archive#PM MODI

News

అద్వానీజీ ఒక సజీవ ప్రేరణ – ప్రధాని మోడీ

భాజపా కురువృద్ధుడు, మాజీ ఉప ప్రధాని ఎల్‌కే అడ్వాణీకి ప్రధాని మోదీ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. భారత ప్రజానీకానికి, భాజపా శ్రేణులకు అడ్వాణీ ఓ సజీవ ప్రేరణ అని ప్రధాని కొనియాడారు. 93వ పుట్టిన రోజు వేడుకలు జరుపుకొంటున్న ఆయన.. సంపూర్ణ...
News

సర్దార్ పటేల్‌కు ప్రధాని నివాళి

భారత తొలి కేంద్ర హోంశాఖ మంత్రి సర్దార్‌ వల్లభాయ్ పటేల్ 145వ జయంతి సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ గుజరాత్‌లోని కెవడియాలోని పటేల్ ఐక్యతా విగ్రహం వద్ద శనివారం ఉదయం నివాళులు అర్పించారు. దేశంలో కొవిడ్ మహమ్మారి విజృంభించిన అనంతరం మోదీ...
News

పాశ్వాన్ కు నివాళులర్పించిన రాష్ట్రపతి, ప్రధాని

అనారోగ్యంతో కన్నుమూసిన కేంద్రమంత్రి, లోక్‌ జనశక్తి పార్టీ(ఎల్‌జేపీ) వ్యవస్థాపక అధ్యక్షుడు రాంవిలాస్‌ పాశ్వాన్ కు రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌, ప్రధానమంత్రి నరేంద్రమోదీ నివాళులర్పించారు. ఇటీవల గుండెకు శస్త్రచికిత్స చేయించుకొన్న పాశ్వాన్ గురువారం సాయంత్రం ఎయిమ్స్‌లో తుదిశ్వాస విడిచారు. ఈ ఉదయం భౌతికకాయాన్ని...
News

ప్రధాని మోడీ ప్రారంభించనున్న “జన్ ఆందోళన్”

రానున్నది పండుగల సీజన్.. జనం పెద్ద ఎత్తున గుమిగూడే అవకాశాలు చాలా ఎక్కువ. దీనికితోడు చలికాలం సమీపిస్తున్న వేళ కరోనా వైరస్‌ మరింతగా విజృంభించే ప్రమాదం ఉంది. ఈ నేపథ్యంలో కొవిడ్‌ కట్టడే లక్ష్యంగా ప్రజల్లో అవగాహన కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం...
News

అటల్‌ సొరంగాన్ని ప్రారంభించిన మోడీ

హిమాలయ పర్వత సానువుల్లో నిర్మించిన ప్రపంచంలోనే అత్యంత పొడవైన సొరంగ మార్గాన్ని(అటల్‌ టన్నెల్‌) ప్రధానమంత్రి నరేంద్రమోడీ శనివారం ప్రారంభించారు. అనంతరం సొరంగంలో కాసేపు నడిచారు. ప్వెంరధాని వెంట రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌, చీఫ్‌ ఆఫ్‌ డిఫెన్స్‌ స్టాప్‌ జనరల్‌ బిపిన్‌...
News

వ్యవసాయ, కార్మిక సంస్కరణలతో రైతులకు, కార్మికులకు మెరుగైన ప్రయోజనాలు : ప్రధాని మోడీ

వ్యవసాయ రంగంలో కేంద్రప్రభుత్వం తీసుకొచ్చిన సంస్కరణల ద్వారా రైతులకు ఎంతో లబ్ధి చేకూరుతుందని ప్రధానమంత్రి నరేంద్రమోడీ మరోసారి స్పష్టంచేశారు. ముఖ్యంగా, 86శాతం ఉన్న చిన్న, సన్నకారు రైతులకు ఎంతో మేలు జరుగుతుందన్నారు. రైతుల, కార్మికుల పేరు చెప్పుకొని అధికారంలోకి వచ్చిన గత...
News

6 సంవత్సరాలు – 58 దేశాలు – అనేక దౌత్య విజయాలు

ప్రధాని నరేంద్ర మోడీ విదేశీ పర్యటనకు సంబంధించిన వివరాలను కేంద్రం వెల్లడించింది. ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత 2015 నుంచి ఆయన మొత్తం 58 దేశాల్లో పర్యటించారని తెలిపింది. ఈ మేరకు కేంద్ర విదేశాంగ వ్యవహారాల శాఖ సహాయమంత్రి వి.మురళీధరన్‌ రాజ్యసభకు...
News

బలహీన దేశాల ఆశా నిలయం భారత్ – కామన్వెల్త్‌ సెక్రటరీ జనరల్‌ పాట్రీషియా స్కాట్లాండ్‌

భారత ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వం వెనుకబడ్డ, బలహీన దేశాల ఆశా నిలయం అని కామన్వెల్త్‌ సెక్రటరీ జనరల్‌ పాట్రీషియా స్కాట్లాండ్‌ అన్నారు. మోదీ నాయకత్వంలో భారత్‌ బడుగు దేశాలకు అండగా నిలిచిందని.. తద్వారా ప్రపంచ నాయకత్వ దిశగా పురోగమిస్తోందని ఆమె...
News

ఆగస్టులో ప్రారంభమవనున్న అయోధ్య రామమందిర నిర్మాణం

అయోధ్యలో రామమందిరం నిర్మాణంపై శనివారం సాయంత్రం పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టు ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో ఆగస్టులో భూమిపూజ నిర్వహించాలని తీర్మానించారు. ప్రధాని నరేంద్ర మోడీ భూమిపూజ చేయనున్నట్లు తెలిపారు. ప్రధాని వచ్చే వీలును...
ArticlesNews

అసలు ఆ రోజేం జరిగింది? చైనా ఎందుకు వెనకడుగు వేసింది?

జై భవానీ... అనే ఒకే ఒక్కపిలుపు కోసం భారత నావికాదళం ఎదురుచూసిన క్షణం.. జూలై 4 రాత్రి.. 5 ఉదయాన భారత్ లో ఏం జరిగింది?? సమస్త భారత ప్రజానీకమూ గుండెలమీద చెయ్యి వేసుకొని నిద్రిస్తున్న వేళ. దేశానికి ప్రధాన కాపలాదారు...
1 13 14 15 16
Page 15 of 16