archiveMODI

News

మెరుగైన సేవలు అందించే వాహనంగా బ్యాంకింగ్ రంగం: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ

న్యూఢిల్లీ: ఆర్థిక చేరిక, డిజిటల్ ఆర్థిక వ్యవస్థ వైపు భారత దేశపు పురోగతిని ప్రస్తావిస్తూ దేశంలో సుపరిపాలన, మెరుగైన సేవలను అందించడానికి బ్యాంకింగ్ రంగం ఒక వాహనంగా మారిందని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. ఆర్థిక చేరికను ప్రోత్సహించే లక్ష్యంతో,...
News

మోదీ పాలనలో దేశంలో వెల్లివిరుస్తున్న క్రీడా సంస్కృతి

ఐక్యరాజ్య సమితి: సమగ్రాభివృద్ధిలో క్రీడల పాత్ర ఎంతో ఉందని ఐక్యరాజ్య సమితి ఉద్ఘాటించింది. జాతి నిర్మాణంలో క్రీడలది కీలక పాత్ర అనీ, క్రీడలకూ, అభివృద్ధికీ మధ్య అవినాభావ సంబంధం ఉందనీ కేంద్రంలోని నరేంద్రమోదీ ప్రభుత్వం కూడా మనసా, వాచా, కర్మణః నమ్మటం...
News

నాలుగో వందే భారత్ రైలు ప్రారంభం

త్వ‌ర‌లో చెన్నై- మైసూరు మధ్య అయిదో రైలు ఉనా: దేశంలో మరో వందే భారత్ రైలును ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. ఇప్పటికే మూడు వందే భారత్ రైళ్ళు ప్రారంభం కాగా, గురువారం ఢిల్లీ నుంచి హిమాచల్ ప్రదేశ్ – ఉనాలోని...
News

శ్రీ మహాకాల్ లోక్ కారిడార్‌ను ప్రారంభించిన ప్రధాని మోదీ

ఉజ్జయిని: మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయిని మహాకాళ్ కారిడార్‌ను మంగళవారం ప్రధాని నరేంద్ర మోదీ మంగళవారం సాయంత్రం ప్రారంభించారు. సంప్రదాయ దుస్తుల్లో ప్రధాని మహాకాళ్ మందిరంలో తొలుత ప్రత్యేక పూజలు చేశారు. భారతదేశ అభ్యుదయం, విజ్ఞానానికి ఉజ్జయిని వేలాది సంవత్సరాలుగా నాయకత్వం వహించిందని ఈ...
News

‘ఒక వ్యక్తి’ వల్ల కాశ్మీర్ సమస్య పరిష్కారం కాలేదు: ప్ర‌ధాని మోదీ

భరూచ్‌‌: స్వాతంత్య్రానంతరం దేశంలోని సంస్థానాల విలీనం సమస్యను సర్దార్ వల్లభాయ్ పటేల్ పరిష్కరించారని, కాని 'ఒక వ్యక్తి' మాత్రం కశ్మీరు సమస్యను పరిష్కరించలేకపోయారని అంటూ పరోక్షంగా తొలి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూపై ప్ర‌ధాని మోదీ విమర్శలు గుప్పించారు. ఈ ఏడాది చివరిలో...
News

ధరణీ పుత్రుడు ములాయం…. సంతాపం ప్రకటించిన రాష్ట్రపతి, ప్రధాని పలువురు ప్రముఖులు

న్యూఢిల్లీ: సమాజ్​వాదీ పార్టీ వ్యవస్థాపకుడు ములాయం సింగ్ యాదవ్ మృతి పట్ల రాజకీయ ప్రముఖులు విచారం వ్యక్తం చేశారు. సుదృఢ భారతదేశం కోసం, ప్రజాస్వామ్యం బలోపేతం కోసం ఆయన విశేష కృషి చేశారని కొనియాడారు. ములాయం కుటుంబసభ్యులకు, ఆయన మద్దతుదారులకు ప్రగాఢ...
News

చండీఘర్ విమానాశ్రయంకు భగత్ సింగ్ పేరు

చండీగఢ్: గొప్ప స్వాతంత్య్ర‌ సమరయోధుడికి నివాళిగా చండీగఢ్ విమానాశ్రయానికి షాహీద్ భగత్ సింగ్ పేరు పెట్టనున్నట్టు ప్రధాని నరేంద్ర మోదీ వెల్లడించారు. తన నెలవారీ మన్ కీ బాత్ ప్రసంగం 93వ ఎపిసోడ్‌లో ఆదివారం ఈ ప్రకటన చేశారు. సెప్టెంబరు 28న...
News

మోదీ హత్యకు పీఎఫ్ఐ కుట్ర!

ఎన్ఐఏ విచారణలో వెల్లడవుతున్న నిజాలు న్యూఢిల్లీ: ప‌్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోదీ హ‌త్య‌కు పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా(పీఎఫ్ఐ) కుట్ర ప‌న్నింది. ఎన్ఐఏ ఆ సంస్థ నాయ‌కుల‌ను విచారించ‌గా ఈ విష‌యం వెల్ల‌డైంది. జులైలో పాట్నా పర్యటన సమయంలో దాడికి విఫలయత్నం...
News

పీఎం-కేర్స్ ఫండ్ ట్రస్టీగా రతన్ టాటా

న్యూఢిల్లీ: టాటా సన్స్ చైర్మన్ ఎమిరిటస్ రతన్ టాటా పీఎం-కేర్స్ ఫండ్ ట్రస్టీగా నియమితులయ్యారు. సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ కేటీ థామస్, లోక్‌సభ మాజీ ఉప సభాపతి కరియ ముండా కూడా ట్రస్టీలుగా నియమితులయ్యారు. కేంద్ర ప్రభుత్వం బుధవారం విడుదల...
News

భారత సైన్యంలో బ్రిటీష్ పేర్ల‌కు స్వ‌స్తి!

న్యూఢిల్లీ: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆదేశాలకు అనుగుణంగా భారత సైన్యంలో సమూల మార్పులు చేసేందుకు ఆర్మీ చీఫ్‌ జనరల్‌ మనోజ్‌ పాండే ఆధ్వర్యంలో కార్యాచరణ ప్రారంభమైంది. యూనిఫామ్‌లు, యూనిట్‌లు సహా రెజిమెంట్లు, వలసవాద పద్ధతులు, బ్రిటిష్‌ పేర్లను మార్చేందుకు భారత...
1 2 3 4 5 18
Page 3 of 18