archive#SSF

ArticlesNewsProgramms

సనాతన ధర్మ పరిరక్షణకై సాధుసంతుల సమాలోచన

ఫిబ్రవరి 3 బుధవారం తిరుపతికి 56 కి.మీ.ల దూరంలోని పోన్పాడి గ్రామంలో సనాతన ధర్మ పరిరక్షణ సదస్సు జరిగింది. సనాతన ధర్మాన్ని అనుసరించే అనేక మతశాఖలకు, సంప్రదాయాలకు ప్రాతినిధ్యం వహించే పలువురు ధర్మాచార్యులు ఇందులో పాల్గొన్నారు. హిందూ సమాజాన్ని , హిందూ...
NewsProgrammsSeva

కరోనా జాగ్రత్తలు, లాక్ డౌన్ సమయంలో SSF సేవలు తెలుపుతూ SSF  ఇంటింటి ప్రచారం

కరోనా మహమ్మారి వ్యాధి ప్రబలకుండా రాష్ట్ర వ్యాప్తంగా వివిధ గ్రామాలలో, మండల కేంద్రాలలో ఎవరి ఊరిలో వారు, ఎవరి వీధిలో వారితో SSF జట్లు ఏర్పాటు చేసి ప్రచారం నిర్వహించారు. జులై మాసంలో 20వ తేది నుంచి 30వ తేది వరకు...
ArticlesNews

మానవత్వానికి మరణం లేదు

లాక్ డౌన్ కారణంగా ఉపాధి కోల్పోయిన వలస కార్మికులు దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి తమ స్వస్థలాలకు పయనమైన సంగతి పాఠకులకు విదితమే. కోట్లాది మంది కార్మికులను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైళ్ళు, బస్సుల ద్వారా వారి గమ్యస్థానాలకు చేర్చాయి. కానీ...
NewsSeva

అలుపెరుగని సేవా వ్రతులు SSF కార్యకర్తలు

సమరసతా సేవా ఫౌండేషన్ (SSF)  గ్రామాలలో, ముఖ్యంగా దళిత, ఉపేక్షిత బంధువుల వాడలలో ధార్మిక చైతన్యానికై కృషి చేస్తున్నది.  కరోనా లాక్ డౌన్ సందర్భంగా అనేకమంది పేదలు పనులు లేక, తగిన ఆదాయం లేక ఇబ్బందులు పడుతున్న సంగతి మనకు తెలిసిందే....
News

సమరసత సేవా ఫౌండేషన్(SSF) ద్వారా సమతాత్రయం  జయంతి ఉత్సవాలు

ఆంధ్ర ప్రదేశ్ లోని 13 జిల్లాలలో 351 మండలాలలో సమరసత సేవా ఫౌండేషన్ పని జరుగుతున్నది. 1) 5 ఏప్రిల్ న శ్రీ బాబు జగజీవన్ రామ్ జయంతి 230 మండలాలలో 559 స్థలాలలో జరుగగా 7,119 మంది కార్యక్రమాలలో పాల్గొన్నారు.14,021...
News

ఎస్ ఎస్ ఎఫ్ ఆధ్వర్యంలో కంటి వైద్య శిబిరం

ముత్తుకూరు మండలం వల్లూరు పంచాయతీ అచ్చంతోపు గ్రామంలో సామాజిక సమరసతా సేవా ఫౌండేషన్ వారు నిర్మించిన దేవాలయంలో సమరసత సేవా ఫౌండేషన్, జయభారత్ హాస్పిటల్ ఆధ్వర్యంలో వారు ఉచిత మెడికల్ క్యాంప్ నిర్వహించడం జరిగింది. ఈ క్యాంపులో సుమారు వందమంది రోగులు...
NewsProgramms

కృష్ణా జిల్లాలో SSF ధార్మిక సభలు

సమరసతా సేవా ఫౌండేషన్ వారు రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ ధార్మిక సభలు నిర్వహించ తలపెట్టారు. అందులో భాగంగా కృష్ణా జిల్ల్లాలో కొన్ని గ్రామాలలో ధార్మిక సభలు జరిగాయి. బాపులపాడు మండలంలో..... కృష్ణా జిల్లా బాపులపాడు మండలం సింగన్నగూడెంలో SSF ధార్మిక సభ...
NewsProgramms

ధర్మ రక్షా నిధికై ధర్మాచార్యుల పిలుపు

గుంటూరులో 22/1/ 2020 బుధవారం సమరసతా సేవా ఫౌండేషన్ ఆధ్వర్యంలో జరిగిన పూజ్య ధర్మాచార్యుల సదస్సులో రాష్ట్రంలోని వివిధ మఠాలు, పీఠాలకు చెందిన పూజ్య ధర్మాచార్యులు పాల్గొని రాష్ట్రంలోని హిందూ ధర్మ రక్షణకై ప్రతి హిందువూ తనవంతుగా ధర్మ రక్షా నిధిని సమర్పించవలసిందిగా...
GalleryNews

SSF కారణంగా వెల్లివిరుస్తున్న మహిళా చైతన్యం

గణతంత్ర దినోత్సవం పురస్కరించుకొని సమరసతా సేవా ఫౌండేషన్ ఆధ్వర్యంలో శ్రీకాకుళం గ్రామీణ మండలం చాపురం పంచాయతీలోని సిద్దిపేట (SC గ్రామం) లో ముగ్గుల పోటీలు,  భజన, దేశ భక్తి గీతాలు పాడడం,  వక్తల ఉపన్యాసాలు, బహుమతి ప్రదానం ఘనంగా జరిగాయి. ఈ...
News

సర్వ జీవుల శ్రేయమే హిందూ సంస్కృతి ఆకాంక్ష – శ్రీ జనార్ధన్

అందరూ కలిసి ఆచరించేది, అందరికీ ఆమోదయోగ్యమైనది, అందరినీ సంస్కరించేదే సంస్కృతి అని సమరసతా సేవా ఫౌండేషన్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు శ్రీ జనార్ధన్ అన్నారు. సమరసత సేవా ఫౌండేషన్ ఆధ్వర్యంలో విజయవాడలోని ఓల్డ్ మోహన్ దాస్ థియేటర్ నందు జరిగిన హిందూ...
1 2 3
Page 2 of 3