భవానీ దీక్షలతో ఏకాగ్రత సాధ్యం
నంద్యాల: ఇక్కడి ధర్మ జాగరణ, సామాజిక సమరసతా ఫౌండేషన్ ఆధ్వర్యంలో మూడేళ్ళుగా దళితులకు భవానీ దీక్షలకు ప్రోత్సహిస్తూ, వారికి దీక్షా వస్త్రాలు సమకూరుస్తున్న విషయం పాఠకులకు విదితమే. తాజాగా సంజీవ నగర్లోని భద్రావతి భావన రుషి దేవాలయంలో చింతలపల్లి వాసు ఆధ్వర్యంలో...









