archiveUNITED NATIONS

News

ఆఫ్ఘన్‌లో ఉగ్రవాదులకు శిక్షణ…హెచ్చరించిన ఐరాస

కాబూల్‌: ఉగ్రవాదంతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న దేశాల్లో అఫ్గాన్‌ ఒకటి. ఆ దేశంలో కొంత కాలంగా బలహీనపడుతూ వస్తున్న అల్‌-ఖైదా ఉగ్రవాద సంస్థ ఏక్యూఐఎస్‌.. మళ్లీ తన ఉనికిని చాటుకోవడానికి ప్రయత్నిస్తున్నట్టు ఐరాస తన నివేదికలో తెలిపింది. అందులో భాగంగానే తన మ్యాగజైన్‌-...
News

హిందీ భాష కోసం ఐక్యరాజ్య సమితికి భార‌త్ రూ. 6 కోట్ల విరాళం

న్యూఢిల్లీ: ఐక్య రాజ్య సమితిలోని వ్యవస్థల్లో హిందీని ప్రోత్సహించేందుకు భారత ప్రభుత్వం రూ.6 కోట్లు అందజేసింది. ప్రపంచవ్యాప్తంగా హిందీ మాట్లాడేవారికి సమాచారాన్ని చేరవేయడానికి 2018లో భారత దేశం ప్రారంభించిన యుఎన్ఒ ప్రాజెక్టు కోసం ఈ సొమ్మును ఇచ్చింది. దీనికి సంబంధించిన చెక్కును...
News

చౌక‌గా చ‌మురు.. భార‌త్‌కు ర‌ష్యా ఆఫ‌ర్‌!

ప‌రిశీలిస్తున్న కేంద్రం న్యూఢిల్లీ: చమురు, ఇతర వస్తువులను తగ్గింపు ధరలకు కొనుగోలు చేసే అవకాశాన్ని రష్యా భారత్‌కు అందించింది. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం ఈ ఆఫర్‌ను పరిశీలిస్తోంది. “రష్యా చమురు, ఇతర వస్తువులను భారీ తగ్గింపుతో అందిస్తోంది. ట్యాంకర్, ఇన్సూరెన్స్ కవర్,...
News

మైనారిటీల హక్కులకు భార‌త్‌లో ముప్పులేదు

ఐక్యరాజ్య సమితిలోని భారత శాశ్వత ప్రతినిధి ఇంద్రమణి పాండే ఐక్యరాజ్యసమితి: భారత్ లౌకిక దేశమని, మైనారిటీల హక్కులను కాపాడడం ప్రజాస్వామ్యానికి ఆవశ్యకమైన అంశమని ఐక్యరాజ్యసమితిలోని భారత శాశ్వత ప్రతినిధి ఇంద్రమణి పాండే అన్నారు. భారతీయ పౌరులందరూ మానవ హక్కులను ఆస్వాదించేలా ప్రజాస్వామ్య...
News

విదేశీ విద్యార్థులను తరలించడానికి నిరంతర చర్యలు తీసుకోవాలి

ఐరాసలో కోరిన‌ భారత ప్రతినిధి   న్యూఢిల్లీ: ఉక్రెయిన్​లోని భారతీయులతో పాటు అమాయకులైన ఇతర దేశాల పౌరులను సురక్షితంగా, నిరంతరాయంగా తరలించాలని ఐక్యరాజ్య సమితిలో భారత శాశ్వత ప్రతినిధి టీఎస్​ తిరుమూర్తి డిమాండ్ చేశారు. ఐరాస భద్రతా మండలి సమావేశంలో ఉక్రెయిన్​లోని​ పరిస్థితులపై...
News

ఐరాస భద్రతా మండలిలో ఓటింగ్‌కు భారత్‌ దూరం

రష్యాకు వ్యతిరేకంగా తీర్మానం వీటో అధికారంతో తీర్మానం వీగిపోయేలా చేసిన రష్యా ఐక్య‌రాజ్య‌స‌మితి: ఉక్రెయిన్‌పై రష్యా దాడిని ఖండిస్తూ ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో తీర్మానం ప్రవేశపెట్టారు. దీనిపై ఓటింగ్‌కు భారత్‌ దూరంగా ఉండడం గమనార్హం. తక్షణమే ఉక్రెయిన్‌ నుంచి రష్యా...
News

ఉక్రెయిన్ పై రష్యా దాడులు : ఐరాసలో ఆందోళన వ్యక్తం చేసిన భారత్

రష్యా దాడుల నేపథ్యంలో ఉక్రెయిన్ ‌లో ఏర్పడిన సంక్షోభం మరింత తీవ్రమయ్యే అవకాశం ఉందని భారత దేశం ఆందోళన వ్యక్తం చేసింది. ఉక్రెయిన్ ‌లో సుమారు 20 వేల మంది భారతీయ విద్యార్థులు ఉన్నారని, వారిని సురక్షితంగా రప్పించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు...
News

ఉగ్రవాదులకు ఆశ్రయం ఇవ్వడంలో పాక్ ది ప్రపంచ రికార్డు

ఐరాసలో పాకిస్థాన్‌పై మండిపడ్డ భారత్ ఐక్య‌రాజ్య‌స‌మితి: ఉగ్రవాదులకు పాకిస్థాన్​లో రాచమర్యాదలు దక్కడంపై భారత్ మండిపడింది. ఉగ్రవాదం వల్ల సాధారణ పౌరులకు ముప్పు పొంచి ఉందని ఐక్యరాజ్య సమితిలో పేర్కొంది. 2008 ముంబయి ఉగ్రదాడి వ్యూహకర్తలకు పాకిస్థాన్​లో అన్ని రకాలుగా తోడ్పాటు అందుతోందని...
News

‘హిందూ ఫోబియా’నూ గుర్తించాలి

భారత రాయబారి టిఎస్‌ తిరుమూర్తి ఢిల్లీ: బౌద్ధ, సిక్కు మతాలపై విద్వేష చర్యలతో పాటు ‘హిందూ ఫోబియా’నూ గుర్తించాలని ఐరాసలో భారత రాయబారి టిఎస్‌ తిరుమూర్తి స్పష్టం చేశారు. ఢిల్లీ కేంద్రంగా పనిచేసే గ్లోబల్‌ కౌంటర్‌ టెర్రరిజం సెంటర్‌(జిసిటిసి) నిర్వహించిన ఆన్‌లైన్‌...
News

విదేశాలకు కొవిడ్ టీకాల ఎగుమతికి వాణిజ్య అనుమతి

న్యూఢిల్లీ: ఐక్యరాజ్యసమితి మద్దతుతో నేపాల్, తజికిస్థాన్​, బంగ్లాదేశ్, మొజాంబిక్‌ దేశాలకు 50 లక్షల డోసుల కొవిషీల్డ్‌ను ఎగుమతి చేయడానికి సీరం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియాకు ప్రభుత్వం వాణిజ్య అనుమతించింది. నేపాల్‌, తజికిస్థాన్‌లకు ఈ వారంలో కొవిషీల్డ్‌ డోసులు అందనున్నాయి. దేశంలో సరిపడా...
1 2 3 4
Page 2 of 4