archive#KERALA

News

కేరళ : అంబులెన్స్ డోర్ తెరుచుకోక వ్యక్తి మృతి

కేరళ అంటేనే అభ్యుదయం, అత్యాధునికం అని కొన్ని పత్రికలు, వగైరాలు దశాబ్దాల తరబడి ఊదరగోట్టాయి. కానీ ఏ విషయంలో చూసుకున్నా కేరళలో వెనుకబాటే కనిపిస్తూ ఉంది. ఇప్పుడు తాజాగా అంబులెన్స్ డోర్ ఓపెన్ కాకపోవడంతో ఒక వ్యక్తి మరణించిన ఘటన అందరినీ...
News

గవర్న‌ర్‌పై దాడికి కన్నూర్ వర్శిటీ వీసీ కుట్ర!: గవర్నర్ ఆరిఫ్ మొహమ్మద్ ఖాన్

తిరువ‌నంత‌పురం: కేరళలోని కన్నూర్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ గోపీనాథ్ రవీంద్రన్ ఓ క్రిమినల్ అని, తనపైనే దాడి చేసేందుకు కుట్ర పన్నారని, ఆ రాష్ట్ర గవర్నర్ ఆరిఫ్ మొహమ్మద్ ఖాన్ ఆరోపించారు. పౌరసత్వ సవరణ చట్టం (సిఎఎ)పై దేశ వ్యాప్తంగా ఆందోళనలు...
News

ఎయిర్​పోర్ట్​లో రూ.60 కోట్లు విలువైన డ్రగ్స్​​​ సీజ్

కొచ్చి: కేరళలోని కొచ్చి విమానాశ్రయంలో భారీగా డ్రగ్స్​ పట్టుబడ్డాయి. 30 కేజీల డ్రగ్స్​ను ఓ ప్రయాణికుడి నుంచి కొచ్చి విమానాశ్రయ భద్రతా సిబ్బంది స్వాధీనం చేసుకున్నారు. ఈ మాదక ద్రవ్యాల​ విలువ మార్కెట్​లో రూ.60 కోట్లు ఉంటుందని అంచనా వేశారు. జప్తు...
News

కేరళ రోడ్లపై నీటి గుంతలు… స్నానం చేస్తూ వ్యక్తి వినూత్న నిరసన

వర్షాల కారణంగా రోడ్డుపై నీరు నిలిస్తే.. అక్కడ ప్లకార్డులు పట్టుకొని నిరసన తెలియజేయడం చూసుంటాం. లేదా అందులో నాటు వేయడం లాంటి నిరసనలు కూడా మనం చూసే ఉంటాం. కానీ ఓ వ్యక్తి ఇందుకు పూర్తి భిన్నంగా ఆలోచించాడు. రోడ్డుపై ఉన్న...
News

కేరళలో మ‌రో నార్కోటిక్ జిహాద్ కేసు!

తిరువ‌నంత‌పురం: కేరళలో నార్కోటిక్ జిహాద్‌కు సంబంధించిన మరో కేసు నమోదైంది. శనివారం జాయింట్ ఆపరేషన్‌లో, జిల్లా యాంటీ నార్కోటిక్స్ స్పెషల్ యాక్షన్ ఫోర్స్, స్థానిక పోలీసులు గంజాయితో ఒక మహిళతో సహా ఐదుగురిని అదుపులోకి తీసుకున్నారు. అదుపులోకి తీసుకున్న వారిలో లక్షద్వీప్‌కు...
News

ముంబైలో డ్ర‌గ్స్‌, కేర‌ళ‌లో జిలెటిన్ స్టిక్స్ స్వాధీనం

ముంబై: ముంబైలో భారీ ఎత్తున డ్రగ్స్‌ను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. 704 కేజీల మెఫెడ్రోన్ అనే మత్తు పదార్థాలను ముంబై క్రైమ్ బ్రాంచ్​కు చెందిన యాంటీ నార్కోటిక్స్ సెల్(ఏఎన్​సీ) సీజ్ చేసింది. పాల్ఘర్ జిల్లాలోని నలసోపారా ప్రాంతంలో ఉన్న ఓ డ్రగ్...
News

ముస్లిం సంస్థల నిరసనలు… కేరళ ఐఏఎస్ అధికారికి స్థానచలనం!

తిరువ‌నంత‌పురం: కేరళ సీపీఎం నేతృత్వంలోని ఎల్‌డిఎఫ్ ప్రభుత్వాన్ని తమ భారీ వీధి నిరసనలతో ముస్లింలు బెదిరించారు. అలప్పుజా కలెక్టర్ శ్రీరాం వెంకితారామన్‌ను అతని అధికారిక పదవి నుండి తొలగించాల‌ని వివిధ ముస్లిం సంస్థలు నిర‌స‌న‌లు వ్య‌క్తం చేశాయి. ఈ ఆందోళ‌న‌ల‌కు త‌లొగ్గిన...
News

ఐసిస్​తో లింకులు ఉన్న‌వారే ల‌క్ష్యంగా 6 రాష్ట్రాల్లో ఎన్​ఐఏ సోదాలు!

న్యూఢిల్లీ: జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ) దేశంలోని ఆరు రాష్ట్రాల్లో ఏకకాలంలో దాడులు నిర్వహించింది. మహారాష్ట్ర, గుజరాత్​, కర్ణాటక, ఉత్తర‌​ప్రదేశ్​, బీహార్​, మధ్యప్రదేశ్​లో ఐసిస్​ ఉగ్రవాద కార్యకలపాలకు సంబంధించి 13 ప్రాంతాల్లో సోదాలు నిర్వహించింది. మహారాష్ట్రలోని నాందేడ్​, కొల్హాపుర్, గుజరాత్​లోని భరుచ్​, సూరత్​,...
News

కేరళలో గోమాత క‌న్నీరు!

కేరళ: ఇక్క‌డి కోజికోడ్‌లోని నడకావు వద్ద సెయింట్ మేరీస్ చర్చి సమీపంలో వధ కోసం తీసుకొచ్చిన ఆవు ఆహారం, నీరు లేకుండా హింస‌కు గురై ఉన్న‌ది. గొడ్డు మాంసం వినియోగం ఎక్కువగా ఉన్న ఈ రాష్ట్రంలో, కబేళాలకు తరలించే పశువులు ఇలా.....
News

`లో దుస్తులు’ తీస్తేనే నీట్ పరీక్ష

విస్తుపోయిన కేరళ విద్యార్థునులు తిరువ‌నంత‌పురం: కేరళలోని ఓ కళాశాలలో నీట్ పరీక్ష రాయడానికి వెళ్ళిన విద్యార్థునులకు ఘోర అవమానం జరిగింది. `లో దుస్తులు’ తీసేస్తేనే పరీక్షకు అనుమతిస్తామని స్పష్టం చెయ్యడంతో అవమాన భారంతో, మానసిక వేదనతో అదే విధంగా పరీక్ష రాయవలసి...
1 2 3 4 11
Page 2 of 11