archiveUTTAR PRADESH

News

ఉత్తర్‌ప్రదేశ్‌లో నేడు ప్ర‌ధాని ప‌ర్య‌ట‌న‌

లక్నో: ప్రధాని నరేంద్ర మోదీ నేడు ఉత్తర్‌ప్రదేశ్‌లో పర్యటించనున్నారు. ప్రధానమంత్రి ఆవాస్‌ యోజన పథకం కింద.. 75 జిల్లాల్లోని 75వేల మంది లబ్ధిదారులకు ఇళ్లను డిజిటల్‌ వేదికగా ప్రారంభించనున్నారు. అనంతరం వారితో వర్చువల్‌ సమావేశం నిర్వహిస్తారు. ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌...
News

లఖీంపూర్‌ ఖేరీ హింసలో ఏబీపీ జర్నలిస్ట్‌ హత్య!

లక్నో: ఉత్తరప్రదేశ్‌లోని లఖీంపూర్‌ ఖేరీ ఘటనకు వ్యతిరేకంగా రైతు సంఘాలు చేపట్టిన ఆందోళనలు హింసాత్మకంగా మారిన విషయం విదితమే. ఆదివారం తర్వాత చోటు చేసుకున్న ఘటనల్లో మరణించినవారి సంఖ్య తొమ్మిదికి చేరింది. కేంద్రమంత్రి కుమారుడు ఆశిష్‌ మిశ్రాతోపాటు 13 మందిపై పోలీసులు...
News

లఖీంపూర్‌ ఖేరీ మృతులకు రూ. 45 లక్షల పరిహారం

బాధిత కుటుంబాల్లో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం లక్నో: ఉత్తరప్రదేశ్‌లోని లఖీంపూర్‌ ఖేరీలో చనిపోయిన రైతుల కుటుంబాలకు 45 లక్షల చొప్పున పరిహారాన్ని ఉత్తరప్రదేశ్‌ ప్రభుత్వం ప్రకటించింది. మృతుల కుటుంబాల్లో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చింది. గాయపడ్డవాళ్లకు 10...
News

రామమందిర నిర్మాణంలో స్వల్పమార్పులు

పునాది ప‌టిష్ఠంగా ఉండాల‌ని నిర్ణ‌యం ల‌క్నో: ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లోని అయోధ్య శ్రీ రామ మందిరం పనులు శ‌ర‌వేగంగా జరుగుతున్నాయి. ఆలయ పునాది రూపకల్పనలో 42 పొర‌ల‌ నిర్మాణం ఇప్పటికే పూర్తి అయ్యాయి. అయితే, రామాలయ రూపకల్పనలో పాక్షిక మార్పు జరిగింది. ఇప్పుడు పునాది...
News

మ‌ధుర‌లో ఆ 22 వార్డులూ పవిత్రమే…

అక్కడ మద్యం, మాంసం అమ్మకాలు నిషేధం యోగి సర్కార్‌ మరో కీలక నిర్ణయం లక్నో: ఉత్తరప్రదేశ్‌ యోగి ఆదిత్యనాథ్‌ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మ‌ధుర‌లోని శ్రీకృష్ణ జన్మభూమి చుట్టుపక్కల ఉన్న 22 వార్డుల ప్రాంతం పవిత్రస్థలం కిందకే వస్తుందని స్పష్టం...
News

కొవిడ్‌ను సమర్థవంతంగా ఎదుర్కొంటున్న యోగీ సర్కార్‌

లక్నో: ఉత్తరప్రదేశ్‌లో కరోనాను అక్కడి యోగీ ప్రభుత్వం సమర్థవంతంగా ఎదుర్కొంటోంది. దీంతో వైరస్‌ ప్రభావం నామమాత్రంగా ఉన్నది. 20 కోట్లకు పైగా జనాభా ఉన్న రాష్ట్రంలో గత 24 గంటల్లో ఒక్క కొవిడ్‌ మరణం కూడా నమోదుకాలేదు. కేవలం 11 కొత్త...
News

కుస్తీని దత్తత తీసుకున్న ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం..2032 వరకు స్పాన్సర్షిప్..

భారత కుస్తీ టీంకు అండగా నిలవాలని ఉత్తర్‌ప్రదేశ్‌ ప్రభుత్వం నిర్ణయించింది. 2032 ఒలింపిక్స్‌ వరకు భారత రెజ్లింగ్ ‌కు U.P ప్రభుత్వం స్పాన్సరర్ ‌గా వ్యవహరించనుంది. హాకీకి ఒడిశా ప్రభుత్వం అండగా నిలుస్తున్నట్లే రెజ్లింగ్ ‌ను యూపీ ప్రభుత్వం దత్తత తీసుకుంది....
News

ఎద్దు మరణంతో కన్నీళ్లు పెట్టుకున్న గ్రామం.. అంత్యక్రియలకు 3000 మంది హాజరు..!

ఉత్తరప్రదేశ్ రాష్ట్రం శహరాన్‌పూర్‌లోని కుర్ది గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి. శనివారం ఆ గ్రామస్థులంతా ఓ చోటుకి వచ్చారు. పూజారులు మంత్రాలు చదువుతూ ఉండగా చెమర్చిన కళ్లతో బాబూజీకి అంత్యక్రియలు నిర్వహించారు. ఏకంగా 3వేల మంది ఈ అంత్యక్రియల్లో పాల్గొన్నారు. బాబూజీ...
News

మాఫియా నుండి మేం స్వాధీనం చేసుకున్న భూములు దళితులు, పేదలకే – యూపీ సీఎం యోగి

పాలనలో ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ స్టైలే వేరు అని అంటుంటారు. తాజాగా యోగి ఆదిత్యనాథ్ ఉత్తరప్రదేశ్ అసెంబ్లీలో మాట్లాడుతూ రౌడీలు, గూండాలు, మాఫియా నుండి స్వాధీనం చేసుకున్న భూములను ప్రజల కోసం వినియోగించనున్నామన్నారు. ఆగష్టు 19 గురువారం నాడు తన...
News

యూపీ : పోలీసుల అదుపులో నొటోరియస్ క్రిమినల్ ఖాదిమ్ అలియాస్ అషద్ ఖాన్

ఉత్తర ప్రదేశ్ ఎస్.టి.ఎఫ్. విభాగం ఎట్టకేలకు ఆగస్ట్ 11 న భయంకరమైన ఛైమర్ గ్యాంగ్ కు చెందిన క్రిమినల్ ను అరెస్టు చేసింది. ఛైమర్ గ్యాంగ్ డజన్ల కొద్దీ హత్యలు, దోపిడీలు, అత్యాచారాలు, ఇతర నేరాలకు పాల్పడింది. ఖాదిమ్ అలియాస్ అషద్...
1 5 6 7 8 9 10
Page 7 of 10