Articles

ArticlesNews

సమానతా సూత్రం బోయి భీమన్న సాహిత్యం

( డిసెంబరు 16 - బోయి భీమన్న వర్ధంతి ) మానవజాతి పురోగమనానికి జ్ఞానం ఎంత ఆవశ్యకమో కొన్ని దశాబ్దాల క్రితమే గుర్తించిన కవి బోయి భీమన్న. ‘జనం వైజ్ఞానికంగా ఎదగటానికి నిరంతరం కృషి చేసేవాడే కవి’ అన్నది ఆయన నిశ్చితాభిప్రాయం....
ArticlesNews

విజయ్ దివస్ : ధైర్య హృదయ సైనికులకు నివాళి

( డిసెంబరు 16 - విజయ్ దివస్ ) పాకిస్తాన్‌పై 1971లో నిర్ణయాత్మక విజయానికి గుర్తుగా డిసెంబర్ 16న భారతదేశంలో విజయదినోత్సవం జరుపుకుంటారు. పాకిస్తాన్ శక్తి, సైన్యం యొక్క దురాగతాలకు వ్యతిరేకంగా తూర్పు పాకిస్తాన్ ప్రజలకు మద్దతు ఇవ్వడం ద్వారా బంగ్లాదేశ్...
ArticlesNews

నీడనిస్తున్నావా స్వామీ!

కాకినాడ జిల్లాలోని అన్నవరం రత్నగిరిపై సత్యదేవుని దర్శనానికి వచ్చే భక్తులకు ఎండకు ఎండి, వానకు తడిసే పరిస్థితుల నుంచి ఉపశమనం లభించనుంది. స్వామివారి మొదటి ఘాట్‌ రోడ్డు వద్ద రూ.60 లక్షలతో, రత్నగిరిపై తూర్పు రాజగోపురం వద్ద రూ.40 లక్షలతో రాజమండ్రి...
ArticlesNews

హైందవ విద్వేషానికి పరాకాష్ఠ

అక్కడ ముస్లిం అతివాదులు అన్ని హద్దులూ మీరిపోయారు. ఆలయాలపై దాడులు, ఆడపిల్లలపై అత్యాచారాలు, మగపిల్లలు మతదూషణ చేశారంటూ హత్యలు, లూటీలు, దహనాలూ ఇదీ బాంగ్లాదేశ్‌లోని హిందువుల పరిస్థితి. హిందువులను మాత్రమే కాక ఇతర మైనార్టీలైన బౌద్ధులు, క్రైస్తవులపై కూడా దాడులు జరుగుతున్నాయి....
ArticlesNews

ప్రాచీన భారతదేశపు వాణిజ్యానికి సాక్ష్యాలుగా లభించిన నాణేలు

పూర్వసామాన్యశకం 600 నుంచి 1000 సంవత్సరాల వరకూ కాలానికి సంబంధించిన నాణేలు రాజస్థాన్‌లోని పురాతత్వ ప్రదేశాల్లో లభించాయి. భారత చరిత్రలో పెద్ద ఎక్కువ వివరాలు తెలియని ఆ కాలానికి సంబంధించిన వివరాలు ఆ నాణేల వల్ల తెలిసాయి. ‘చీకటి యుగం’ అని...
ArticlesNews

నికార్సైన సత్యాగ్రహి పొట్టి శ్రీరాములు

( డిసెంబర్‌ 15 - పొట్టి శ్రీరాములు ఆత్మార్పణ దినం ) తెలుగువారికి ప్రత్యక రాష్ట్రం కోరి.. దానికోసం చివరి వరకు పోరాడి ఆహుతి అయిన అమరజీవి పొట్టి శ్రీరాములు. ఆయన 1901 మార్చి 16న కటిక పేదరికం అనుభవిస్తున్న పొట్టి...
ArticlesNews

త్రిమూర్తుల అంశ దత్తాత్రేయ

( డిసెంబరు 14 - దత్త జయంతి ) మార్గశిర పౌర్ణమి దత్త జయంతి. దత్తాత్రేయుడు బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల అంశలతో అవతారమెత్తిన దివ్యమూర్తి. ఆ స్వామి మేడి చెట్టు (ఔదుంబర్‌) నీడలో కొలువై ఉంటాడు. మూడు శిరస్సులు, ఆరు చేతులు...
ArticlesNews

కుంభమేళా.. ఐక్యతా మహాయజ్ఞం

మహాకుంభ మేళా అంటే ప్రపంచం మొత్తం చర్చించుకునేది అని, ఒకే ఐక్యతా రాగం వినిపించే వేదిక అని ప్రధాని నరేంద్ర మోదీ అభివర్ణించారు. మహాకుంభ మేళా విజయవంతం కావాలని ఆకాంక్షించారు. భారత్ అంటే పవిత్ర నదులు, తీర్థస్థలాలున్న ప్రాంతమన్నారు. ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో...
ArticlesNews

హిందూ ధర్మ రక్షణ ధ్యేయంగా పని చేసే అఖారాలకు ప్రత్యేక స్థానం.

2025లో ప్రయాగ్‌రాజ్‌లో మహా కుంభ మేళా నిర్వహించనున్నారు. ఈ మహా కుంభ మేళా జనవరి 13 ప్రారంభమై ఫిబ్రవరి 26న ముగుస్తుంది. ఈ సమయంలో అన్ని అఖారాలలోని ఋషులు, సాధువులు మహా కుంభ మేళాలో పాల్గొని.. ఈ జాతరకు మరింత అందాన్ని...
ArticlesNews

కాషాయం కట్టి, త్రిశూలం పట్టి, గోరక్షకులుగా నటించిన ముస్లిం స్మగ్లర్లు

ఉత్తరప్రదేశ్‌లోని బారాబంకి జిల్లా సత్రిక్ స్టేషన్ పోలీసులు మూడురోజుల క్రితం ఏడుగురు వ్యక్తులను అరెస్ట్ చేసారు. ఉమర్, అతని గ్యాంగ్ సభ్యులు ఆవులను స్మగ్లింగ్ చేసి వధిస్తున్న నేరానికి అరెస్ట్ అయ్యారు. అయితే ఆవుల స్మగ్లింగ్‌ కోసం వారు అనుసరించిన విధానం...
1 135 136 137 138 139 310
Page 137 of 310