archive#Piyush Goyal

News

చార్టర్డ్ అకౌంటెంట్లను బ్రాండ్ ఇండియా అంబాసిడర్‌లుగా ఉండాలి

న్యూఢిల్లీ: ప్రపంచవ్యాప్తంగా ఉన్న చార్టర్డ్ అకౌంటెంట్లను బ్రాండ్ ఇండియాకు అంబాసిడర్‌లుగా ఉండాలని కేంద్ర వాణిజ్య, పరిశ్రమలు, ఆహారం, ప్రజాపంపిణీ, జౌళి శాఖల మంత్రి పీయూష్ గోయల్ పిలుపునిచ్చారు. అమెరికాలోని ఆరు ప్రాంతాల్లో ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా (ఐసీఏఐ)ని...
News

సైనికుల వినాయక నిమజ్జనోత్సవం

వినాయక నవరాత్రి ఉత్సవాలు దేశమంతా ఘనంగా జరుగుతున్నాయి. వీటిని ప్రజలకే కాకుండా సరిహద్దుల్లోని జవాన్లు ఉత్సాహంగా జరుపుకుంటున్నారు. తాజాగా, కేంద్రమంత్రి పీయూష్ గోయల్... సైనికులు వినాయకుడి నిమజ్జనానికి వెళ్తున్న ఓ వీడియోను ట్వీట్ చేశారు. వీడియోలో ఆర్మీ జవాన్లు.. బొజ్జ గణపయ్యతో.....
News

యూరోపియన్ దేశాల్లో భారత మామిడి పండుగ

* విదేశాల్లో మన మామిడి గిరాకీ పెంచేందుకు కేంద్రం యత్నం ప్రపంచంలోని వివిధ దేశాలలో భారతీయ మామిడి పండ్ల ఉత్సవాలను నిర్వహించటానికి కేంద్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. భారతీయ మామిడి పండ్ల గురించి యూరోపియన్లకు అవగాహన కల్పించడానికి, భారతీయ మామిడి పండ్లకు...