archiveWEST BENGAL

News

కలకత్తా భాజపా కార్యాలయం సమీపంలో బాంబుల కలకలం

కలకత్తాలోని భాజపా కార్యాలయం సమీపంలో దొరికిన నాటు బాంబులు కలకలం రేపాయి. సుమారు 51 బాంబులను స్వాధీనం చేసుకున్నట్లు కలకత్తా యాంటీ రౌడీ స్క్వాడ్కు చెందిన పోలీసులు తెలిపారు. కలకత్తా హేస్టింగ్స్ ప్రాంతంలోని భాజపా కార్యాలయానికి సుమారు 20మీటర్ల దూరంలో ఈ...
News

బెంగాల్ లో మొదలైన రాజకీయ కక్ష సాధింపు… సువేందు అధికారి, ఆయన సోదరుడి పై దొంగతనం కేసు….

పశ్చిమ బెంగాల్‌ బీజేపీ నాయకుడు సువేందు అధికారిపై కేసు నమోదైంది. కంతి మున్సిపాలిటీ నుంచి లక్షల విలువైన వస్తు సామగ్రిని దొంగతనం చేశారనే ఫిర్యాదు మేరకు సువేందు అధికారి, అతని సోదరుడు సౌమేందు అధికారిపై పోలీసులు కేసు నమోదు చేశారు. కంతి...
News

తృణమూల్ దౌర్జన్యాల బాధితుల పునరావాస ఏర్పాట్ల పర్యవేక్షణకు త్రిసభ్య కమిటీ : కోల్కతా హై కోర్టు నిర్ణయం

పశ్చిమబెంగాల్లో ఎన్నికల అనంతరం జరిగిన, జరుగుతున్న హింసపై విచారణకు కోల్కతా హైకోర్టు ఒక త్రిసభ్య కమిటీని నియమించింది. రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ నుంచి ఒకరు, జాతీయ మానవ హక్కుల కమిషన్ నుంచి ఒకరు, రాష్ట్ర న్యాయ సేవల విభాగం కార్యదర్శి...
News

బెంగాల్ : గవర్నర్ బంగ్లా ముందు TMC శ్రేణుల వికృత చేష్టలు – పోలీసుల ప్రేక్షకపాత్ర

పశ్చిమ బెంగాల్‌లో గవర్నర్‌ కార్యాలయం, ముఖ్యమంత్రి కార్యాలయం మధ్య వివాదం ముదురుతోంది. ఇద్దరు మంత్రులతో సహా మరో ఇద్దరు తృణమూల్‌ నేతలు అరెస్ట్‌ కావడం, రాష్ట్ర ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకు గవర్నర్‌ జగదీప్‌ ధన్‌కడ్‌ ప్రయత్నిస్తున్నారని సీఎం మమతా బెనర్జీ ఆరోపించడం తృణమూల్‌...
News

బెంగాల్ లో గవర్నర్ పర్యటనను అడ్డుకున్న తృణమూల్ కార్యకర్తలు

బెంగాల్ గవర్నర్ జగ దీప్ ధన్ కర్ కి కూచ్ బిహార్ జిల్లాలో చేదు అనుభవం ఎదురైంది. అసెంబ్లీ ఎన్నికల అనంతరం జరిగిన హింసలో మరణించిన వారి కుటుంబాలను పరామర్శించేందుకు గవర్నర్ గురువారం ఇక్కడికి రాగా స్థానిక తృణమూల్ కాంగ్రెస్ కార్యకర్తలు...
ArticlesNews

హత్యలు, దోపిడి, మహిళలపై మానభంగాలతో అట్టుడుకుతున్న బెంగాల్

ప‌శ్చిమ బెంగాల్ ఎన్నిక‌ల్లో మ‌మ‌తా బెన‌ర్జీ టీఎంసీ మ‌రోసారి అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత రాష్ట్రంలో తీవ్ర స్థాయిలో అల్ల‌ర్లు ప్రారంభ‌మ‌య్యాయి. విజ‌యోత్స‌వాల పేరుతో టీఎంసీ కార్య‌క‌ర్త‌లు, జీహాదీ శ‌క్తులు రాష్ట్రంలో విధ్వంసాల‌కు పాల్ప‌డుతున్నారు. బీజేపీ కార్యా‌ల‌యాల‌పై, బీజేపీ కార్య‌క‌ర్త‌ల‌పై దాడుల‌కు దిగ‌డ‌మే...
ArticlesNews

బెంగాల్ హింస వెనుక కుట్ర: ఆర్.ఎస్.ఎస్

ఎన్నికల అనంతరం పశ్చిమ బెంగాల్ రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన హింసను ఆర్.ఎస్.ఎస్ తీవ్రంగా ఖండించింది. దీని వెనుక కుట్ర ఉన్నట్లు కనిపిస్తున్నదని ఆర్.ఎస్.ఎస్ సర్ కార్యవాహ దత్తాత్రేయ హోసబలే ఒక ప్రకటనలో ఆరోపించారు. బెంగాల్ లో ఎన్నికైన ప్రభుత్వం తక్షణ కర్తవ్యం...
News

ఆమె అధికారులను హింసాత్మక సంఘటనల సమాచారాన్ని నాకు అందించవద్దని ఆదేశించారు : బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ పై గవర్నర్ జగదీష్ ధనకర్ తీవ్ర వ్యాఖ్యలు.

ఎన్నికల ఫలితాలు వెల్లడైన అనంతరం బెంగాల్ లో హిందువులపైన, బిజెపి కార్యకర్తలపైన, ఓటర్లపైన జరుగుతున్న హింసకు సంబంధించిన సమాచారాన్ని, వివరాలను తనకు అందించ వద్దని సీఎం మమతా బెనర్జీ అధికారులను ఆదేశించారని పశ్చిమ బెంగాల్ గవర్నర్ శ్రీ జగదీప్ ధనకర్ ఆరోపించారు....
News

పశ్చిమబెంగాల్‌ హింసపై గవర్నర్‌ నివేదిక కోరిన కేంద్ర హోంశాఖ

పశ్చిమబెంగాల్‌లో ఎన్నికల అనంతరం జరిగిన హింసాత్మక ఘటనలపై కేంద్ర హోంశాఖ ఆ రాష్ట్ర గవర్నర్‌ జగదీప్‌ ధన్‌కర్‌ను నివేదిక కోరింది. హింసపై ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వాన్ని కేంద్ర హోంశాఖ నివేదిక కోరినప్పటికీ ఎలాంటి స్పందనా లేకపోవడంతో రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్థితిపై నివేదిక...
1 2 3 4 5 6
Page 4 of 6