archiveVISAKHAPATNAM

News

వాడవాడలా ఘనంగా ఛత్రపతి శివాజీ జయంత్యుత్సవాలు

విశాఖపట్నం: మహారాజ్‌ ఛత్రపతి శివాజీ జయంత్యుత్సవాలు ఏపీలో ఘనంగా జరిగాయి. విశాఖపట్నం బీవీకే కాలేజీలో శనివారం విద్యార్థులు స్వయంగా చేపట్టిన ఈ కార్యక్రమానికి ముఖ్య వక్తగా దువ్వూరి సత్యనారాయణ విచ్చేసి, మాట్లాడారు. శివాజీ మహారాజ్‌ జీవిత ఘట్టాలను, శివాజీ పరాక్రమం, దేశం...
News

గుప్తనిధుల కోసం మ‌న్యం ఆలయాల్లో తవ్వకాలు

పోలీసులకు గిరిజనుల ఫిర్యాదు విశాఖ‌ప‌ట్నం: గుప్త నిధుల పేరిట విశాఖ మన్యంలో పలువురు దుండగులు దేవాలయాలను ధ్వంసం చేస్తున్నారు. పురాతన విగ్రాహాలపై కన్నేసిన ఓ ముఠా రాత్రి సమయాల్లో దేవాలయాల్లో చొరబడి విగ్రహాలను తస్కరిస్తున్నారు. తాజాగా.. విశాఖ మన్యం చింతపల్లి మండలం...
News

విశాఖ ఉక్కు పరిశ్రమలో అగ్నిప్రమాదం!

ఉక్కున‌గ‌రం: విశాఖ ఉక్కు పరిశ్రమలో అగ్నిప్రమాదం జరిగింది. బ్లాస్ట్‌ ఫర్నేస్‌ ప్లాంట్‌-2లో ల్యాడిల్‌కు రంధ్రం పడింది. దీంతో ఉక్కు ద్రవం నేలపాలైంది. ద్రవం కిందపడటంతో పెద్ద ఎత్తున మంటలు చెలరేగి రెండు లారీలు దగ్ధమయ్యాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి...
News

గోశాలలో ఆవుల మృతిపై తీవ్రంగా స్పందించిన సాధు పరిషత్

ప్రభుత్వం గో సంరక్షణ చేయాలని డిమాండ్ విశాఖ‌ప‌ట్నం: విశాఖ వెంకోజీపాలెంలో జ్ఞానానంద ఆశ్రమం గోశాలలో పెద్ద సంఖ్యలో ఆవులు చనిపోతుండడంతో సాధుపరిషత్తు తీవ్రంగా స్పందించింది. గో సంరక్షణ బాధ్యత ప్రభుత్వంపై ఉందని సంబంధిత అధికారులు తక్షణ చర్యలు చేపట్టాలని రాష్ట్ర సాధుపరిషత్తు...
News

విశాఖలో దక్షిణ భారత యువ నైపుణ్యాభివృద్ధి పోటీలు

విశాఖ‌ప‌ట్నం: దక్షిణ భారతదేశంలోని యువతకు నైపుణ్య పోటీలు విశాఖలోని ఏయూ కన్వెన్షన్‌ లో ఘనంగా ప్రారంభమయ్యాయి. ఆంధ్రప్రదేశ్‌, తమిళనాడు, కర్ణాటక, తెలంగాణ, కేరళ రాష్ట్రాల నుంచి యువత పాల్గొన్నారు. థింసా నృత్యం ప్రదర్శించారు. వివిధ రాష్ట్రాల నుంచి వచ్చినవారు మార్చ్‌ఫాస్ట్‌ నిర్వహించారు....
News

విశాఖ నుంచి విదేశాలకు విహార నౌకలు

విశాఖ‌ప‌ట్నం: విశాఖ నుంచి విదేశాలకు విహార నౌకా సర్వీసులు ప్రారంభించే దిశగా అధికారులు సన్నాహాలు ప్రారంభించారు. విశాఖ నౌకాశ్రయంలో క్రూయిజ్‌ టెర్మినల్‌ నిర్మాణానికి టెండర్లు పిలిచారు. కాంట్రాక్టు దక్కించుకునే సంస్థ ఏడాదిలో పనులు పూర్తి చేయాలి. ఆలోపు విశాఖ నగరానికి అంతర్జాతీయ...
News

4 రోజుల పర్యటనకు విశాఖ చేరుకున్న ఉప రాష్ట్రపతి

విశాఖ‌ప‌ట్నం: నాలుగు రోజుల పర్యటన నిమిత్తం భారత ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు విశాఖ చేరుకున్నారు. విశాఖ ఎయిర్ పోర్ట్​లో జిల్లా అధికారులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. అనంతరం విశాఖ పోర్ట్ అతిథి గృహంలో బస చేశారు. నేడు అరకు వెళ్లే...
News

భారత నౌకాదళంలోకి ‘ఐఎన్‌ఎస్‌ విశాఖపట్నం’

విశాఖపట్నం: భారత నావికాదళంలోకి మరో నూతన యుద్ధనౌకను ప్రవేశపెట్టారు. దేశీయంగా రూపొందించిన ఐఎన్‌ఎస్‌ విశాఖపట్నం యుద్ధనౌకను ఇవాళ జాతికి అంకితం చేశారు. ముంబై తీరంలో రక్షణమంత్రి రాజ్నాథ్‌ సింగ్‌ చేతుల మీదుగా ఈ నౌకను నావికాదళంలో ప్రవేశపెట్టారు. దీన్ని విశాఖపట్నంలో మోహరింపజేయనున్నారు....
News

కృష్ణా, విశాఖ జిల్లాల్లో విషాదం!

పుణ్యస్నానానికి వెళ్ళి నలుగురి గల్లంతు విజయవాడ: విశాఖ, కృష్ణా జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. కార్తీక పుణ్యస్నానాల కోసం నదిలోకి దిగిన నలుగురు గల్లంతయ్యారు. కృష్ణా జిల్లా పామర్రు నియోజకవర్గం తోటవల్లూరులో కృష్ణానదిలో ముగ్గురు గల్లంతు అయ్యారు. కార్తీక సోమవారం కార్తీక స్నానాలు...
News

యుద్ధనౌకకు ఏపీ పరిపాలనా రాజధాని ‘విశాఖపట్నం’ పేరు

భారత నౌకాదళంలో త్వరలో ప్రవేశపెట్టనున్న యుద్ధనౌకకు ఆంధ్రప్రదేశ్‌ పరిపాలన రాజధాని విశాఖపట్నం పేరు పెట్టామంటూ ప్రెస్‌ ఇన్ఫర్మేషన్‌ బ్యూరో డిఫెన్స్‌ విభాగం జారీ చేసిన ప్రకటనలో వెల్లడించింది. తూర్పు నౌకాదళ ప్రధానాధికారి వైస్‌ అడ్మిరల్‌ అజేంద్ర బహదూర్‌సింగ్‌ ‌శుక్రవారం (5/11/2021) ముఖ్యమంత్రి...
1 2 3
Page 2 of 3