archiveTALIBAN

News

ఒంటికి అతుక్కునేలా దుస్తులు ధరించిందని మహిళను అంతమొందించిన తాలిబన్లు

ఆఫ్ఘనిస్తాన్ లో తాలిబాన్లు చేస్తున్న దారుణాలను చూస్తూ ఉంటే.. రాబోయే రోజుల్లో అక్కడ ఇంకెంత మారణహోమాన్ని సృష్టిస్తారోననే అనుమానాలు ప్రతి ఒక్కరికీ ఎదురవుతాయి. ఇప్పటికే తాలిబాన్లు స్వాధీనం చేసుకున్న ప్రాంతాల్లో షరియా చట్టాలను అమలు చేస్తూ ఉన్నారు. ఇప్పటికే పలువురు నటులను,...
News

తాలిబన్లపై భీకరపోరు – ఆఫ్ఘన్ వైమానిక దాడుల్లో 572 మంది తాలిబన్లు హతం

ఆఫ్గనిస్థాన్‌లో భద్రతా బలగాలు, తాలిబన్‌ల మధ్య భీకర పోరు సాగుతోంది. ఆదివారం ఒక్కరోజే తమ వైమానిక దాడుల్లో 572 మంది తాలిబన్లు హతమవగా.. మరో 309 మంది గాయపడ్డారని అఫ్గాన్‌ ప్రభుత్వం ప్రకటించింది. పెద్ద మొత్తంలో ఆయుధాలను ధ్వంసం చేసినట్లు పేర్కొంది....
News

తాలిబన్ స్థావరాలపై ఆఫ్ఘన్ వైమానిక దాడి…250 మంది తీవ్రవాదులు మృతి

తాలిబన్ల స్థావరాలపై ఆఫ్ఘన్ వైమానిక దాడులతో విరుచుకపడ్డాయి. కాందహార్ లోని జేరాయ్ జిల్లాలో తాలిబన్ల స్థావరాలపై వైమానిక దాడులు జరిపామని, ఆ తరువాత ఘజిని, కాందహార్, హెరాత్, హెల్మండ్, కపినా రాష్ట్రాల్లోని వీరి బేస్ లపై జరిపిన దాడుల్లో 250 మందికి...
News

తాలిబన్ల పై ఆఫ్ఘన్ వైమానిక దాడులు – 30 మంది తీవ్రవాదులు హతం

ఆఫ్ఘనిస్థాన్ ​లోని రెండు రాష్ట్రాల్లో ఆ దేశ వాయుసేన జరిపిన దాడుల్లో 30 మందికి పైగా తాలిబన్లు హతమయ్యారు. జజ్వాన్​ రాష్ట్రం ముర్గాబ్​, హసన్​ గ్రామాల్లోని తాలిబన్ల స్థావరాలపై వైమానిక దాడుల్లో 19 మంది ఉగ్రవాదులు మృతిచెందగా.. 15 మందికి గాయాలైనట్లు...
News

తాలిబన్లతో జట్టు కట్టిన లష్కరే తోయిబా, జైషే మహమ్మద్… భారత్లో దాడులకు పాక్ కుయుక్తి.. రక్షణ వర్గాల హెచ్చరిక

అమెరికా, నాటో దళాల ఉపసంహరణతో తాలిబన్లు అఫ్గానిస్థాలో విధ్వంసం సృష్టిస్తూ.. దేశాన్ని క్రమంగా తమ అధీనంలోకి తెచ్చుకుంటున్నారు. రోజులు గడుస్తున్న కొద్దీ కీలకమైన భూభాగాలు వారి వశమైపోతున్నాయి. భారత్లో తీవ్రవాద కార్యకలాపాలకు పాల్పడే లష్కరే తొయిబా, జైషే మహమ్మద్ ఉగ్రవాదులు తాలిబన్లతో...
News

పాకిస్థాన్ పదివేల మందికి పైగా జిహాదీలను మాపైకి పంపింది…. ఆఫ్ఘనిస్థాన్ అధ్యక్షుడి ఆరోపణ..

పాకిస్థాన్ తమ దేశంలోకి 10 వేలమందికి పైగా జిహాదీలను పంపిందని ఆఫ్ఘనిస్థాన్ అధ్యక్షుడు అష్రాఫ్ ఘని ఆరోపించారు. తాలిబన్లకు పాకిస్థాన్ పూర్తి మద్దతునిస్తుందని ఆయన తెలిపారు. శాంతి చర్చల్లో తాలిబన్లు చురుకుగా పాల్గొనేలా వారికి పాక్ నచ్చజెప్పడంలేదని విమర్శించారు. తాష్కెంట్ లో...
News

తాలిబన్లతో చేతులు కలిపిన పాకిస్థాన్… ఆఫ్ఘన్ ప్రభుత్వానికి బెదిరింపులు… స్థానిక ప్రభుత్వ వైమానిక దాడుల అడ్డగింత

ఆఫ్గనిస్థాన్‌ నుంచి అమెరికా, నాటో దళాల ఉపసంహరణతో తాలిబన్లు రెచ్చిపోతున్నారు. ఆ దేశ సైన్యం, తాలిబన్ల మధ్య భీకరపోరు జరుగుతోంది. ఈ క్రమంలోనే.. పాకిస్థాన్‌ వక్రబుద్ధి బయటపడింది. ఉగ్రమూకల పక్షాన చేరి వారికి అండగా నిలుస్తోంది. తాలిబన్లపై అఫ్గాన్‌ సైన్యం వైమానిక...
News

85శాతం ఆఫ్ఘనిస్తాన్ భూభాగం తాలిబన్ల చేతిలోకి…

ఆఫ్ఘనిస్తాన్ నుంచి అమెరికా దళాలు వెనక్కి వెళ్లిపోవడం ప్రారంభించిన తరువాత స్థానిక ప్రభుత్వానికి, తాలిబన్లకు మధ్య ఘర్షణ తీవ్రరూపం దాల్చింది. దేశంలోని 85 శాతం భూభాగాన్ని తాము స్వాధీనం చేసుకున్నామని తాలిబన్లు ఇటీవల ప్రకటించారు. ఆఫ్ఘన్ ప్రభుత్వం ఆ మాటను తోసిపుచ్చుతోంది....
News

ఆఫ్ఘన్ నుంచి బలగాల ఉపసంహరణ తప్పే… అమెరికా మాజీ అధ్యక్షుడు బుష్ ఆవేదన

ఆఫ్ఘనిస్థాన్ నుంచి నాటో (NATO) బలగాలను ఉపసంహరించుకోవడాన్ని అమెరికా మాజీ అధ్యక్షుడు జార్జ్‌ డబ్ల్యూ.బుష్‌ తప్పు పట్టారు. ఇలా చేయడం వల్ల అక్కడి సామాన్య పౌరులను తాలిబాన్లకు బలిపశువులను చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. 'అఫ్గాన్‌ మహిళలు, బాలికలు చెప్పలేనంత హానిని...
News

ఆఫ్ఘనిస్థాన్ లోని భారత రాయబార కార్యాలయం మూసివేత

ఆఫ్ఘనిస్థాన్‌ భూభాగంపై తాలిబన్లు పట్టుబిగుస్తున్న నేపథ్యంలో భారత ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దక్షిణ ప్రాంతంలోని కీలక పట్టణం కాందహార్‌లో ఉన్న భారత రాయబార కార్యాలయాన్ని తాత్కాలికంగా మూసివేసింది. అక్కడి దౌత్యవేత్తలు, ఐటీబీపీ భద్రతా సిబ్బందిని శనివారం రాత్రి ప్రత్యేక వాయుసేన...
1 6 7 8 9
Page 8 of 9