archiveTirupathi

News

టీటీడీకి ఐదు బ్యాటరీ వాహనాలు విరాళం

తిరుప‌తి: కరూర్ వైశ్యా బ్యాంక్ తన కార్పొరేట్ సామాజిక బాధ్యత (సిఎస్ఆర్‌ )లో భాగంగా గురువారం ఉద‌యం టీటీడీకి సుమారు రూ.30 లక్షల విలువైన 8-సీట్లు క‌లిగి బ్యాటరీతో నడిచే ఐదు వాహనాలను విరాళంగా అందించారు. శ్రీ‌వారి ఆలయం ముందు వాహనాలకు...
News

స్విమ్స్ విద్యార్థులకు ఉచితంగా భోజ‌నం.. టీటీడీలో నూత‌న వంటశాల ప్రారంభం

తిరుప‌తి: స్విమ్స్‌లో ఫిజియోథెర‌పీ, న‌ర్సింగ్, పారామెడిక‌ల్ కోర్సులు చదువుతున్న విద్యార్థుల‌కు ఉచితంగా భోజన స‌దుపాయం క‌ల్పించ‌డం కోసం ఏర్పాటుచేసిన నూత‌న వంట‌శాల‌ను టీటీడీ ఈవో ఎవి.ధ‌ర్మారెడ్డి శుక్ర‌వారం ప్రారంభించారు. నూత‌నంగా ఏర్పాటుచేసిన వంట‌శాల‌లోని స‌దుపాయాలను ప‌రిశీలించారు. విద్యార్థుల‌కు త‌యారుచేసే ఆహారానికి సంబంధించిన...
News

తిరుమలలో ఘనంగా అనంత పద్మనాభవ్రతం

తిరుమల: తిరుమలలో శుక్రవారం అనంత పద్మనాభవ్రతాన్ని అత్యంత ఘనంగా నిర్వహించారు. ఈ సంద‌ర్భంగా ఆల‌యంలో ప్ర‌త్యేక కార్య‌క్ర‌మాలు నిర్వ‌హించారు. అనంత పద్మనాభ వ్రతాన్ని ప్రతి ఏటా తిరుమలలో భాద్రపద శుక్ల చతుర్థశి నిర్వహిస్తారు. ఈ సందర్భంగా శ్రీవారి ఆలయంలో ఉదయం పూజలు...
News

తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో పవిత్రోత్సవాలు ప్రారంభం

తిరుప‌తి: తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో పవిత్రోత్సవాలు గురువారం ప్రారంభమయ్యాయి. ఇందులో భాగంగా మొదటిరోజు శ్రీ పద్మావతి అమ్మవారికి విశేష పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఉదయం సుప్రభాతంతో అమ్మవారిని మేల్కొలిపి సహస్రనామార్చన నిర్వహించారు. అనంతరం ఉత్సవర్లను ఆలయం నుండి యాగశాలకు...
News

జాతి అభివృద్ధి నిర్మాణంలో దేశ శ్రామిక శక్తిదే ప్రధాన పాత్ర: మోదీ

తిరుపతి: భారత్‌ కలలను, ఆశలను నెరవేర్చడం ద్వారా జాతి అభివృద్ధి నిర్మాణంలో దేశ శ్రామిక శక్తి ప్రధాన పాత్ర పోషిస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కొనియాడారు. ఈ రకమైన ఆలోచనతోనే కేంద్ర ప్రభుత్వం కోట్లాది మంది సంఘటిత, అసంఘటిత రంగాల కార్మికుల...
News

రేపు, ఎల్లుండి 200 మంది గోశాలల నిర్వాహ‌కులకు శిక్ష‌ణ‌

తిరుప‌తి: గోశాల‌ల సమర్థ నిర్వ‌హ‌ణ‌, గో ఆధారిత ప్ర‌కృతి వ్య‌వ‌సాయం, దేశ‌వాళీ గోజాతుల సంర‌క్ష‌ణ త‌దిత‌ర అంశాల‌పై గోశాల‌ల నిర్వాహ‌కుల‌కు, ఔత్సాహిక ప్ర‌కృతి వ్య‌వ‌సాయ రైతుల‌కు తిరుప‌తిలోని శ్వేత భ‌వ‌నంలో ఈ నెల‌ 25, 26వ తేదీల్లో శిక్ష‌ణ కార్య‌క్ర‌మం జ‌రుగ‌నుంది....
News

రోజా అనుచ‌ర గ‌ణంతో శ్రీ‌వారి భ‌క్తులకు ఇక్క‌ట్లు!

తిరుప‌తి: తిరుమలలో స్వామివారి దర్శనానికి వచ్చే సామాన్య భక్తులు గంటల తరబడి నిరీక్షించాల్సి వస్తోంది. దీనిపై వారు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. రద్దీ పెరగడంతో టీటీడీ ఈనెల 21 వరకు బ్రేక్‌ దర్శనాలను రద్దు చేసిన విషయం విదితమే. అయినా.....
News

శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో ప్రత్యేక దర్శనాలు రద్దు

తిరుప‌తి: శ్రీవారి బ్రహ్మోత్సవాల సమయంలో సామాన్య భక్తులకు టీటీడీ పెద్దపీట వేయనుంది. అన్ని రకాల ప్రివిలేజ్డ్‌ దర్శనాలను రద్దు చేసింది. భక్తులకు సర్వదర్శనం మాత్రమే కల్పించనుంది. రూ.300 దర్శన టికెట్లతోపాటు శ్రీవాణి ట్రస్టు దాతలకు, ఇతర ట్రస్టుల దాతలకు దర్శన టికెట్లు,...
News

Aranyakanda Parayanam

Tirupathi: The Ankurarpanam for the Shodasa Dinatamaka Aranyakanda Parayanam which is scheduled to commence from June 25 till July 10 was observed in Sri Venkateswara Veda Vignana Peetham at Dharmagiri on...
1 2 3 4 5 9
Page 3 of 9