archiveTWITTER

News

భారత్‌లో 48 వేలకు పైగా ట్విటర్‌ అకౌంట్లపై నిషేధం.. కారణం ఇదే!

ప్రముఖ సామాజిక మాధ్యమం.. ప్రపంచ వ్యాప్తంగా అందరికీ సుపరిచితమైన ట్విట్టర్.... భారత్‌లోని 48,624 అకౌంట్లను నిషేధించింది. ట్విటర్‌ నిర్వాహకులకు వచ్చిన ఫిర్యాదుల మేరకు.. ఈ చర్యలకు పాల్పడినట్లు వెల్లడించారు. అందులో న్యూడిటీ, పిల్లలపై లైంగిక దోపిడీ ప్రోత్సాహించేలా ఉండటమే ప్రధాన కారణంగా...
News

ఇన్‌స్టాగ్రామ్‌ మూగది … ట్విట్టర్ ఉత్తమం

ముంబై: ఇన్ స్టాగ్రామ్ మూగదని బాలీవుడ్ హీరోయిన్ కంగనా రనౌత్ సంచలన వ్యాఖ్యలు చేసింది. ఇప్పటిదాకా ట్విట్టర్‌ను ఉత్తమ సోషల్ మీడియాగా చెప్పుకొచ్చిన కంగనా… ఇప్పుడు ఇన్‌స్టాగ్రామ్‌ మూగది అంటూ షాకింగ్‌ కామెంట్లు చేసింది. ఇన్ స్టా అంతా ఫొటోల మయమేనన్న...
News

ఇక చాలు మీ సేవలు.. ఉద్యోగాల నుంచి సగం మందిని తొలగిస్తున్న ట్విట్టర్

శాన్ ఫ్రాన్సిస్కొ: వివిధ దేశాల్లో పనిచేస్తున్నవారిలో దాదాపు సగం మందిని ఉద్యోగాల నుంచి తొలగించాలని నిర్ణయించింది. ఉద్యోగాల నుండి తొలగించే విషయానన్ని తెలుపాటు వ్యక్తిగత ఈ-మెయిల్ ఐడీలకు లేఖలను పంపుతామని తెలిపింది. ఈ కంపెనీ యాజమాన్య బాధ్యతలను ఎలన్ మస్క్ చేపట్టిన...
News

ట్విటర్‌లో మస్క్‌ సలహాదారుగా భారతీయుడు

న్యూఢిల్లీ: ట్విటర్‌ను చేజిక్కించుకున్న అనంతరం తొలగింపులు, బ్లూటిక్‌కు డబ్బులు తదితర నిర్ణయాలతో ఎలాన్‌ మస్క్‌ అడుగులు వేస్తున్నారు. ఈ రంగంలో అనుభవం లేని ఆయనకు భారతీయుడైన శ్రీరామ్‌ కృష్ణన్‌(16 కంపెనీ) సాయం చేస్తున్నారు. చెన్నైలో జన్మించిన శ్రీరామ్‌.. అన్నా వర్సిటీలో చదివారు....
News

మానవాళి మంచి కోసమే ట్విటర్‌ను కొనుగోలు చేశా: ఎలాన్‌ మస్క్‌

శాన్‌ఫ్రాన్సిస్కో: ట్విటర్‌ను తాను డబ్బు కోసం కొనుగోలు చేయడం లేదని టెస్లా అధినేత ఎలాన్‌ మస్క్‌ అన్నారు. తాను ప్రేమించే మానవాళి మంచి కోసమే సామాజిక మాధ్యమాన్ని సొంతం చేసుకుంటున్నట్టు తెలిపారు. ఆరోగ్యకరమైన చర్చకు అందరికీ ఓ ఉమ్మడి వేదికను తీసుకురావడమే...
News

ట్విటర్‌ యజమానులు ఎవరైనా సరే.. దేశ చట్టాలను అనుసరించాల్సిందే..: భారత ప్రభుత్వం

న్యూఢిల్లీ: టెస్లా అధినేత ఎలాన్‌ మస్క్‌ ప్రముఖ సామాజిక మాధ్యమం ట్విటర్‌ను కొనుగోలు చేసిన నేపథ్యంలో భారత ప్రభుత్వం స్పందించింది. యజమానులు ఎవరైనా సరే.. దేశ చట్టాలను అనుసరించాల్సిందేనని స్పష్టం చేసింది. 'యజమానులతో సంబంధం లేకుండా సామాజిక మాధ్యమ సంస్థలు అనుసరించాల్సిన...
News

ప్రతి ఇంటిపై జాతీయ జెండా ఎగరాలి: ప‌్ర‌ధాని మోదీ పిలుపు

న్యూఢిల్లీ: దేశంలో ప్ర‌తి ఇంటిపై ఆగస్టు 13, 14 తేదీల్లో జాతీయ జెండాను ఎగురవేయడం లేదా ప్రదర్శించడం చేయాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ దేశ ప్రజలకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమం ద్వారా 'హర్‌ ఘర్‌ తిరంగా' ఉద్యమాన్ని మరింత బలోపేతం...
News

ద్రౌపది ముర్ముపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వర్మపై ఫిర్యాదు

భాగ్య‌న‌గ‌రం: రామ్ గోపాల్ వర్మ ద్రౌపది ముర్ముపై కూడా ట్విట్టర్‌లో వ్యాఖ్యలు చేసి విమర్శల పాలయ్యాడు. ఇప్పుడు ఏకంగా కేసులను ఎదుర్కొంటూ ఉన్నారు. రాష్ట్రపతి అభ్యర్థిని ఉద్దేశించి పలు అనుచిత వ్యాఖ్యలు చేయడంపై బీజేపీ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు....
News

9 ఏళ్ళ అనాథను వేధించి, ఇస్లాంలోకి మార్చారు.!

ల‌క్నో: ఉత్తరప్రదేశ్‌లో అనాథను బలవంతంగా ఇస్లాంలోకి మార్చినందుకు, సున్తీ చేయించినందుకు ఐదుగురిపై కేసు నమోదైంది. తొమ్మిదేళ్ళ బాలుడిపై శారీరకంగా దాడి చేసి, హింసించి ముస్లిం దంపతులకు అమ్మేశారు. అనాథ‌ను దత్తత తీసుకున్న దంపతులు దుర్భాషలాడి బలవంతంగా ఇస్లాం మతంలోకి మార్చారని ఆరోపిస్తూ...
News

సోషల్ మీడియా కంపెనీల కంటెంట్ నిర్ణయాలపై అప్పీల్ కమిటీలు!

న్యూఢిల్లీ: పేస్‌బుక్, ట్విటర్, యూట్యూబ్ వంటి సామాజిక మాధ్యమాల కంపెనీలు తీసుకునే కంటెంట్ మోడరేషన్ నిర్ణయాలను రద్దు చేయగలిగే అపీలు కమిటీలను ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు వీలు కల్పిస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకొంది. ఆ మేరకు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రూల్స్,...
1 2 3 4
Page 1 of 4