archiveTirupathi

News

గ‌దుల కేటాయింపు వ్య‌వ‌స్థ తిరుప‌తికి త‌ర‌లింపు

తిరుప‌తి: తిరుమలలో ఉన్న గదుల కేటాయింపు వ్యవస్థను త్వ‌ర‌లో తిరుపతిలో చేపట్టనున్న‌ట్టు టీటీడీ ఈవో శ్రీ ఎవి.ధర్మారెడ్డి తెలిపారు. తిరుమల అన్నమయ్య భవనంలో ఆదివారం డయల్ యువర్ ఈవో కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్బంగా ఈవో టీటీడీ చేపట్టిన పలు కార్యక్రమాల...
News

రేప‌టినుంచి 15 వరకు హైదరాబాద్‌లో శ్రీవారి వైభవోత్సవాలు

భాగ్య‌న‌గ‌రం: తిరుమలలో స్వామివారికి జరిగే నిత్యసేవలన్నీ సామాన్య భక్తులకు, నగర ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని టీటీడీ నిర్ణయించింది. ఈ మేరకు ఈ నెల 11 నుంచి 15 వరకు హైదరాబాద్‌లోని ఎన్టీఆర్​ స్టేడియంలో తిరుమల తిరుపతి దేవస్థానం వారు శ్రీ వెంకటేశ్వర...
News

తిరుమ‌ల‌లో ఘ‌నంగా బ్ర‌హ్మోత్స‌వాలు

తిరుప‌తి: క‌లియుగ‌ ప్ర‌త్య‌క్ష దైవం వెంక‌టేశ్వ‌ర‌స్వామి వారి సాల‌క‌ట్ల బ్ర‌హ్మోత్స‌వాలు తిరుమ‌ల‌లో అంగ‌రంగ వైభ‌వంగా జ‌రుగుతున్నాయి. శుక్ర‌వారం ఉద‌యం ఎనిమిది గంట‌ల నుంచి 10 గంట‌ల వ‌ర‌కు శ్రీ‌దేవి, భూదేవి స‌మేతుడైన మ‌ల‌య‌స్వామి క‌ల్ప‌వృక్ష వాహ‌నంపై తిరుమాడ‌వీధుల్లో విహ‌రిస్తూ భక్తుల‌కు ద‌ర్శ‌నం...
News

హంస వాహనంపై ఊరేగిన శ్రీనివాసుడు

తిరుప‌తి: కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీవేంకటేశ్వరస్వామివారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా బుధవారం స్వామివారు హంస వాహనంపై విహరించారు. వీణ ధరించి శ్రీసరస్వతీ అలంకారంలో హంసవాహనంపై ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. మాఢవీధుల్లో అంగ‌రంగ వైభ‌వంగా జ‌రిగిన వాహ‌న‌సేవ‌లో వివిధ...
News

టీటీడీ 2023 డైరీలు, క్యాలెండర్లు, పంచాంగం ఆవిష్కరణ

తిరుప‌తి: శ్రీవారి ఆలయంలోని రంగ‌నాయ‌కుల మండ‌పంలో సీఎం జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి టీటీడీ ముద్రించిన 2023వ సంవత్సరం డైరీలు, క్యాలెండర్లను ఆవిష్కరించారు. 12 పేజీల క్యాలెండర్లు 13 లక్షలు, 6 పేజీల క్యాలెండ‌ర్లు 50 వేలు, పెద్ద డైరీలు 8 లక్షలు, చిన్నడైరీలు 1.50...
News

చిన్నశేష వాహనంపై ఊరేగుతున్న శ్రీవారు

తిరుప‌తి: బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వామి వారు చిన్న శేష వాహనంపై విహరిస్తున్నారు. మలయప్ప స్వామి శ్రీకృష్ణ పరమాత్మ రూపంలో భక్తులకు కనువిందు చేస్తున్నారు. రాత్రికి వీణాపాణియై.. సరస్వతీదేవి రూపంలో హంసతూలికా వాహనంపై విహరిస్తారు. స్వామివారి వైభవాన్ని కనులారా చూసేందుకు తరలివచ్చిన భక్తకోటికి...
News

భక్తుల అరచేతిలో తిరుమల మార్గదర్శిని….

తిరుపతి: వివిధ ప్రాంతాల నుంచి తిరుమలకు వచ్చే భక్తులు ఆండ్రాయిడ్ ఫోన్ ఉంటే చాలు ఎవరినీ అడగకుండా ఒక చోటి నుంచి మరో చోటికి సులువుగా చేరుకోవచ్చు. సాంకేతికత పరిజ్ఞానాన్ని ఉపయోగించి టీటీడీ ఈ నూతన ఆవిష్కరణకు శ్రీకారం చుట్టింది. తిరుమలలో...
News

వెంక‌న్న‌కు రూ.1.02 కోట్ల విరాళం

తిరుప‌తి: శ్రీవారికి చెన్నైకి చెందిన సుబీనా బాను, అబ్దుల్‌ ఘనీ దంపతులు తమ పిల్లలతో కలిసి మంగళవారం రూ.1.02 కోట్లు విరాళంగా అందించారు. ఆలయంలోని రంగనాయకుల మండపంలో దాతలు విరాళం చెక్కును టీటీడీ ఈవో ఏవీ ధర్మారెడ్డికి అందజేశారు. ఇందులో ఎస్వీ...
News

ఆ వ‌సూళ్ళ‌తో టీటీడీకి సంబంధం లేదు

తిరుప‌తి: ‘తిరుమల లో ఈనెల 27 నుంచి అక్టోబరు అయిదో తేదీ వరకు జరగనున్న శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలకు వచ్చేవారికి అన్నప్రసాద వితరణ చేస్తున్నాం. అన్నదానం పేరిట ప్రైవేట్‌ సంస్థలు, వ్యక్తులు విరాళాలు అడిగితే ఇవ్వకండి’ అంటూ భక్తులకు టీటీడీ విజ్ఞప్తి...
News

శ్రీవారి బ్రహ్మోత్సవాల నేపథ్యంలో పోలీసులు బందోబస్తు

తిరుప‌తి: తిరుమల శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలకు పటిష్ఠ భద్రతా ఏర్పాట్లు చేయాలని ఎస్పీ పరమేశ్వరరెడ్డి ఆదేశించారు. ఈ అంశంపై పోలీస్‌ అతిథి భవనంలోని సమావేశ మందిరంలో జిల్లా పోలీసు అధికారులతో ఆయన సమీక్షించారు. ‘ఈ ఏడాది బ్రహ్మోత్సవాలకు భక్తులు అధిక సంఖ్యలో...
1 2 3 4 9
Page 2 of 9