archive#TTD

News

Tribals from Paderu thrilled to have Vaikunta Dwara Darshan

TRIBALS from 10 mandals in Paderu division of Visakhapatnam district had the rare opportunity of Vaikunta Dwara Darshan. Under TTD's Divya Darshanam extended to the weaker sections including the Scheduled...
NewsProgramms

మేం గిరిజనులం – మేం హిందువులం : చింతపల్లి గిరిజనుల మనోగతం

విశాఖ జిల్లా,పాడేరు గిరిజన డివిజన్ నుండి 10 బస్సులలో 485 మంది గిరిజన మహిళలు, పురుషులు తిరుమల శ్రీవారి దర్శనం చేసుకున్నారు. దర్శనం అనంతరం స్వామి వారి దేవాలయం ముందు తమ భావాలను ఇలా తెలియ చేశారు.. ... "తిరుమల తిరుపతి...
News

తిరుమలలో అంజనాద్రి అభివృద్ధికి శ్రీకారం

టీటీడీ ఈఓ డాక్టర్ జవహర్ రెడ్డి తిరుప‌తి: తిరుమలలో అంజనాద్రిని అభివృద్ధి చేయాలని, దీనికి సంబంధించిన కార్యాచరణ ప్రణాళికను ఫిబ్రవరి 15లోగా సిద్ధం చేయాలని టీటీడీ ఈఓ డాక్టర్ కెఎస్.జవహర్ రెడ్డి అధికారులను ఆదేశించారు. తిరుపతిలోని శ్రీ పద్మావతి విశ్రాంతి గృహంలో...
News

హిందువులుగా ఉన్న మాకు అండ ఎవరు? – గిరిజన మహిళల ఆవేదన

* TTD JEO శ్రీ ధర్మారెడ్డితో ముఖాముఖిలో గిరిజన మహిళల ఆవేదన "మీరు ప్రాణం లేని రాతిని దేవుడుగా కొలుస్తారు. ఈ రాయి మీ కష్టాలను తీరుస్తుందా? మీరు మా మతంలోకి వచ్చేయండి." అంటూ జోరీగల్లా గొడవ చేస్తున్నారు. మా బంధువులు...
News

శ్రీ ప‌ద్మావ‌తి అమ్మ‌వారి ఆల‌యంలో శ్రీ‌యాగం

ప్రపంచ శాంతి, కరోనా నివారణార్థం రేప‌టి నుండి 27వ తేదీ వ‌రకు ఉత్స‌వం తిరుచానూరు: ప్ర‌పంచ శాంతి, సౌభాగ్యం, కరోనా నివారణార్థం లోకమాత శ్రీ ప‌ద్మావ‌తి అమ్మ‌వారిని ప్రార్థిస్తూ ఈ నెల 21 నుండి 27వ తేదీ వ‌రకు ఏడు రోజుల...
NewsProgramms

మూడవ ఘాట్ నిర్మాణంపై పునరాలోచించండి – తితిదే కు తిరుమల తిరుపతి సంరక్షణ సమితి విజ్ఞప్తి

తిరుమల తిరుపతి సంరక్షణ సమితి (టి.టి.ఎస్.ఎస్) కార్యాలయంలో జిల్లా అధ్యక్షులు శ్రీ హరికృష్ణ అధ్యక్షతన తే. 19.01.2022 .ది బుధవారం ఉదయం 10.00 గం॥ లకు జిల్లా కమిటీ సమావేశం జరిగినది. ఈ సమావేశంలో ముఖ్య అతిథులుగా సామాజిక సమరసత జాతీయ...
News

శ్రీ‌వారి ద‌ర్శ‌నానికి 500 మంది భ‌క్తులు ప‌య‌నం

విజయనగరం: తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి వారిని దర్శించుకునేందుకు విజయనగరం జిల్లాలోని అన్ని మండలాల నుంచి 500 మంది ద‌ళితులు, గిరిజనులు బస్సుల్లో బయలుదేరారు. తిరుమల తిరుపతి దేవస్థానం, హిందూ ధర్మప్రచార పరిషత్, సమరస‌తా సేవా ఫౌండేషన్ సంయుక్తంగా ఈ కార్యక్రమం ఏర్పాటు చేశాయి....
News

తిరుమలలో ఘనంగా కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం..

తిరుమల శ్రీవారి ఆలయంలో కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం వైభవంగా నిర్వహించారు. ఈ నెల 13న వైకుంఠ ఏకాదశిని పురష్కరించుకుని ఆలయ శుద్ధి కార్యక్రమాన్ని చేపట్టారు. వేకువఝామున సుప్రభాతం, అర్చన సేవల అనంతరం శ్రీవారి మూలవిరాట్టును పట్టు వస్త్రంతో అర్చకులు పూర్తిగా కప్పివేశారు....
News

పర్యావరణహిత క్షేత్రంగా మారనున్న తిరుమల… తితిదే కసరత్తు

పర్యావరణహిత ఇంధన సామర్థ్య పుణ్యక్షేత్రంగా తిరుమలను తీర్చిదిద్దేందుకు చర్యలు చేపట్టారు. ఈ మేరకు తితిదే, ఇంధనశాఖ అధికారులు వర్చువల్‌ విధానంలో సమావేశమయ్యారు. దేశంలోని ప్రముఖ యాత్రా స్థలాలను పర్యావరణహితంగా తీర్చిదిద్దాలని బ్యూరో ఆఫ్‌ ఎనర్జీ ఎఫీషియన్సీ (బీఈఈ) ప్రతిపాదించింది. ఇందులో భాగంగా...
1 15 16 17 18 19 25
Page 17 of 25