archive#PM MODI

News

కమల దళంలోకి మిథున్ చక్రవర్తి

బెంగాలీ, బాలీవుడ్ నటుడు మిథున్‌ చక్రవర్తి భాజపాలో చేరారు. కోల్‌కతాలోని బ్రిగేడ్ పరేడ్ మైదానంలో ప్రధాని మోదీ భారీ బహిరంగ సభ ప్రారంభానికి కొద్దిసేపు ముందు ఆయన పార్టీ కండువా కప్పుకొన్నారు. బెంగాల్‌ భాజపా రాష్ట్రశాఖ బాధ్యులు కైలాష్‌ విజయవర్గీయ, రాష్ట్ర...
News

“బాయ్ కాట్ BBC” అంటున్న నెటిజన్లు

బీబీసీ షోలో ఓ కాలర్ ప్రధాని మోడీ,ఆయన తల్లిని తిట్టడంపై దేశవ్యాప్తంగా ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. ప్రఖ్యాత బీబీసీ మీడియా ఆధ్వర్యంలోని బీబీసీ ఆసియా నెట్ వర్క్ విభాగం ‘బిగ్ డిబేట్’ పేరుతో పలు అంశాలపై రేడియో షోలు నిర్వహిస్తుంటుంది. ఇందులో భాగంగా...
News

భారత సైన్యంలో అర్జునుడు

సైన్యం అమ్ములపొదిలోకి అర్జున్‌ ట్యాంక్‌ చేరింది. నేడు ప్రధాని మోడీ తమిళనాడు పర్యటనలో భాగంగా అర్జున్‌ ట్యాంక్‌ను అధికారికంగా సైన్యాధిపతి ఎంఎం నరవాణేకు అప్పగించారు. చెన్నైలోని జవహర్‌ లాల్‌ నెహ్రూ స్టేడియం వేదికగా ఈ కార్యక్రమం జరిగింది. తేజస్‌ తర్వాత ఆత్మనిర్భర్‌...
News

మనం ప్రకృతిని రక్షిస్తే ప్రకృతి మనల్ని రక్షిస్తుంది – మన్ కీ బాత్ లో ప్రధాని మోడీ

మనం ప్రకృతి హిత జీవనాన్ని అనుసరిస్తే ప్రకృతి మనల్ని సంరక్షించి పోషిస్తుందని ప్రధాని మోడీ ఆదివారం (31/1/2021) జరిగిన మన్ కీ బాత్ కార్యక్రమంలో వివరించారు. ప్రకృతిని నాశనం చేయకుండా సరియైన పద్ధతిలో వినియోగించుకుంటే ప్రకృతి ప్రజలను తల్లిలా కాపాడుతుందని, చక్కటి...
News

ప్రధాని చేతుల మీదుగా దేశంలోనే తొలి డ్రైవర్‌ రహిత మెట్రో రైలు ప్రారంభం

దేశంలోనే తొలి డ్రైవర్‌ రహిత మెట్రో రైలును ప్రధాని నరేంద్రమోడీ ప్రారంభించారు. ఢిల్లీ మెట్రోకు సంబంధించి పశ్చిమ జనకపురి-బొటానికల్‌ గార్డెన్‌ మధ్య 37 కిలోమీటర్ల పొడవున్న మెజంటా లైన్‌లో ఈ రైలును వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ప్రధాని ఆవిష్కరించారు. నేటి నుంచే...
News

కొత్త పార్లమెంట్‌ భవనానికి శంకుస్థాపన చేసిన ప్రధాని

ప్రజాస్వామ్య దేవాలయంగా పరిగణించే పార్లమెంట్‌ కొత్త భవనానికి ప్రధానమంత్రి నరేంద్రమోడీ నేడు శంకుస్థాపన చేశారు. గురువారం మధ్యాహ్నం ఒంటి గంటకు సంసద్‌ మార్గ్‌లో వేదపండితుల మంత్రోచ్ఛరణల నడుమ పునాదిరాయి వేసి భూమిపూజ చేశారు. ఈ కార్యక్రమాన్ని అట్టహాసంగా నిర్వహించాలని తొలుత కేంద్రం...
News

కాశీలో దేదీప్యమానంగా ‘దేవ దీపావళి’

పరమ పవిత్రమైన కాశీ మహాక్షేత్రం దీప కాంతుల నడుమ దేదీప్యమానంగా వెలిగిపోయింది. గంగానది ఘాట్ల వద్ద వెలిగించిన 15 లక్షల దీపాలతో వారణాసి నగరం మిరుమిట్లు గొలిపింది. ప్రధాని నరేంద్రమోడీ మొదటి దీపాన్ని వెలిగించి 'దేవ దీపావళి' వేడుకను ఆరంభించారు. ఆయన...
News

భారీ ఉగ్ర కుట్ర భగ్నం : ప్రధాని మోడీ ఉన్నత స్థాయి సమీక్ష

ముంబయి దాడి జరిగిన నవంబర్‌ 26 కంటే మరింత భారీ దాడులకు ఉగ్రవాదులు కుట్ర పన్నినట్లు నిఘావర్గాలు గుర్తించిన నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్రమోడీ అత్యవసర ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. జమ్ము కశ్మీర్‌లో నగ్రోటాలో జరిగిన ఎన్కౌంటర్ లో హతమైన ఉగ్రవాదులు భారీ కుట్రను అమలు చేసేందుకు...
News

అయోధ్యలో కనులపండువగా దీపోత్సవ్

దీపావళి సందర్భంగా అయోధ్యలో కనులపండువగా దీపోత్సవ్ జరిగింది. ఈ సందర్భంగా కోవిడ్ నిబంధనలను దృష్టిలో పెట్టుకుని పరిమిత సంఖ్యలోనే భక్తులను అనుమతించినా...... పెద్ద ఎత్తున 5 లక్షల దీపాలను వెలిగించి ఘనంగా నిర్వహించారు. యూపీలోని రామజన్మభూమి అయోధ్యను వేద రామయణ నగరంగా...
News

భారత్ లో ప్రపంచస్థాయి ఆయుర్వేద కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్న WHO

సంప్రదాయ వైద్యం కోసం భారత్‌లో ప్రపంచస్థాయి కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌ఓ) శుక్రవారం ప్రకటించింది. 'ధన్వంతరి జయంతి'ని పురస్కరించుకుని జరిగే ఆయుర్వేద దినోత్సవం సందర్భంగా నేడు జయపుర(రాజస్థాన్‌), జమనగర్‌(గుజరాత్‌)లలో రెండు ఆయుర్వేద శిక్షణ, పరిశోధనా సంస్థలను ప్రధాని మోడీ వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో...
1 12 13 14 15 16
Page 14 of 16