archiveLashkar E Taiba

News

స్వాతంత్ర దినోత్సవ వేళ విధ్వంసానికి ఉగ్ర కుట్ర‌!

అప్రమత్తమైన భద్రతా దళాలు ప్రధాన నగరాల్లో కట్టుదిట్టమైన భద్రత న్యూఢిల్లీ: స్వాతంత్ర దినోత్సవం సమీపిస్తున్న నేపథ్యంలో లష్కరే తోయిబా, జైషే మొహమ్మద్, ఇతర ఉగ్రవాద సంస్థలకు చెందిన ఉగ్రవాదులు, దాడులకు దిగే అవకాశముందని కేంద్ర ఇంటెలిజెన్స్ బ్యూరో హెచ్చరించింది. ఢిల్లీ పోలీసులను...
News

ముంబై ఉగ్రదాడి నిందితుడు సాజిద్ మజీద్ మీర్‌కి 15 ఏళ్ళ జైలు

ఇస్లామాబాద్‌: 26/11 ముంబై ఉగ్రదాడుల ప్రధాన నిర్వాహకుడు సాజిద్ మజీద్ మీర్‌కు పాకిస్తాన్ కోర్టు 15 ఏళ్ళ జైలు శిక్ష విధించింది. 2008 ముంబై దాడుల ప్రధాన హ్యాండ్లర్‌ అయిన నిషేధిత లష్కరే తోయిబా (ఎల్‌ఇటి) కార్యకర్త సాజిద్ మజీద్ మీర్‌కు...
News

క‌శ్మీర్‌లో ఎన్‌.ఐ.ఎ సోదాలు!

క‌శ్మీర్‌: క‌శ్మీర్ లోయలో హింసాత్మక ఘటనలు ఎక్కువైన సంగతి తెలిసిందే! లోయలో స్థానికేతరులు, కశ్మీరీ పండిట్‌లపై దాడులు చోటు చేసుకుంటూ ఉన్న సమయంలో జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్‌.ఐ.ఏ) ఇటీవ‌ల‌ లోయలోని పలు ప్రదేశాలలో, ది రెసిస్టెన్స్ ఫోర్స్ (టి.ఆర్‌.ఎఫ్‌)కి చెందిన అనుమానిత...
News

వేర్పాటువాది సయ్యద్ అలీ షా గీలాని మనవడు అనీస్-ఉల్-ఇస్లాం ఉద్యోగం తొలగింపు : ఉగ్ర సంబంధాలే కారణం

జమ్మూ కాశ్మీర్ కేంద్రపాలిత ప్రాంతంలో తీవ్రవాద కార్యకలాపాలకు సహాయం చేశాడనే కారణంతో పాకిస్థాన్ అనుకూల వేర్పాటువాద నాయకుడు సయ్యద్ అలీ షా గీలాని మనవడు అనీస్-ఉల్-ఇస్లాంను శనివారం (అక్టోబర్ 16) నాడు ప్రభుత్వం ఉద్యోగం నుంచి తొలగించింది. దోడాలో ప్రభుత్వ ఉపాధ్యాయుడు...
News

ఆ రెండు తేదీలలో హిందూ దేవాలయాలపై దాడులు జరగొచ్చు : నిఘా వర్గాల హెచ్చరికల నేపథ్యంలో జమ్మూ కాశ్మీర్, ఢిల్లీలలో హై అలర్ట్

జమ్మూ కాశ్మీర్ లో ప్రశాంతతను దెబ్బ తీయడానికి పాకిస్తాన్ ప్రయత్నిస్తూనే ఉంది. తీవ్రవాదులకు మద్దతును ఇస్తూ, వారిని రెచ్చగొడుతూనే ఉంది. ఈ ఆగస్టు 5కి ఆర్టికల్ 370 ను రద్దు చేసిన రెండవ వార్షికోత్సవం సందర్భంగా పాకిస్తాన్ ఉగ్రవాద సంస్థలైన లష్కర్-ఎ-తైబా,...
News

శ్రీనగర్ : ఎన్కౌంటర్లో ఇద్దరు లష్కరే తోయిబా తీవ్రవాదులు హతం

జమ్ముకశ్మీర్​లో భద్రతా బలగాలకు, ముష్కరులకు మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో ఇద్దరు లష్కరే తోయిబా ఉగ్రవాదులు హతమయ్యారు. శ్రీనగర్​ దాన్మార్లోని అలందార్​ కాలనీలో శుక్రవారం ఉదయం ఈ ఘటన జరిగింది. ముష్కురులు ఉన్నారనే పక్కా సమాచారంతో భద్రతా సిబ్బంది ఈ ప్రాంతంలో...
News

ఎన్కౌంటర్ లో లష్కరే తొయిబా కమాండర్ హతం

జమ్ముకశ్మీర్ పుల్వామా జిల్లాలో భద్రతా దళాలు, ఉగ్రవాదుల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఘటనలో ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారు. మృతిచెందిన వారిలో పాకిస్థాన్ కు చెందిన లష్కరే తొయిబా కమాండర్ ఐజాజ్ అలియాస్ అబూ హురైరా ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. భద్రతా...
News

దర్భంగా పేలుళ్ల కేసులో మరో ఇద్దరు నిందితులను అరెస్టు చేసిన NIA

దర్భంగా పేలుళ్ల కేసులో మరో ఇద్దరిని ఎన్‌ఐఏ అధికారులు అరెస్టు చేశారు. యూపీలోని ఖైరానాకు చెందిన హాజీ సలీమ్‌, కాపిల్‌ను అరెస్టు చేసినట్టు అధికారులు తెలిపారు. ''దర్భంగా పేలుళ్ల వ్యవహారంలో ఈ ఇద్దరూ కీలకంగా వ్యవహరించారు. ఫిబ్రవరిలో హాజీ సలీమ్‌ ఇంట్లో.....
News

బారాముల్లాలో భారీ ఎన్కౌంటర్.. లష్కరే తోయిబా టాప్ కమాండర్ హతం

జమ్మూ కశ్మీర్‌లో ఉగ్రవాదుల భరతం పడుతున్న భారత సైన్యం.. సోమవారం తెల్లవారుజామున ముగ్గురు ముష్కరులను మట్టుబెట్టింది. వీరిలో పాక్ ఉగ్రవాద సంస్థ లష్కరే తొయిబా టాప్ కమాండర్ ఒకరు‌ ఉన్నట్టు జమ్మూ కశ్మీర్ పోలీసులు తెలిపారు. బారాముల్లా జిల్లా సోపోర్ వద్ద...
News

జ‌మ్మూకాశ్మీర్‌లో న‌లుగురు ఉగ్ర‌వాదులు హ‌తం

జమ్మూకశ్మీర్‌లోని షోపియాన్ జిల్లాలో భద్రతా దళాలు, లష్కరే ఉగ్రవాదులకు మధ్య సోమవారం తెల్లవారుజామున భారీగా కాల్పులు జరిగాయి. ఈ ఎన్‌కౌంటర్లో నలుగురు ఉగ్రవాదులు మృతి చెందారు. జిల్లాలోని మనిహాల్ ప్రాంతంలో ఉగ్రవాదులు త‌ల‌దాచుకున్న‌ట్టు అందిన సమాచారం మేరకు సోమవారం తెల్లవారుజామున 2...
1 2
Page 1 of 2