archiveVISAKHAPATNAM

News

ఒడిశా తీరంలో చిక్కుకున్న 30 విశాఖ బోట్లు!

విశాఖ: విశాఖపట్నం నుంచి 30 బోట్లతో చేపల వేటకు వెళ్ళిన ఇక్కడి మత్స్యకారులు ప్రతికూల వాతావరణ పరిస్థితుల వల్ల ఒడిశా తీరంలో చిక్కుకున్నారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న విశాఖ మత్స్యశాఖ జేడీ లక్ష్మణరావు గంజాం పోర్ట్‌ అధికారులతో చర్చలు జరుపుతున్నారు....
News

కేంద్ర ప్రసాదం కింద సింహాచలానికి రూ.53 కోట్లు

విశాఖ : ఏపీలోని విశాఖపట్నం జిల్లా, సింహాచలంలో కొలువుదీరిన శ్రీ వరాహలక్ష్మీనృసింహస్వామి పుణ్యక్షేత్రానికి అంతర్జాతీయ గుర్తింపు లభించింది. భక్తులు కోరిన కోర్కెలు తీర్చుతాడని ప్రసిద్ధికెక్కిన సింహాద్రి అప్పన్న ఆలయానికి ఐఎస్‌ఓ గుర్తింపు దక్కింది. భక్తులకు కల్పిస్తున్న సౌకర్యాలు, పరిశుభ్రత, పరిసరాల పచ్చదనం...
News

గల్లీకి పాకిన ‘వినాయక చవితి ఉద్యమం’

విశాఖపట్నం: హిందువుల పండగ వినాయక చవితిని మండపాల వద్ద చేయొద్దని, ఇళ్ళ నుండి బయటకే వస్తే అరెస్టు చేస్తామని రాష్ట్ర సర్కారు హెచ్చరించడంతో హిందువులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీంతో ‘వినాయక చవితి ఉద్యమం’ నగరాల నుంచి గల్లీకి పాకి, తీవ్రమవుతోంది....
News

గణపతి మండపాలకు అనుమతివ్వాల్సిందే…

ఏపీలో కదంతొక్కిన బీజేపీ శ్రేణులు విశాఖపట్నం: రాష్ట్రవ్యాప్తంగా ఈ నెల పదోతేదీన జరుపతలపెట్టనున్న వినాయక ఉత్సవాలపై ప్రభుత్వం ఎటువంటి ఆంక్షలు విధించకుండా అనుమతులు ఇవ్వాలని సోమవారం రాష్ట్రంలోని భారతీయ జనతా పార్టీ(బీజేపీ) శ్రేణులు కదంతొక్కాయి. తాము కరోనా నిబంధనలు పాటిస్తూ మండపాల్లోనే...
News

మోద‌మ్మకు వెండి పాదాలు సమర్పణ

విశాఖ‌ప‌ట్నం జిల్లా, వి.మాడుగుల మండలం, ఘాట్ రోడ్డు కూడ‌లిలో వేంచేసియున్న చల్లని తల్లి... కోర్కెలు తీర్చే కల్పవల్లి శ్రీ మోద‌కొం డమ్మ అమ్మవారి ఆలయంలో వెండి పాదాలు ప్రతిష్ఠ‌ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఘాట్ రోడ్డు కూడ‌లిలో మోద‌మాంబ హోటల్ యజమాని,...
News

రిటైర్ కానున్న ఐఎన్‌ఎస్‌ రాజ్‌పుత్‌

భారత్‌ నౌకాదళంలో గొప్పశకం ముగియనుంది. భారత నౌకాదళంలో తొలి విధ్వంసక యుద్ధనౌక ఐఎన్‌ఎస్‌ రాజ్‌పుత్‌ ఇకపై విశ్రాంతి తీసుకోనుంది. 41 ఏళ్ల పాటు సేవలందించిన ఐఎన్‌ఎస్‌ రాజుపుత్‌ తన సుదీర్ఘ ప్రస్థానానికి శుక్రవారం సెలవు ప్రకటించింది. ఈ మేరకు రక్షణ శాఖ...
1 2 3
Page 3 of 3