మయన్మార్పై ఐరాస తీర్మానం – ఓటింగ్కు భారత్ దూరం
మయన్మార్లో రాజకీయ సంక్షోభానికి తెరదించి, ఎన్నికల్లో ప్రజలు ఇచ్చిన తీర్పు మేరకు ప్రభుత్వ ఏర్పాటుకు సహకరించాలని సైనికాధికారులను కోరుతూ సర్వప్రతినిధి సభలో ఐక్యరాజ్య సమితి తీర్మానాన్ని ప్రవేశపెట్టింది. ఆ తర్వాత ఓటింగ్ నిర్వహించింది. కానీ దీనికి భారత్ దూరంగా ఉంది. మయన్మార్...



