archiveSAKSHAM

News

కేంద్ర మంత్రి శ్రీ నితిన్ గడ్కరీ నేత్రదాన ప్రతిజ్ఞ మరియు సందేశం

కేంద్ర మంత్రి శ్రీ నితిన్ గడ్కరీ గారు నేత్ర దాన ప్రతిజ్ఞ చేసి ‘సక్షమ్’ చేస్తున్న సేవా కార్యక్రమాలను మనస్ఫూర్తిగా అభినందించి, ఆశీర్వదిస్తూ తన పూర్తి మద్దతును తెలియజేశారు. మరియు ప్రజలందరూ కూడా ఈ మహోద్యమంలో పాల్గొని నేత్రదాన ప్రతిజ్ఞ చేయాలని,...
Newsvideos

అంధత్వంతో బాధపడే వారి జీవితాలలో వెలుగులు నింపండి : సినీనటులు డాక్టర్ బ్రహ్మానందం

తెలుగు సినీ పరిశ్రమ ప్రముఖ హాస్య నటులు, పద్మశ్రీ అవార్డు గ్రహీత, హాస్య బ్రహ్మ, డాక్టర్ బ్రహ్మానందం గారు నేత్ర దాన ప్రతిజ్ఞ చేసి సక్షమ్ చేస్తున్న సేవా కార్యక్రమాలను మనస్ఫూర్తిగా అభినందించి, ఆశీర్వదిస్తూ తన పూర్తి మద్దతు తెలియజేశారు. మరియు...
Newsvideos

నేత్రదాన ప్రతిజ్ఞకై పిలుపునిచ్చిన నటుడు కృష్ణుడు

ప్రముఖ నటులు కృష్ణుడు గారు (వినాయకుడు చిత్ర కథానాయకుడు) నేత్ర దాన ప్రతిజ్ఞ చేసి సక్షమ్ చేస్తున్న సేవా కార్యక్రమాలను మనస్ఫూర్తిగా అభినందించి, ఆశీర్వదిస్తూ తన పూర్తి మద్దతు తెలియజేశారు. మరియు ప్రజలందరూ కూడా ఈ మహోద్యమంలో పాల్గొని నేత్రదాన ప్రతిజ్ఞ...
Newsvideos

సక్షమ్ నేత్రదాన ప్రతిజ్ఞా యజ్ఞానికి డాక్టర్ బాబు మోహన్ అభినందనలు

తెలుగు సినీ పరిశ్రమ ప్రముఖ హాస్య నటులు, మాజీ మంత్రివర్యులు శ్రీ డాక్టర్ బాబు మోహన్ గారు నేత్ర దాన ప్రతిజ్ఞ చేసి సక్షమ్ చేస్తున్న సేవా కార్యక్రమాలను మనస్ఫూర్తిగా అభినందించి, ఆశీర్వదిస్తూ తన పూర్తి మద్దతు తెలియజేశారు. మరియు ప్రజలందరూ...
News

“సక్షమ్” ఆధ్వర్యంలో జాతీయ నేత్రదాన ప్రతిజ్ఞా పోటీలు

21 సెప్టెంబరు 2020 - 4 అక్టోబరు 2020 వరకు  జాతీయ నేత్రదాన ప్రతిజ్ఞా పోటీలు జరుగుతున్నాయని “సక్షమ్” అఖిల భారత ప్రచార విభాగం సమన్వయ కర్త  శ్రీ వెన్నపూస శ్రీనివాసుల రెడ్డి ఓక ప్రకటనలో తెలిపారు. ఈ పోటీల ముగింపు...
News

నేత్రదాన మహాయజ్ఞంలో ప్రతి ఒక్కరూ పాల్గొనాలి – ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు

నేత్రదాన మహాయజ్ఞంలో ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా పాల్గొనాలని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు పిలుపునిచ్చారు. దివ్యాంగుల సంక్షేమం కోసం కృషి చేస్తున్న 'సక్షమ్'‌ స్వచ్ఛంద సంస్థ నిర్వహించిన నేత్రదాన పక్షోత్సవాల ముగింపు కార్యక్రమంలో ఆయన వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ప్రసంగించారు. నేత్రదానాన్ని శ్రేష్ఠమైన దానంగా...
News

35 జాతీయ నేత్ర దానోత్సవ కార్యక్రమం ప్రత్యక్ష ప్రసారం

ప్రతి సంవత్సరం భారతదేశంలో 80 లక్షలకు పైగా ప్రజలు మరణిస్తున్నారు, అయితే 30 వేల మంది మాత్రమే నేత్రదానం చేస్తున్నారు. అంటే 1% కన్నా తక్కువ. వచ్చే 5 సంవత్సరాలలో భారత్ కార్నియా అంధత్వం లేకుండా ఉండటానికి ప్రతి సంవత్సరం కనీసం...
1 2 3
Page 2 of 3