archive#LATEST NEWS

News

సంఘటిత సమాజమే ధర్మాన్ని రక్షిస్తుంది – ఆర్‌ఎస్‌ఎస్‌ అఖిలభారత కార్యకారిణి సదస్యులు భాగయ్య

ధర్మాన్ని పరిరక్షించాలంటే... సంఘటిత సమాజం అవసరమని రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్‌ అఖిలభారత కార్యకారిణి సదస్యులు మాననీయ భాగయ్య తెలిపారు. విశాఖపట్నంలోని ఆంధ్రా యూనివర్సిటీ మైదానంలో నిర్వహించిన మహా నగర సాంఘీక్ లో ముఖ్యవక్తగా పాల్గొని ప్రసంగించారు. హిందూ ధర్మమంటే త్యాగం,...
News

ఇంద్రకీలాద్రి ఆలయ ట్రస్టు బోర్డు 15 మందితో ఏర్పాటు

విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన శ్రీ దుర్గామల్లేశ్వరస్వామి ఆలయానికి సంబంధించి ట్రస్ట్ బోర్డు ఏర్పాటైంది. దుర్గగుడి ట్రస్ట్ బోర్డు ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 15 మంది సభ్యులతో కూడిన దుర్గగుడి ట్రస్ట్ ఏర్పాటు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఈ...
News

తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం

తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. స్వామివారి దర్శనం కోసం నేడు (మంగళవారం) రెండు కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. టోకెన్ లేని భక్తుల సర్వదర్శనానికి మంగళవారం 2 గంటల సమయం పడుతోంది. సోమవారం స్వామివారిని 71,496 మంది భక్తులు దర్శించుకుని...
News

సత్‌ రవిదాస్‌జీ స్వచ్ఛమైన భగవత్ భక్తులు

స్వచ్ఛమైన భగవత్ భక్తుడు, కుల వివక్షకు పూర్తి విరోధి, సర్వ మానవ సమానత్వాన్ని పరి పూర్ణంగా సమర్థించి అందరికీ మంచి చేసిన ఉదారవాది...... సంత్ రవి దాస్. 1377వ సంవత్సరంలో ఒక చర్మకార కుటుంబంలో బాబా సంతోఖ్ దాస్, మాతా కలసా...
News

నేత్రానందంగా గరుడసేవ

తిరుమల శ్రీవారి ఆలయంలో ఆదివారం రాత్రి పౌర్ణమి గరుడసేవ నేత్రానందంగా జరిగింది. రాత్రి ఏడు నుంచి తొమ్మిది గంటల వరకు సర్వాలంకార భూషితుడైన మలయప్పస్వామి తనకెంతో ఇష్టమైన గరుడ వాహనంపై ఆలయ నాలుగు మాడవీధుల్లో విహరిస్తూ భక్తులకు దర్శనమిచ్చారు....
News

యువ ధార్మిక సమ్మేళనంతో ఉన్నతంగా జీవించొచ్చు – ఆనంతతీర్థాచార్యులు

యువ ధార్మిక సమ్మేళనం ద్వారా యువత ఆధ్యాత్మికంగా ఉన్నతంగా జీవించవచ్చని దాససాహిత్య ప్రాజెక్ట్‌ ప్రత్యేకాధికారి ఆనందతీర్థాచార్యులు అన్నారు. తిరుమల ఆస్థాన మండపంలో ‘యువ ధార్మిక సమ్మేళనం’ రెండు రోజుల కార్యక్రమం ఆదివారం ఘనంగా ప్రారంభమైంది. ఈ సందర్భంగా ఆనందతీర్థాచార్యులు మాట్లాడుతూ... ప్రతి...
News

శ్రీశైల మల్లన్న బ్రహ్మోత్సవాలకు 30 లక్షల లడ్డూలు సిద్దం!

మహా శివరాత్రి బ్రహ్మోత్సవాలకు శ్రీశైల మల్లన్న లడ్డూలు సిద్ధం కానున్నాయి. ఈ ప్రసాదం అంటే భక్తులకు ఎంతో ఇష్టం.. ఈ ఏడాది కూడా బ్రహ్మోత్సవాలకు లక్షలాది మంది తరలిరానుండడంతో అందుకు సరిపడా లడ్డూలు తయారుచేసేందుకు దేవస్థానం యంత్రాంగం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది....
News

ఇస్రో రెండో అంతరిక్ష కేంద్రం ఏర్పాటుకు రంగం సిద్ధం… అది ఎక్కడంటే?

ఇంధనాన్ని ఆదా చేసి పేలోడ్‌ సామర్థ్యాన్ని పెంచడానికి ఇస్రో రెండో అంతరిక్ష కేంద్రం ఏర్పాటుకు రంగం సిద్ధం చేసింది. తమిళనాడులోని తూత్తుకుడి జిల్లా కులశేఖర పట్టినాన్ని రెండో లాంచింగ్‌ ప్రయోగ వేదికకు ఎంపిక చేసుకుంది. దీనికోసం 2019లోనే భూ సేకరణను సైతం...
News

చైనా నిఘా బెలూన్‌ పేల్చివేత.. అమెరికాకు తీవ్ర పరిణామాలు తప్పవని హెచ్చరించిన డ్రాగన్‌ దేశం!

అమెరికా-చైనా మధ్య ఉద్రిక్తతలకు కారణమైన గాలి బుడగను అగ్రరాజ్యం కూల్చివేసింది. డ్రాగన్‌ ‘నిఘా బెలూన్‌’గా భావిస్తున్న ఈ బుడగను అమెరికా ఫైటర్‌ జెట్‌ ఎఫ్‌-22తో కూల్చివేసింది. ఈ బెలూన్‌ అట్లాంటిక్‌ సముద్రం మీదుగా వెళ్తుండగా.. ఏఐఎం 9ఎక్స్‌ సైడ్‌ విండర్‌ క్షిపణిని ఉపయోగించి...
ArticlesNews

రామచరితమానస్ అత్యంత గౌరవనీయమైన గ్రంథం.. ప్రతి ఇంట్లోనూ పూజిస్తారు – యూపీ సీఎం యోగి

నిర్ణీత గడువులోగా రామమందిరం పనులు పూర్తవుతాయని యూపీ సీఎం యోగి ఆశాభావం వ్యక్తం చేశారు. ఓ టీవీ ఛానల్‌కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ఆయన పలు కీలక విషయాలను వెల్లడించారు. రామమందిర నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయని.. ఇటీవల 'రామచరిత మానస్‌'పై...
1 2 3 4 5 6 14
Page 4 of 14