archive#Shiv Sena

News

ఠాక్రే వర్సెస్ శిందే… విస్తృత ధర్మాసనానికి ఆ కేసులు బదిలీ

న్యూఢిల్లీ: మహారాష్ట్ర రాజకీయ ప్రతిష్టంభన సమయంలో శివసేన ఇరువర్గాలు దాఖలు చేసిన పిటిషన్లపై సుప్రీంకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. వీటిని ఐదుగురు సభ్యుల ధర్మాసనానికి బదిలీ చేసింది. పిటిషన్లపై రాజ్యాంగపరమైన ప్రశ్నలు తలెత్తుతున్న నేపథ్యంలో దీనిపై విస్తృత ధర్మాసనం ఏర్పాటు అవసరమని...
News

సాక్షిని బెదిరించిన సంజయ్ రౌత్… అరెస్ట్‌తో బిగుసుకుంటున్న కేసు

ముంబాయి: తాను ఏ తప్పు చేయలేదని, కేవలం రాజకీయ కక్షసాధింపు కారణంగా, శివసేన పార్టీని అస్థిరం కావించడం కోసమే తనపై అక్రమ కేసు బనాయించి వేధిస్తున్నారని, ఎవరెంత బెదిరించినా తాను శివసేనను వీడనని మనీ లాండరింగ్ కేసులో ఈడి అధికారులు అదుపులోకి...
News

ఇప్ప‌డు మ‌హారాష్ట్ర వంతు… త‌గ్గేది లే అంటున్న ఈడీ!

న్యూఢిల్లీ: పశ్చిమ బెంగాల్ తర్వాత ఇప్పుడు మరోసారి మహారాష్ట్రపై ఈడీ ఫోకస్ పెట్టింది. శివసేన నాయకుడు, రాజ్యసభ ఎంపీ సంజయ్ రౌత్ ఇంటిలో ఈడీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ఇప్పటికే రెండుసార్లు ఈడీ నుంచి నోటీసులు అందుకున్న సంజయ్.. విచారణకు డుమ్మా...
News

ఉద్దవ్ థాక్రేకు శివసేన షాక్‌!

ఏకనాథ్ షిండేకు మద్దతిచ్చిన 12 మంది ఎంపీలు ముంబై: రాష్ట్రపతి ఎన్నికలు ముగియగానే శివసేన అధినేత ఉద్ధవ్‌ థాకరేకు బిగ్ షాక్ తగిలింది. తన పార్టీ ఎంపీలంతా ఎన్డీయే రాష్ట్రపతి అభ్యర్ధి ద్రౌపది ముర్ముకు ఓటేసిన కాసేపటికే వారంతా ఆయనకు షాకిచ్చారు....
News

ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్థికి శివసేన మద్దతు

న్యూఢిల్లీ: ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపది ముర్మ్‌కు శివసేన మద్దతు ప్రకటించింది. ముంబైలోని ఉద్ధవ్ థాకరే నివాసం మాతోశ్రీలో జరిగిన ఎంపీల సమావేశంలో దీనిపై నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. సుమారు 12 మందికి పైగా ఎంపీలు ముర్ముకు మద్దతివ్వాలని సూచించినట్టు తెలిసింది....
News

మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా ఏకనాథ్ షిండే

ఉప ముఖ్యమంత్రిగా దేవేంద్ర ఫడ్నవీస్ ప్రమాణ స్వీకారం ముంబై: మహారాష్ట్రలో గత కొన్ని రోజులుగా నెలకొన్న రాజకీయ అస్థిరతకు మొత్తానికి తెరపడింది. మహారాష్ట్ర గవర్నర్ సమక్షంలో నూతన ముఖ్యమంత్రిగా ఏక్‌నాథ్ శంభాజీ షిండే, ఉప ముఖ్యమంత్రిగా దేవేంద్ర ఫడ్నవీస్ ప్రమాణ స్వీకారం...
News

శివసేనకు మరో ఎదురుదెబ్బ.. సంజయ్ రౌత్‎కు ఈడీ సమన్లు..!

ముంబై: మహారాష్ట్ర రాజకీయ సంక్షోభంలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. సినిమాను తలపించే విధంగా ట్విస్టుల మీద ట్విస్టులు జరుగుతున్నాయి. రెండు వర్గాలు విడిపోయిన శివసేన తమ పంతాలు నెగ్గించుకోవడానికి ప్రయత్నిస్తున్నాయి. ఇదిలా ఉంటే, సీఎం ఉద్ధవ్ ఠాక్రే వర్గంలో కీలకంగా...
News

పార్టీపై పట్టు కోసం ఎవ‌రికి వారు ముమ్ముర ప్రయత్నాలు!

ముంబై: పార్టీ ఎమ్యెల్యేలలో మూడింట రెండు వంతుల మందికి పైగా తిరుగుబాటు శిబిరంలో చేరినట్టు స్పష్టం కావడంతో అధికారం చివరి ఘడియలలో పడినదని మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే గ్రహించారు. తిరుగుబాటు ఎమ్యెల్యేలు కొందరిపై అనర్హత అస్త్రం ప్రయోగించి, వివాదాన్ని కోర్ట్...
News

పతనం అంచున థాకరే ప్రభుత్వం…. వేచి చూస్తున్న బీజేపీ

ముంబై: తిరుగుబాటు నాయకుడు ఏక్నాథ్ షిండేకు శివసేనతో మెజారిటీ పార్టీల ఎమ్మెల్యేల మద్దతు స్పష్టం కావడంతో మహారాష్ట్రలో శివసేన అధినేత ఉద్ధవ్ థాకరే నేతృత్వంలో అధికారంలో ఉన్న మహా వికాస్ అఘాడి సంకీర్ణం గురువారం పతనం అంచుకు చేరుకొంది. కూటమి ప్రభుత్వంను...
News

అధికారిక నివాసాన్ని ఖాళీ చేసిన సీఎం ఉద్దవ్‌ ఠాక్రే

ముంబై: ముఖ్యమంత్రి పదవిపై తనకు మోజు లేదన్న ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ థాకరే రాజీనామా చేసేందుకు సిద్ధమయ్యారు. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి అధికారిక నివాసం ‘వర్షా’ను ఖాళీ చేసి ఆయన సొంత గృహమైన ‘మాతోశ్రీ’కి చేరుకున్నారు. మహా వికాస్ అఘాడీ(ఎంవీఏ) కూటమి నుంచి...
1 2
Page 1 of 2