ఉత్తర్ప్రదేశ్లో నేడు ప్రధాని పర్యటన
లక్నో: ప్రధాని నరేంద్ర మోదీ నేడు ఉత్తర్ప్రదేశ్లో పర్యటించనున్నారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం కింద.. 75 జిల్లాల్లోని 75వేల మంది లబ్ధిదారులకు ఇళ్లను డిజిటల్ వేదికగా ప్రారంభించనున్నారు. అనంతరం వారితో వర్చువల్ సమావేశం నిర్వహిస్తారు. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్...









