archivePRIME MINISTER NARENDRA MODI

News

లతా దీనానాథ్ మంగేష్కర్ అవార్డు అందుకున్న ప్రధాని మోదీ

న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోదీని ఆదివారం లతా దీనానాథ్ మంగేష్కర్ అవార్డుతో సత్కరించారు. దేశ నిర్మాణంలో అంతర్భాగమైన కళాకారిణిగా, దిగ్గజ గాయకురాలిగా లతా దీదీని ఆయన గుర్తు చేసుకున్నారు. ఆమెను తన అక్కగా భావించే ప్రధాని మోదీ ఈ అవార్డును అందుకున్న...
News

కొత్త పంథాలో కశ్మీర్​ అభివృద్ధి: ప్రధాని నరేంద్ర మోదీ

జమ్ముకశ్మీర్​: జమ్ముకశ్మీర్​లో అభివృద్ధికి ఊతమిచ్చేందుకు పనులు శరవేగంగా జరుగుతున్నాయని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. 2019లో ఆర్టికల్ 370 రద్దు చేసిన అనంతరం ఆదివారం తొలిసారి ఆ ప్రాంతంలో ప‌ర్య‌టించారు. భారత కళలు, సాంస్కృతిక వారసత్వ సంస్థ ఇన్‌టాక్‌ ఏర్పాటు చేసిన...
News

భీమవరంలో అల్లూరి సీతారామరాజు 125వ జయంతికి ప్రధాని!

విజ‌య‌వాడ‌: ఏడాది పాటు జరిగే శ్రీ అల్లూరి సీతారామరాజు 125వ జయంతి సంబరాలకు ప్రధాని నరేంద్ర మోదీ జులై నాలుగోతేదీన భీమవరంలో శ్రీకారం చుట్టనున్నారు. ఈ మేరకు తాము చేసిన ప్రయత్నాలు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సహకారంతో ఫలించినట్టు క్షత్రియ...
News

ఎర్రకోట నుంచి ఘనంగా గురు తేజ్ బహదూర్ జయంతి వేడుకలు

తపాలా బిళ్ల, స్మారక నాణాన్ని విడుదల చేసిన మోదీ న్యూఢిల్లీ: సిక్కుల గురువు తేగ్​ బహుదూర్​ 400వ జయంతి వేడుకల.. సందర్భంగా ఎర్రకోట వద్ద ప్రత్యేక కార్యక్రమం నిర్వహించింది కేంద్రం. ప్రధాని నరేంద్ర మోదీ హాజరై తేగ్​ బహదూర్​కు నివాళులర్పించారు. ప్రత్యేక...
News

ప్రపంచ ఆరోగ్య సంస్థ అధిపతి పేరును తులసీభాయ్‌గా మార్చిన మోడీ

న్యూఢిల్లీ: గ్లోబల్‌ ఆయుష్‌ సమ్మిట్‌ కార్యక్రమంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ డైరెక్టర్‌ జనరల్‌ టెడ్రోస్‌ను ఉద్దేశించి ప్రధాని నరేంద్ర మోదీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ కార్యక్రమం సందర్భంగా టెడ్రోస్‌ని కొత్త పేరుతో పిలుస్తానంటూ మోదీ చెప్పారు. అనంతరం టెడ్రోస్‌ను తులసీభాయ్‌గా...
News

పాల ఉత్పత్తిలో భార‌త్ అగ్ర‌స్థానం: మోదీ

న్యూఢిల్లీ: ప్రపంచంలో పాల ఉత్పత్తిలో భారత్​ అగ్రస్థానంలో ఉందని ప్రధాని మోదీ అన్నారు. పాల ఉత్పత్తి టర్నోవర్​.. గోధుమలు, బియ్యం ఉత్పత్తి కంటే ఎక్కువే అని తెలిపారు. భారత్​లో ఏటా రూ.8.5 లక్షల కోట్ల విలువైన పాలను భారత్ ఉత్పత్తి చేస్తుందని...
News

అంతర్జాతీయ ఆరోగ్య సంస్థ భవనాన్ని ప్రారంభించిన మోడీ

గాంధీన‌గ‌ర్‌: సంప్రదాయ ప్రాచీన వైద్యానికి సంబంధించి నూతన శకం ప్రారంభమైందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. మూడు రోజుల గుజరాత్‌ పర్యటనలో భాగంగా ఆయన రాష్ట్రంలో వివిధ ప్రాజెక్టులను ప్రారంభించారు. అందులో భాగంగా జామ్‌నగర్‌లో ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌వో) సంప్రదాయ వైద్య...
News

సిక్కు గురువు తేజ్ బహదూర్ జయంతి… ఎర్ర కోట నుండి ప్రసంగించనున్న మోడీ

న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఏప్రిల్​ 21వ తేదీన సిక్కుల మతగురువు తేగ్​ బహదూర్ జయంతి సందర్భంగా జాతినుద్దేశించి ప్రసగించనున్నారని కేంద్ర సాంస్కృతిక శాఖ వెల్లడించింది. ఆయన స్మారకంగా ఆ రోజే పోస్టల్ స్టాంపు, నాణేన్ని విడుదల చేయనున్నట్టు తెలిపింది. సాధారణంగా...
News

పిచ్చి వేషాలు వేస్తే తొక్క‌తీస్తాం!

చైనాకు భార‌త ర‌క్ష‌ణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ హెచ్చ‌రిక‌ న్యూఢిల్లీ: భారత్‌కు హాని తలపెట్టాలని చూస్తే ఎవర్నీ వదిలిపెట్టబోమంటూ రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ చైనాకు గట్టి వార్నింగ్‌ ఇచ్చారు. అమెరికా పర్యటనలో ఉన్న ఆయన ప్రవాస భారతీయులతో మాట్లాడారు. ప్రధానమంత్రి...
News

జమ్మూక‌శ్మీర్‌కు ఉచిత విద్యుత్ సరఫరా

ఆర్టికల్ 370 రద్దు అనంతరం తొలిసారి పర్యటించనున్న ప్రధాని న్యూఢిల్లీ: ఉచిత విద్యుత్ సరఫరాపై కేంద్ర సహాయ మంత్రి సంచలన వ్యాఖ్యలు చేశారు. వచ్చే నాలుగైదు ఏళ్ళ‌లో జమ్మూకశ్మీర్‌లో సోలార్ ప్లాంట్‌లను ఏర్పాటు చేయడం ద్వారా ఉచిత విద్యుత్‌ను అందించడానికి కేంద్ర...
1 11 12 13 14 15 22
Page 13 of 22