archive#terrorism in jammu

News

కశ్మీర్‌ పండిట్ దారుణ హత్య!

క‌శ్మీర్‌: జమ్మూ-కశ్మీరులోని బుడ్గాం జిల్లాలో ఓ కశ్మీరీ పండిట్ ఉద్యోగిని ఉగ్రవాదులు గురువారం దారుణంగా హత్య చేశారు. కశ్మీరీ పండిట్ల కోసం అమలు చేస్తున్న ప్రధాన మంత్రి ప్యాకేజ్‌ పథకంలో ఆయన చదూర తహశీల్దారు కార్యాలయంలో గుమస్తాగా పనిచేస్తున్నారు. గుర్తు తెలియని...
News

కశ్మీర్​లో ఎన్​కౌంటర్.. ముగ్గురు తీవ్రవాదులు హతం!

కశ్మీర్​: జమ్ముకశ్మీర్ అనంతనాగ్​ జిల్లా పహల్గాం అట‌వీ ప్రాంతంలో భారీ ఎన్​కౌంటర్​ జరిగింది. ముష్కరులు నక్కి ఉన్నారనే పక్కా సమాచారంతో ఆ ప్రాంతంలో నిర్భంద తనిఖీలు నిర్వహించాయి బలగాలు. వీరిని చూసి ఉగ్రవాదులు కాల్పులకు తెగబడ్డారు. దీంతో ఎదురుకాల్పులు జరిగాయి. హిజ్బుల్...
News

జమ్మూ క‌శ్మీర్‌లో అయిదుగురు ఉగ్రవాదుల పట్టివేత

జమ్మూ: జ‌మ్మూక‌శ్మీర్ పోలీసులు మొత్తం అయిదుగురు ఉగ్రవాదుల‌ను ప్రాణాల‌తో ప‌ట్టుకున్నారు. వీరు ల‌ష్క‌రే తోయిబా ఉగ్ర‌వాద సంస్థ‌కు చెందిన వారు. ఉత్తర కశ్మీర్‌లోని సోపోర్ ప్రాంతంలో వీరిని అదుపులోకి తీసుకున్నట్టు తెలిపారు. పోలీసు అధికారులు మాట్లాడుతూ ఇటీవల స్థానికేతర కార్మికులను చంపడం,...
News

పుల్వామాలో భారీ ఎన్ కౌంట‌ర్‌: లష్కరే తోయిబా ముఖ్య ఉగ్రవాది హతం

జమ్ముకశ్మీర్​: జమ్ముకశ్మీర్​లో ఉగ్రవాదుల ఏరివేత కొనసాగుతోంది. పుల్వామా జిల్లాలో జరిగిన ఎన్​కౌంటర్​లో లష్కరే తోయిబాకు డిప్యూటీ కమాండర్​ ఇన్​ చీఫ్​ ఆరిఫ్​ హజార్​ సహా మరో ఇద్దరు ముష్కరులను మట్టుబెట్టాయి. మిగిలిన ఇద్దరి వివరాలు తెలియాల్సి ఉందని సైనికాధికారులు తెలిపారు. తొలుత...
News

జమ్మూ క‌శ్మీర్లో పుల్వామా తరహా ఉగ్రదాడి… తిప్పికొట్టిన భద్రతా దళాలు

జ‌మ్మూక‌శ్మీర్: జ‌మ్మూక‌శ్మీర్‌లోని చ‌ద్ధా క్యాంపు స‌మీపంలో ఉగ్రవాదులు దాడికి తెగబడ్డారు. సీఐఎస్​ఎఫ్​ బలగాలు ప్రయాణిస్తున్న బస్సును లక్ష్యంగా చేసుకొని తుపాకులు, గ్రనేడ్లతో విరుచుకుపడ్డారు. తెల్లవారుజామున నాలుగున్నర ప్రాంతంలో జరిగిన ఈ దాడిలో ఓ ఏఎస్సై ప్రాణాలు కోల్పోయారు. మరో నలుగురు జవాన్లు...
News

బారాముల్లాలో ఎన్‌కౌంటర్

జమ్మూ కశ్మీర్ : ఉత్తర క‌శ్మీర్‌లోని బారాముల్లా జిల్లాలో ఉగ్రవాదులు- భద్రతా బలగాల మధ్య కొనసాగుతున్న ఎన్‌కౌంటర్‌లో ముగ్గురు సైనికులు, ఒక పౌరుడు గాయపడ్డారని అధికారులు గురువారం తెలిపారు. ఎన్‌కౌంటర్ మాల్వా ప్రాంతంలో చోటు చేసుకుంది. తొలుత జరిగిన ఎదురుకాల్పుల్లో ముగ్గురు...
News

ఏడుగురు పాక్ పౌరుల‌పై నిషేధం!

న్యూఢిల్లీ: ఉగ్రవాదులకు నిధులను సమకూర్చుతూ, జమ్మూ-కశ్మీరులో దాడులకు పాల్పడుతున్నందుకు ఏడుగురు పాకిస్థాని పౌరుల‌పై భారత ప్రభుత్వం నిషేధం విధించింది. చట్ట వ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం ప్రకారం వీరిపై కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఈ చర్యలను చేపట్టింది. జమ్మూ-కశ్మీరు సీఐడీ...
News

తీవ్రవాదుల ప్లాన్ భగ్నం!

జమ్మూకశ్మీర్‌: జమ్మూకశ్మీర్‌లో తీవ్రవాదుల ప్లాన్‌ను భద్రతా బలగాలు భగ్నం చేశాయి. రాజౌరి గుర్దాన్ రోడ్డులో ఒక ఇంప్రూవైజ్డ్ ఎక్స్‌ప్లోజివ్ డివైస్ (ఐ.ఇ.డి) పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకోవడం ద్వారా తీవ్రవాదుల కుట్రను భగ్నం చేశామని రాజౌరి పోలీసుల అధికారిక ప్రకటనలో తేలింది....
News

క‌శ్మీర్‌లో సర్పంచ్‌ని కాల్చి చంపిన ఉగ్ర‌వాదులు!

క‌శ్మీర్‌: జమ్ముకశ్మీర్​లో ఉగ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు. బారాముల్లా జిల్లా పత్తాన్ ప్రాంతంలోని గోష్​బుఘ్​లో ఓ సర్పంచ్​పై తూటాల వర్షం కురింపించారు. రక్తపుమడుగులో ఉన్న అత‌డిని స్థానికులు ఆస్పత్రికి తరలించారు. కానీ, అప్పటికే మరణించినట్టు వైద్యులు ప్రకటించారు. చనిపోయిన సర్పంచ్ పేరు మంజూర్...
News

క‌శ్మీర్‌లో నలుగురు లష్కరే తోయిబా ఉగ్రవాదుల హతం

క‌శ్మీర్‌: జమ్మూకశ్మీర్ షోపియాన్‌లో భద్రతా దళాలకు భారీ విజయం లభించింది. బడిగామ్ జైనాపొరా ప్రాంతంలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో నలుగురు ఉగ్రవాదులను మట్టుబెట్టారు. హతమైన నలుగురు ఉగ్రవాదులు లష్కర్ ఎ తొయిబాకు చెందిన వారు. సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతోంది. మరిన్ని జాతీయ, అంతర్జాతీయ...
1 2 3
Page 2 of 3