archiveSAKSHAM

News

దివ్యాంగులు అందిన అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలి

విజయవాడ: దివ్యాంగులు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, పలు స్వచ్ఛంద సంస్థలు అందిస్తున్న అవకాశాలను సద్వినియోగం చేసుకొని పురోభివృద్ధి సాధించాలని పలువురు వక్తలు సూచించారు. నగరంలోని సత్యనారాయణపురంలో ఆదివారం ఎన్టీఆర్ జిల్లా దివ్యాంగుల సమ్మేళనం ఘనంగా జరిగింది. సక్షమ్‌ ఆధ్వర్యంలో జరిగిన ఈ...
News

నేత్రదానంపై అవగాహన సదస్సు

నంద్యాల‌: నంద్యాల నగరంలో ఈ నెల ఏడోతేదీన నేత్రదానం పక్షోత్సవాలు పుర‌స్క‌రించుకుని నేత్రదానం పై అవగాహన సదస్సు జరిగింది. దివ్యాంగుల అభ్యున్న‌తికి నిరంత‌రం పాటుపడుతున్న అఖిల భారతీయ సేవా సంస్థ సక్షమ్ ఆధ్వ‌ర్యంలో బొమ్మల సత్రంలో ఉన్న మహర్షి అకాడమీ, సుభాష్...
News

శ్రీ‌రామ నవ‌మి పుర‌స్క‌రించుకుని సేవ‌లు

నంద్యాల‌: నంద్యాల జిల్లా కేంద్రంలో శ్రీరామ నవమి ప‌ర్వ‌దినాన్ని పుర‌స్క‌రించుకుని రాష్ట్రీయ స్వయం సేవక‌ సంఘ్(ఆర్‌.ఎస్‌.ఎస్‌) స్వ‌యం సేవ‌కులు, స్థానికులు సేవా కార్య‌క్ర‌మాలు చేప‌ట్టారు. సంజీవనగర్, చందనా బోర్డు వద్ద సక్షమ్ ఆధ్వర్యంలో చలివేంద్రం ప్రారంభించారు. ఈ నెల, వ‌చ్చే నెల...
News

‘ప్రణవ్‌’లోని దివ్యాంగులకు వినికిడి పరికరాల పంపిణీ

భాగ్య‌న‌గ‌రం: దివ్యాంగులకు వినికిడి పరికరాలను సమదృష్టి క్షమతా వికాసం, అనుసంధాన మండలి(సక్షమ్‌, అఖిల భారత స్వచ్ఛంద సంస్థ) పంపిణీ చేసింది. అలాగే, పిల్లల తల్లితండ్రులకు కౌన్సెలింగ్‌ కూడా నిర్వహించింది. ఇక్కడి నిలోఫర్‌ ఆస్పత్రిలోని ‘ప్రణవ్‌’ కార్యాలయంలో మూగ, చెవుడు సమస్యలున్న బాలలకు...
NewsProgrammsSeva

కరోనా బాధిత దివ్యాంగులకు సక్షమ్ చేయూత

రాష్ట్ర వ్యాప్తంగా కరోనాతో ఇబ్బంది పడిన దివ్యాంగులకు సక్షమ్ సంస్థ పలు విధాలుగా చేదోడుగా నిలుస్తోంది. విజయవాడ సమీపంలోని కొటికలపూడి గ్రామంలో దివ్యాంగులు ఉన్న 30 కుటుంబాలకు సక్షమ్ రేషన్ కిట్లు అందజేసింది. ఈ కార్యక్రమంలో ఆరోగ్య భారతి అఖిలభారత అధ్యక్షులు...
News

సక్షమ్ ఆద్వర్యంలో హెచ్.ఐ.వి వ్యాధిగ్రస్తుల కేంద్రానికి సీలింగ్ ఫ్యాన్లు మరియు కుర్చీల వితరణ

మాజీ పారా మిలిటరీ ఉద్యోగి, RSS వింజమూరు నగర సంపర్క ప్రముఖ్ శ్రీ నోటి మాల్యాద్రి రెడ్డి గారి మనవరాలు చిరంజీవి మధు పూర్ణిమ 5వ జన్మదినోత్సవం సందర్భంగా కడనూతల జాతీయ రహదారి పక్కన ఉన్న భవాని ఎడ్యుకేషన్ ట్రస్ట్ వారిచే...
News

రాష్ట్ర వ్యాప్తంగా సక్షమ్ సేవా కార్యక్రమాలు

దివ్యాంగుల కోసం దేశ వ్యాప్తంగా పలు సేవా ప్రకల్పాలను నిర్వహిస్తున్న సక్షమ్ ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్లో గత నెల రోజుల వ్యవధిలో అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించబడ్డాయి. వాటిలో కొన్నింటి వివరాలు తెలుసుకుందాం. అనంతపురంలో కంటి పరీక్షల వాహనం ప్రారంభం సక్షమ్ ఆధ్వర్యంలో...
News

అతని సంకల్పం ముందు వైకల్యం తలవంచింది

హిమాలయాలకు సైకిల్‌పై వెళ్లాలన్నది అతడి కల. ఒలింపిక్స్‌లో సత్తా చాటాలన్నదే ఆశయం. ఆ దృఢ సంకల్ప బలం ముందు వైకల్యం తల వంచక తప్పలేదు. అతడి గుండె నిబ్బరానికి దాసోహమైన సైకిల్‌ పెడల్‌ ఒంటి కాలు కింద ఒరిగిపోయి కొండలు, లోయల్లో...
1 2 3
Page 1 of 3