archiveWEST BENGAL

News

అక్కడ ‘మమతా’ వార్తలు రాస్తేనే ‘మమకారం’!

‘సానుకూలంగా’ ఉండి సంపాదించుకోండి... వివాదస్పదమైన బెంగాల్‌ సీఎం వ్యాఖ్య కోల్‌కతా: వార్తా పత్రికల విధి ప్రజలపక్షాన ఉండడం. సమాజానికి ఏ వర్గం నుంచి హాని ఉన్నా ఆ వర్గాన్ని తమ ‘కలం’తో సరిదిద్దడానికి ప్రయత్నించడం... అయితే, ఇటువంటి పత్రికలకే ఎర వేశారు...
News

బెంగాల్‌లో రాజ్యాంగ వ్య‌తిరేక‌ పాలన!

ఆ రాష్ట్ర గవర్నర్‌ ధంఖర్‌ సంచలన వ్యాఖ్యలు కోల్‌కతా: పశ్చిమబెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రభుత్వంపై ఆ రాష్ట్ర గవర్నర్‌ జగదీప్‌ ధన్‌కర్‌ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్య పాలన సాగడంలేదన్నారు. రాష్ట్రం ప్రజాస్వామ్యానికి గ్యాస్‌ చాంబర్‌గా మారిందంటూ...
News

జాతీయ గీతాన్ని అవమానించిన మమతా!

ముంబై: జాతీయ గీతాన్ని అవమానించినందుకు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీపై ముంబై బీజేపీ నేత పోలీసులకు ఫిర్యాదు చేశారు. అసంపూర్ణంగా జాతీయ గీతాన్ని ఆలపించి, అవమానించారంటూ సీఎం మమతా బెనర్జీపై పశ్చిమ బెంగాల్ బీజేపీ యూనిట్ కూడా విమర్శలు గుప్పించింది....
News

అఫిడవిట్‌లో క్రిమినల్‌ కేసులు పేర్కొనని మమతా!

ఎన్నికల సంఘానికి అందిన ఫిర్యాదు కోల్‌కతా: పశ్చిమబెంగాల్‌లోని భవానీపూర్‌ ఉప ఎన్నిక కోసం నామినేషన్‌ పత్రాల్లో తనపై పెండిరగ్‌లో ఉన్న ఐదు క్రిమినల్‌ కేసులను ముఖ్యమంత్రి మమతా బెనర్జీ వెల్లడిరచలేదని పశ్చిమ బెంగాల్‌ బిజెపి ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది. బిజెపి...
News

బీజేపీ ఎంపీ ఇంటి వద్ద పేలిన బాంబులు!

కోల్‌కతా: మమతా బెనర్జీ ముఖ్యమంత్రిగా ఉన్న పశ్చిమ బెంగాల్‌లో ‘హింస’ కొనసాగుతోంది. ముఖ్యంగా దేశ‌భక్తుల‌పై నేరగాళ్ళు కన్నేశారు. తాజాగా, బీజేపీ ఎంపీ ఇంటి బయట మూడు నాటు బాంబులు పేలిన ఘటన కలకలం రేపింది. బీజేపీ ఎంపీ అర్జున్‌ సింగ్‌ ఇంటి...
News

టీఎంసీ గుండాలు మా ఇళ్ళ‌ను లూటీ చేస్తున్నారు…: కాంగ్రెస్ ఎంపీ అధిర్ రంజన్ చౌదరి

మొన్న‌టి ఎన్నిక‌ల ముందు, త‌ర్వాత మ‌మ‌తా బెన‌ర్జీ అండ చూసుకుని తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ ) కార్యకర్తల ఎన్నో అకృత్యాలకు పాల్ప‌డ్డారు. అయితే, వారి వికృత‌ చేష్ట‌లు ఇంకా ఆగ‌డం లేదు. దీనిపైనే కాంగ్రెస్ ఎంపీ అధిర్ రంజన్ చౌదరి మండిప‌డ్డారు....
News

మమతా బెనర్జీ మేనల్లుడి కనుసన్నల్లో బెంగాల్లో రూ.1352 కోట్ల బొగ్గు కుంభకోణం…ఈడీ సమన్లు

పశ్చిమబెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మేనల్లుడు, టీఎంసీ ఎంపీ అభిషేక్‌ బెనర్జీతోపాటు ఆయన భార్య రుజిర బెనర్జీకి వేర్వేరుగా సెప్టెంబరు 6, 1 తేదీల్లో విచారణ అధికారి ఎదుట హాజరుకావాలని ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేటు (ఈడీ) తాజాగా సమన్లు జారీచేసింది. రాష్ట్రంలో బొగ్గు...
News

బెంగాల్ ఎన్నికల అనంతర హింస: సిబిఐ దర్యాప్తు ప్రారంభం : తొమ్మిది కేసులు నమోదు

పశ్చిమ బెంగాల్ హింసాకాండపై సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సిబిఐ) విచారణకు కలకత్తా హైకోర్టు ఆదేశించిన తరువాత, ఏజెన్సీ దర్యాప్తును ప్రారంభించింది. ఇప్పటివరకూ ఈ విషయంలో తొమ్మిది కేసులను నమోదు చేసింది. దర్యాప్తు కోసం సీబీఐ బృందం బెంగాల్‌లోని హింస జరిగిన...
News

పశ్చిమ బెంగాల్ : ఫిర్యాదును ఉపసంహరించుకోండి, టిఎంసిలో చేరండి : ఎన్నికల అనంతర హింసకు గురైన అత్యాచార బాధితులకు పోలీసులు, టిఎంసీ కార్యకర్తల బెదిరింపు

పశ్చిమ బెంగాల్‌లో ఎన్నికల తర్వాత జరిగిన హింసకు గురైన అత్యాచార బాధితురాలు తనను, తన కుటుంబాన్ని కాపాడాలని NHRC కి లేఖ వ్రాసింది. పోలీసులు, టిఎంసి నాయకులు తమను ఫిర్యాదు ఉపసంహరించుకుని టిఎంసిలో చేరమని బెదిరిస్తున్నారని ఆమె ఆ లేఖలో పేర్కొన్నారు....
News

పశ్చిమ బెంగాల్ ‌లో ఉన్నది ‘పాలకుల న్యాయమే ‘’ “న్యాయమైన పాలన” కాదు – NHRC కమిటీ నివేదిక వెల్లడి సిబిఐ దర్యాప్తుకు సిఫార్సు

పశ్చిమ బెంగాల్‌లో ‘రూల్ ఆఫ్ లా’ (న్యాయమైన పాలన) బదులు ‘రూలర్ ఆఫ్ లా’ (పాలకుల న్యాయమే) ఉందని, రాష్ట్రంలో పోల్ అనంతర హింస కేసుల్లో తాము సిబిఐ దర్యాప్తును సిఫారసు చేస్తున్నామని కలకత్తా హైకోర్టు నియమించిన NHRC కమిటీ తన...
1 2 3 4 5 6
Page 3 of 6