
420views
వినాయక నవరాత్రి ఉత్సవాలు దేశమంతా ఘనంగా జరుగుతున్నాయి. వీటిని ప్రజలకే కాకుండా సరిహద్దుల్లోని జవాన్లు ఉత్సాహంగా జరుపుకుంటున్నారు. తాజాగా, కేంద్రమంత్రి పీయూష్ గోయల్… సైనికులు వినాయకుడి నిమజ్జనానికి వెళ్తున్న ఓ వీడియోను ట్వీట్ చేశారు. వీడియోలో ఆర్మీ జవాన్లు.. బొజ్జ గణపయ్యతో.. ‘గణపతి బప్పా మోరియా’ అంటూ నిమజ్జనానికి వెళ్తున్నారు.
एक दो तीन चार,
गणपति जी की जय जयकार।भारतीय सेना के जवान पूर्ण उत्साह से गणेशोत्सव मनाते हुए। pic.twitter.com/0TWmbFsE0H
— Piyush Goyal Office (@PiyushGoyalOffc) September 4, 2022





