News

నేతాజీ మరణించారా? బ్రతికే ఉన్నారా?

756views

నేతాజీ సుభాష్ చంద్రబోస్ మరణం మిస్టరీపై స్పష్టత ఇవ్వాలని కోల్ కతా హైకోర్టు కేంద్రాన్ని ఆదేశించింది. చంద్రబోస్ మరణించారా? లేక ఇంకా జీవిస్తున్నారా? అన్న విషయాన్ని రెండు నెలల్లోగా చెప్పాలంది. కాగా నేతాజీ మరణించారా? లేదా? అన్న విషయం ఇప్పటికీ ఓ మిస్టరీగానే ఉంది. ఆయన మరణంపై అనేక ఊహాగానాలు ఉన్నాయి. 1945 ఆగస్టు 18న జపాన్ లో జరిగిన ఓ విమాన ప్రమాదంలో నేతాజీ మృతి చెందారని కొందరు భావిస్తున్నారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.