సనాతన ధర్మ పరిరక్షణకై సాధుసంతుల సమాలోచన
ఫిబ్రవరి 3 బుధవారం తిరుపతికి 56 కి.మీ.ల దూరంలోని పోన్పాడి గ్రామంలో సనాతన ధర్మ పరిరక్షణ సదస్సు జరిగింది. సనాతన ధర్మాన్ని అనుసరించే అనేక మతశాఖలకు, సంప్రదాయాలకు ప్రాతినిధ్యం వహించే పలువురు ధర్మాచార్యులు ఇందులో పాల్గొన్నారు. హిందూ సమాజాన్ని , హిందూ...









