పాకిస్తాన్ ఉగ్రవాదికి చైనా వత్తాసు.. భారత్ ప్రయత్నాలకు అడ్డు
ఐక్యరాజ్య సమితి: డ్రాగన్ దేశం చైనా మరో ఉగ్రవాదికి వంతపాడింది. పాకిస్తాన్కు చెందిన లష్కరే తొయిబా ఉగ్రవాది షాహిద్ మహమూద్ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా గుర్తించాలన్న ప్రతిపాదన.. ఆమోదం పొందకుండా అడ్డుకుంది. ఐక్యరాజ్య సమితిలోని '1267 అల్ఖైదా ఆంక్షల కమిటీ'లో భారత్, అమెరికా...









