తెగువను, ఉత్తేజాన్ని కలిగించి... "దండాలు దండాలు భారత మాత" అంటూ ప్రజలను ఎంతగానో జాగృతం చేసిన కవి గరిమెళ్ళ సత్యనారాయణ. స్వాతంత్రోద్యమ...
ArticlesNews

సామాజిక ప‌రివ‌ర్త‌న‌కు కృషి చేసిన భగత్ నర్సీ మెహతా

( డిసెంబర్ 17 - న‌ర్సీ మెహ‌తా జయంతి ) న‌వవిధ భ‌క్తి మార్గాల్లో కీర్త‌నం కూడా ఒక‌టి. భార‌త‌దేశంలో వాగ్గేయ‌కారులైన భ‌క్తులు ఎంద‌రో ఉన్నారు. సామాన్య ప్ర‌జ‌ల‌కు అర్థ‌మ‌య్యే భాష‌లో గీతాలు, కీర్త‌నలు పాడుతూ భ‌క్తి ప్ర‌చారం చేశారు. సంకీర్త‌నా...
ArticlesNews

ఆధ్యాత్మిక నిలయం.. జ్యోతి క్షేత్రం

అన్నమయ్య జిల్లా కాశినాయన మండలంలోని జ్యోతి క్షేత్రం జ్యోతిక్షేత్రం ఆధ్యాత్మిక నిలయంగా భాసిల్లుతోంది. ఇక్కడ కొలువైన శ్రీఅవధూత కాశినాయనస్వామి మహిమాన్వితుడిగా ప్రసిద్ధి చెందారు. కాశినాయన 29వ ఆరాధన మహోత్సవాలు శనివారం, ఆదివారం ఘనంగా జరిగాయి. నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గం బెడుసుపల్లె...
ArticlesNews

కుంభమేళాకు వెళుతున్నారా? వీటిని తప్పకుండా దర్శించండి

దేశంలో ప్రతీ 12 ఏళ్లకు ఒకసారి కుంభమేళా జరుగుతుంటుంది. యూపీలోని ప్రయాగ్‌రాజ్‌లోగల గంగా, యమున, సరస్వతుల సంగమాన ఈ మహోత్తర కార్యక్రమం జరగనుంది. జనవరి 13 నుండి జరిగే కుంభమేళాకు పెద్ద ఎత్తున భక్తజనం తరలిరానున్నారు. కుంభమేళాకు హాజరయ్యేవారు సమీపంలోని కొన్ని...
ArticlesNews

శివకేశవుల ప్రియమాసం

( డిసెంబరు 16 - ధనుర్మాసం ప్రారంభం ) మాసాల్ని, రుతువుల్ని కూడా మాధవుడితో మమేకం చేసి, ఆయన మాహాత్మ్యాన్ని మననం చేసుకోవటం మన సంప్రదాయం. ఒక్కో మాసంలో, ఒక్కో రుతువులో ఒక్కో రీతిగా ఆరాధించి, ఆయన సాన్నిధ్యాన్ని అనుభూతి చెందే...
ArticlesNews

హిందూ ఆచారాలపై డిఎంకె ప్రభుత్వ దాష్టీకం : కపాలీశ్వర ఆలయ పుష్కరిణి వద్ద కార్తిక దీపాలు నిషేధం

సనాతన ధర్మాన్ని నిర్మూలించడమే లక్ష్యం అని ప్రకటించిన ప్రభుత్వ పాలనలో గుడులపై వివక్ష ఎలా ఉంటుందో ఊహించడం కష్టమేమీ కాదు. దాన్ని నిరూపిస్తూ స్టాలిన్ సర్కారు తాజాగా వివాదాస్పద నిర్ణయం తీసుకుంది. చెన్నైలో ప్రఖ్యాత కపాలీశ్వర స్వామి గుడి పుష్కరిణి మెట్ల...
ArticlesNews

మహాకుంభమేళాకు సుమారు 50కోట్ల మంది భక్తులు వస్తారని అంచనా

వచ్చే యేడాది జనవరి 13 నుంచి ఫిబ్రవరి 26 వరకూ ప్రయాగరాజ్‌లో జరగబోయే మహాకుంభమేళాకు 45 నుంచి 50 కోట్లమంది భక్తులు హాజరవుతారని అంచనా వేస్తున్నట్లు ఉత్తరప్రదేశ్ మంత్రి రాకేష్ సచన్ వెల్లడించారు. ఆ మేరకు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. మహిళా భక్తుల...
1 134 135 136 137 138 310
Page 136 of 310