archiveSOCIAL MEDIA

News

సోషల్ మీడియాలో 60 శాతం నకిలీ వార్తలే!

న్యూఢిల్లీ: ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న ఇంటర్నెట్‌ సివిలిటీపై మైక్రోసాఫ్ట్‌ సర్వే చేయగా, భారత్‌లోనే ఎక్కువ నకిలీ వార్తల ప్రచారం జరుగుతున్నదని తేలింది. నకిలీ వార్తల పాఠకులు భారత్‌లో 60 శాతం ఉండగా, ఇతర దేశాల్లో 57 శాతంగా ఉన్నారు. ఆన్‌లైన్‌ మోసాలు, వ్యక్తిగత...
News

క్లబ్ హౌస్‌లో పాకిస్తాన్ అనుకూల నినాదాలు!

బెంగళూరు: సోషల్ మీడియా యాప్ ‘క్లబ్‌హౌస్‌’ లో చర్చ సందర్భంగా కొందరు యువకులు పాకిస్తాన్ అనుకూల నినాదాలు చేయడంతో బెంగళూరు పోలీసులు సుమోటో కేసు నమోదు చేశారు. ఈ సంఘటన ఈ నెల 14 రాత్రి జరిగినట్టు ఆరోపణలు వచ్చాయి. చర్చలో...
News

ప్రపంచానికి పెనుముప్పుగా మారిన‌ చైనా రాకెట్…అదుపు తప్పి భూమిపైకి దూసుకొస్తున్న శకలాలు

న్యూఢిల్లీ: చైనా కొద్ది రోజుల క్రితం ప్రయోగించిన లాంగ్‌మార్చ్‌ 5బీ రాకెట్‌కు సంబంధించిన భారీ శకలాలు భూకక్ష్యలోకి ప్రవేశించాయి. రాత్రి వేళ వివిధ రంగుల్లో మిరిమిట్లు గొలుపుతూ రాకెట్‌ శిథిలాలు భూమివైపు దూసుకొచ్చాయి. తూర్పు, దక్షిణాసియా ప్రాంతాల్లోని చాలా చోట్ల ప్రజలు...
News

ఆగస్టు 2 నుంచి సోషల్ మీడియాలో ప్రొఫైల్ పిక్చర్ మార్చండి

న్యూఢిల్లీ: దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్ళు పూర్తవుతున్న సందర్భంగా దేశ ప్రజలంతా వారి సోషల్ మీడియా ఖాతాల్లో ప్రొఫైల్ పిక్చర్‌గా త్రివర్ణ పతాకాన్ని ఉంచాలని దేశ ప్రధాని నరేంద్ర మోదీ ‘మన్ కీ బాత్’లో ఆదివారం పిలుపునిచ్చారు. ఆగస్ట్ రెండోతేదీ...
News

స్మృతి ఇరానీపై ట్వీట్లు తీసేయండి… కాంగ్రెస్ నేతలకు కోర్టు ఆదేశం

న్యూఢిల్లీ: కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ వేసిన పరువునష్టం కేసులో కాంగ్రెస్ నేత జైరామ్ రమేష్, పవన్ ఖెరా, నెట్ట డిసౌజాలకు ఢిల్లీ హైకోర్టు శుక్రవారం సమన్లు పంపింది. స్మృతి ఇరానీ, ఆమె కుమార్తెపై సోషల్ మీడియాలో చేసిన ట్వీట్లు, రీట్వీట్లు,...
News

టీవీ చర్చలు, సోషల్‌ మీడియా కంగారు కోర్టులతో దేశం వెన‌క్కి!

భారత ప్రధాన న్యాయమూర్తి రమణ ఆవేదన న్యూఢిల్లీ: టీవీ చర్చలు, సోషల్‌ మీడియా కంగారు కోర్టులు (వాద, ప్రతివాదనలు లేని అనధికార కోర్టులు)దేశాన్ని వెనక్కి తీసుకెళ్తున్నాయని భారత ప్రధాన న్యాయమూర్తి ఎన్‌వి రమణ ఆవేదన వ్యక్తం చేశారు. పక్షపాత ధోరణితో, తక్కువ...
News

కాళీమాతకు జరిగిన అవమానంపై భారత్‌కు కెన‌డా క్షమాపణలు

న్యూఢిల్లీ: కాళీమాత ధూమపానం చేస్తున్నట్టు కనిపిస్తున్న పోస్టర్‌ పట్ల కెనడాలోని ఆగా ఖాన్ మ్యూజియం క్షమాపణ చెప్పింది. హిందువులు, ఇతర మతాలను అవలంబించేవారి మనోభావాలు దెబ్బతినడానికి కారణమైన ఈ సోషల్ మీడియా పోస్ట్ పట్ల తీవ్ర పశ్చాత్తాపం వ్యక్తం చేసింది. ఫిలిం...
News

కాశ్మీర్‌ను పాకిస్తాన్‌కు అప్పగించే నిర్ణయం తీసుకోవాలా?

మధ్యప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్షల్లో వివాదాస్పద ప్రశ్న రేగిన‌ తీవ్ర దుమారం... సంబంధిత అధికారిపై చర్యలు భోపాల్: 'కశ్మీర్‌ను పాకిస్తాన్‌కు అప్పగించే నిర్ణయం తీసుకోవాలా?' అంటూ మధ్యప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్షలో అడిగిన ఒక ప్రశ్న తీవ్ర వివాదానికి...
News

సరిహద్దుల్లో హెలికాప్టర్ల చక్కర్లు.. పాక్​ పనేనా?

బాడ్​మేర్​: రాజ‌స్తాన్‌​ బాడ్​మేర్​ జిల్లాలోని పాకిస్తాన్ సరిహద్దుకు సమీపంలో రెండు హెలికాప్టర్లు చక్కర్లు కొట్టడం కలకలం సృష్టించింది. హెలికాప్టర్ల వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్​గా మారింది. బాడ్​మేర్​ జిల్లాలోని సందాని పట్టణం లూనీ నదీ ప్రాంతంలో ఈ చాపర్లు ల్యాండ్​...
News

హానిక‌ర సోషల్ మీడియా ఖాతాల‌ కట్టడికి కేంద్రం కఠిన నిబంధనలు

న్యూఢిల్లీ: సోషల్​ మీడియాను కట్టడి చేసేందుకు కేంద్రం మరిన్ని కఠిన నిబంధనలను ప్రవేశపెట్టనుంది. సామాజిక మాధ్యమ సంస్థల గ్రీవెన్స్​ అధికారులు తీసుకున్న నిర్ణయాలపై ఫిర్యాదుల పరిష్కారానికి అప్పీలేట్​ కమిటీని నియమించనుంది. దీనికోసం ఇన్ఫర్మేషన్​ టెక్నాలజీ రూల్స్​ 2021ను సవరించనుంది. ఈ అప్పీలేట్​...
1 2
Page 1 of 2