archiveTirupathi

News

వైభవంగా శ్రీ వకుళమాత ఆలయ మహాసంప్రోక్షణ

తిరుప‌తి: తిరుపతికి సమీపంలోని పాతకాల్వ (పేరూరు బండ) వద్ద నిర్మించిన శ్రీ వకుళ మాత ఆలయ మహాసంప్రోక్షణ గురువారం వైభవంగా జరిగింది. క‌ల్యాణ‌మ‌స్తు దరఖాస్తు పత్రం, క‌ర‌ప‌త్రాల‌ను ఆవిష్క‌ర‌ణ‌ శ్రీ‌వారి ఆశీస్సుల‌తో ఆగ‌స్టు 7వ తేదీ ఉద‌యం 8 గం.07 నిమిషాల...
News

వకుళమాత ఆలయంలో శాస్త్రోక్తంగా అమ్మవారి జలాధివాసం

తిరుప‌తి: తిరుప‌తి స‌మీపంలోని పాత‌కాల్వ వ‌ద్ద (పేరూరు బండ‌పై) టీటీడీ నిర్మించిన శ్రీ వ‌కుళ‌మాత అమ్మ‌వారి ఆల‌య మ‌హాసంప్రోక్ష‌ణ కార్యక్రమాల్లో భాగంగా జ‌లాధివాసం నిర్వహించారు. ఉద‌యం 8.30 నుండి 11.30 గంట‌ల వ‌ర‌కు విష్వక్సేన పూజ, పుణ్యాహ‌వ‌చ‌నం, అగ్నిప్ర‌ణ‌య‌నం, క‌ల‌శారాధ‌న‌, ఉక్త‌హోమాలు,...
News

అమెరికాలో ఘనంగా శ్రీనివాసుని కల్యాణం

సియాటెల్: టీటీడీ ఆధ్వర్యంలో అమెరికాలో కొనసాగుతున్న శ్రీనివాస క‌ల్యాణాల్లో భాగంగా భారతీయ కాలమానం ప్రకారం మంగళవారం తెల్లవారుజామున సియాటెల్ నగరంలో అంగరంగ వైభవంగా స్వామివారి క‌ల్యాణోత్సవం జరిగింది. ప్రాంగణమంతా వేద మంత్రాలతోమారుమోగింది. పుణ్యహవచనం, విశ్వక్సేన ఆరాధన, అంకురార్పణ,మహా సంకల్పం, కన్యాదానం, మాంగల్యధారణ,...
News

తిరుమ‌ల‌లో ఆధ్యాత్మికత‌ ఉట్టిప‌డేలా నిర్మాణాలు: ఈవో ఆదేశాలు

తిరుప‌తి: తిరుమ‌లకు మ‌రింత ఆధ్యాత్మిక శోభ చేకూర్చేలా ఇంజినీరింగ్ ప‌నులు చేప‌ట్టాల‌ని, ఇందులో ఫుట్‌పాత్‌లు, మంచినీటి కొళాయిలు, మ‌రుగుదొడ్లు ఇతర ఇంజినీరింగ్ పనులు ఉండాల‌ని టీటీడీ ఈవో ఎవి.ధ‌ర్మారెడ్డి ఆదేశించారు. తిరుప‌తిలోని టీటీడీ ప‌రిపాల‌న భ‌వ‌నంలో గ‌ల స‌మావేశ మందిరంలో అధికారుల‌తో...
News

ధర్మారెడ్డికి టీటీడీ ఈఓ బాధ్యతలు ఇవ్వడంపై హైకోర్టు నోటీసులు

తిరుప‌తి: తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) అదనపు కార్యనిర్వహణాధికారిగా పనిచేస్తున్న ఐడీఈఎస్‌ అధికారి ఏవీ ధర్మారెడ్డికి ఈవోగా పూర్తి అదనపు బాధ్యతలు(ఎఫ్‌ఏసీ) అప్పగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం మే ఎనిమిదోతేదీన జారీచేసిన జీవోను సవాలు చేస్తూ దాఖలైన వ్యాజ్యంపై హైకోర్టు స్పందించింది. ప్రతివాదులుగా ఉన్న...
News

వకుళామాత ఆలయాన్ని త్వరితగతిన పూర్తి చేయాలి

తిరుప‌తి: పేరూరు సమీపంలోని శ్రీ వకుళమాత ఆలయ పునర్నిర్మాణ పనులను త్వరగా పూర్తి చేయాలని టీటీడీ ఈవో ఎ వి ధర్మారెడ్డి అధికారులను ఆదేశించారు. తిరుపతి లోని శ్రీ పద్మావతి విశ్రాంతి గృహంలో సోమవారం సాయంత్రం ఆయన అధికారులతో సమీక్ష నిర్వహించారు....
News

శ్రీవారికి రూ.8 కోట్ల విలువైన కానుక‌లు సమర్పించిన భక్తురాలు

తిరుప‌తి: చెన్నైకి చెందిన సరోజ సూర్యనారాయణన్ అనే భక్తురాలు తిరుమల శ్రీవారికి స్వర్ణ యజ్ఞోపవీతం, కాసుల హారాన్ని కానుకగా అందించారు. ఆలయంలో టీటీడీ ఈవోకి ఈ ఆభరణాలను అందజేశారు. వజ్రాలు పొదిగిన ఈ స్వర్ణ యజ్ఞోపవీతం, కాసులహారం బరువు దాదాపు 4.150...
News

శ్రీవారి తెలంగాణ భక్తులకు శుభవార్త

రోజుకు వెయ్యి మందికి రూ.300 ప్రత్యేక దర్శనం టిక్కెట్లు తిరుప‌తి: తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామిని దర్శించుకునేందుకు వెళ్ళే ఆర్టీసీ ప్రయాణికులకు శుభవార్త. తెలంగాణ నుంచి రోజుకు వెయ్యి మందికి రూ.300 దర్శన టికెట్లు జారీ చేయనున్నట్టు ఆర్టీసీ ఛైర్మన్‌ బాజిరెడ్డి గోవర్ధన్‌, మేనేజింగ్‌...
News

తిరుమలలో శ్రీవారి కాలినడక భక్తుల ఆందోళన

తిరుప‌తి: శ్రీవేంకటేశ్వర స్వామివారి దర్శనార్థం శ్రీవారి మెట్టుమార్గంలో కాలినడకన వచ్చిన భక్తుల లగేజీ బ్యాగులు సకాలంలో తిరుమలకు చేర్చకపోవడంతో వారంతా ఆందోళనకు గురయ్యారు. పదుల సంఖ్యలో భక్తులు ఉదయం ఎనిమిది గంటలకు తమ బ్యాగులను టీటీడీ లగేజీ కౌంటర్‌లో అందజేసి రసీదులు...
1 2 3 4 5 6 9
Page 4 of 9