సురక్షిత ప్రాంతాలకు కశ్మీర్ పండిట్లు
కశ్మీర్: కశ్మీర్ లోయలో ఉగ్రవాదులు పండిట్లే టార్గెట్గా మారణకాండకు దిగుతున్న నేపథ్యంలో ప్రభుత్వం స్పందించింది. నెల రోజులుగా పండిట్లు చేస్తున్న ఆందోళనలతో సుమారు 177 మంది కశ్మీరీ పండిట్ టీచర్లను సురక్షిత ప్రాంతమైన జమ్మూకు బదిలీ చేసింది. కేంద్ర హోం మంత్రి...








